అర్హులైన లబ్ది దారులందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి 

అర్హులైన లబ్ది దారులందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి 

తాటికొండ సీతయ్య  టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు 

లోకల్ గైడ్ :

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పధకం లో రాజకీయా లతో సంభంధం లేకుండా అర్హులైన అందరికి ఇండ్లు ఇవ్వాలని.. బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు . బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో తుంగతుర్తి మెయిన్ రోడ్డు సెంటర్ లో నిరసన తెలియ చేస్తూ ధర్నా కార్యక్రమంనిర్వహిం చారు. అనంతరం మండల అభివృద్ధి అధికారికి వినతి పత్రం అందించారు.. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పధకం లో సీబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా అందరికి ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కేతిరెడ్డి గోపాల్ రెడ్డి. మండల నాయకులు గుడిపాటి వీరయ్య. గునిగంటి యాదగిరి. బొంకూరి మల్లేష్. బొజ్జ సాయికిరణ్. కొండగడుపుల వెంకటేష్. కొల్లూరి మహేందర్. పులుసు ఉప్పలయ్య. అకారపు భాస్కర్..లాకావత్ దశరద. గోపగాని వెంకన్న. ప్రసాద్. కొండగడుపుల నాగయ్య. షేక్ జూనీ. సిమ్మాద్రి. బెడదరాములు. పూన్య నాయక్.. వీరన్న నాయక్. యాకో నాయక్. సోమేశ్.. తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో నూతన వాహనాల ప్రారంభోత్సవం.. తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో నూతన వాహనాల ప్రారంభోత్సవం..
తొర్రూర్ (లోకల్ గైడ్)తొర్రూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాలకుర్తి శాసన సభ్యురాలు  యశస్విని...
పెన్షన్లకు అర్హులైన వారి దరఖాస్తులు స్వీకరించాలి
జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలి 
రైతులు భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
ఉచిత కంటి వైద్య శిబిరం - 300 మందికి కంటి పరీక్షలు 
పేదవారి ఇంటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం.
4న టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం