కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు

కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు

త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు

జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. నేడు (సోమవారం) చివరి రోజుగా, పుష్కరాల ముగింపు సందర్భంగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. పవిత్ర త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ, అనంతరం కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. ముగింపు వేడుకలను ఆడంబరంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలుగురాష్ట్రాల్లో మే 15న ప్రారంభమైన సరస్వతి నది పుష్కరాలు భక్తుల సమీక్షల్లో ఆదరణ పొందాయి.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇవి ఉడకబెట్టి  తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా....... ఇవి ఉడకబెట్టి తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా.......
పండుగలు లేదా శుభ కార్యాల సమయంలో చాలా మంది ప్రత్యేకంగా గారెలు తయారుచేస్తుంటారు. మొక్కజొన్న, బొబ్బర్లు, పెసలు, మినుములు వంటివి ఉపయోగించి గారెలను వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో...
పదవి విరమణ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది 
బీజేపీ నాయకుల ర్యాలీ 
పొగాకు కు దూరంగా ఉండండి-ఆరోగ్యంగా జీవించండి 
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను చేయాలి 
వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
జూన్ రెండో వారం నుంచి విస్తారంగా వ‌ర్షాలు........