హఫీజ్ పేట్ డివిజన్ లో నెలకొన్న సమస్యలపై ప్రజావాణిలో పిర్యాదు

-బీజేపీ కంటెస్టడ్ కార్పొరేటర్ బోయిని..అనూష మహేష్ యాదవ్

హఫీజ్ పేట్ డివిజన్ లో నెలకొన్న సమస్యలపై ప్రజావాణిలో పిర్యాదు

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో గల రోడ్లు, విధి దీపాలు, డ్రైనేజీ సమస్యలు ముఖ్యంగా రోడ్లను ఆక్రమించడం వల్ల అంబులెన్స్, వాహనాలు, తిరగలేని పరిస్థితి ఉన్నవి,  అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారాని బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ కంటెస్టడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ చందనగర్ జీహెచ్ఎంసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డికి వినతి పత్రం అందజేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..హఫీజ్ పేట్ డివిజన్ లో అన్ని రకాల సమస్యలు ఉన్నాయి అన్ని అన్నారు. ఈ సమస్యలను అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని, ఇకనైనా నాయకులు, అధికారులు మేలుకొని ప్రజల సమస్యలను పరిష్కరించే విదంగా పనిచేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.  లేని పక్షంలో ప్రజా పోరాటం తప్పదు అన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పవన్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 బస్సుపాస్ ఛార్జీల పెంపు – కొత్త ధరలు ఇవే!  బస్సుపాస్ ఛార్జీల పెంపు – కొత్త ధరలు ఇవే!
తెలంగాణ ఆర్టీసీ బస్సుపాస్ ఛార్జీలను పెంచింది. పెట్రోల్, డీజిల్ ధరలు, ఇతర ఖర్చులు పెరగడంతో ప్ర‌భుత్వం ఛార్జీల పెంపునకు ఆమోదం తెలిపింది. తాజాగా అన్ని విభాగాల్లో టికెట్...
హఫీజ్ పేట్ డివిజన్ లో నెలకొన్న సమస్యలపై ప్రజావాణిలో పిర్యాదు
నిరుపేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్
ఓల్డ్ ఏంఐజి బీసీ మహిళల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం
అఖిల్ రిసెప్షన్‌లో మహేష్ బాబు టీషర్ట్ హైలైట్‌..! ధర తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్న మోదీ ప్రభుత్వం..
దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలి.