సబ్సిడీపై జీలుగ విత్తనాలు

సబ్సిడీపై జీలుగ విత్తనాలు

వర్షాకాల పంటల సాగుకు సంబంధించి రైతులకు పచ్చిరొట్ట ఎరువులను సబ్సిడీపై ఇవ్వనున్నట్లు షాద్ నగర్ వ్యవసాయ శాఖ ఇంచార్జి ఏడీఏ నిశాంత్ కుమార్ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. క్వింటాల్ రూ. 14250ఉండగా 50శాతం సబ్సిడీతో రూ. 7125లకు ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 30 కేజీల పచ్చిరొట్ట ఎరువులకు గాను రైతులు రూ.2137.50లను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పచ్చిరొట్ట ఎరువులు అవసరమైన రైతులు పట్టా పాస్ బుక్ తో పట్టణంలోని కేశంపేట్ రోడ్ లో గల ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం-2లో సంప్రదించి 30 కేజీల బ్యాగ్ కు గాను రూ.2137.50చెల్లించి తీసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వియం చేసుకోవాలని కోరారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళి
న్యూఢిల్లీ: తెలుగు సినీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ను...
రాజ్యసభకు కమల్ హాసన్! 
ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీకి భారత్‌లో నూతన అధ్యాయం – కర్ణాటకలో తొలి కేంద్రం
ఎన్టీఆర్ ఓ యుగ పురుషుడు, ఆయనకు భారత రత్న పురస్కారం ఇవ్వాలి
కొల్లూరు వెళ్లడానికి బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు
పద్మపురస్కారాలను అందుకున్న ప్రముఖులు
క్షమాగుణం మెరుగైన