సరస్వతి పుష్కరాల ఆదాయం రూ.2.83 కోట్లు

సరస్వతి పుష్కరాల ఆదాయం రూ.2.83 కోట్లు

 భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు సోమవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కాళేశ్వరంలో పుష్కర హుండీని అధికారులు లెక్కించారు. 12 రోజులకు రూ. 2.83 కోట్లు ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా వచ్చిన ఈ పుష్కరాలకు తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి 30 లక్షల మంది భక్తులు వచ్చారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బిఎస్పీ పార్టీ నాయకులపై అక్రమ కేసులు సహించం, ప్రజా పోరాటాలు చేస్తున్నందుకేనా అక్రమ కేసులు..?_బిఎస్పీ బిఎస్పీ పార్టీ నాయకులపై అక్రమ కేసులు సహించం, ప్రజా పోరాటాలు చేస్తున్నందుకేనా అక్రమ కేసులు..?_బిఎస్పీ
లోకల్ గైడ్ నాగర్ కర్నూల్  ఈ రోజు బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక దేవకీ ఫంక్షన్ హాల్ లో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ...
ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలి
గత ఏడాది కంటే ఐదు రెట్లు అధికంగా ధాన్యం దిగుబడికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం చర్యలు
మండల కేంద్రంలో సీడ్స్ షాపుల తనిఖీ
పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రథమ లక్ష్యం...
ఏకరూప దుస్తులు నాణ్యంగా తయారు చేయాలి:
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రోజుల వర్ష సూచన – బంగ్లాదేశ్ వైపు కదులుతున్న అల్పపీడనం ప్రభావం