సరస్వతి పుష్కరాల ఆదాయం రూ.2.83 కోట్లు
By Ram Reddy
On
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు సోమవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కాళేశ్వరంలో పుష్కర హుండీని అధికారులు లెక్కించారు. 12 రోజులకు రూ. 2.83 కోట్లు ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా వచ్చిన ఈ పుష్కరాలకు తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి 30 లక్షల మంది భక్తులు వచ్చారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 May 2025 17:04:32
లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ ఈ రోజు బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక దేవకీ ఫంక్షన్ హాల్ లో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ...
Comment List