సరస్వతి పుష్కరాల ఆదాయం రూ.2.83 కోట్లు

సరస్వతి పుష్కరాల ఆదాయం రూ.2.83 కోట్లు

 భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు సోమవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కాళేశ్వరంలో పుష్కర హుండీని అధికారులు లెక్కించారు. 12 రోజులకు రూ. 2.83 కోట్లు ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా వచ్చిన ఈ పుష్కరాలకు తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి 30 లక్షల మంది భక్తులు వచ్చారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇవి ఉడకబెట్టి  తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా....... ఇవి ఉడకబెట్టి తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా.......
పండుగలు లేదా శుభ కార్యాల సమయంలో చాలా మంది ప్రత్యేకంగా గారెలు తయారుచేస్తుంటారు. మొక్కజొన్న, బొబ్బర్లు, పెసలు, మినుములు వంటివి ఉపయోగించి గారెలను వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో...
పదవి విరమణ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది 
బీజేపీ నాయకుల ర్యాలీ 
పొగాకు కు దూరంగా ఉండండి-ఆరోగ్యంగా జీవించండి 
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను చేయాలి 
వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
జూన్ రెండో వారం నుంచి విస్తారంగా వ‌ర్షాలు........