సరస్వతి పుష్కరాల ఆదాయం రూ.2.83 కోట్లు
By Ram Reddy
On
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు సోమవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కాళేశ్వరంలో పుష్కర హుండీని అధికారులు లెక్కించారు. 12 రోజులకు రూ. 2.83 కోట్లు ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా వచ్చిన ఈ పుష్కరాలకు తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి 30 లక్షల మంది భక్తులు వచ్చారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
31 May 2025 15:34:28
పండుగలు లేదా శుభ కార్యాల సమయంలో చాలా మంది ప్రత్యేకంగా గారెలు తయారుచేస్తుంటారు. మొక్కజొన్న, బొబ్బర్లు, పెసలు, మినుములు వంటివి ఉపయోగించి గారెలను వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో...
Comment List