మాజీ మంత్రి కేటీఆర్ కు మ‌రోసారి ఏసీబీ నోటీసులు 

   మాజీ మంత్రి కేటీఆర్ కు మ‌రోసారి ఏసీబీ నోటీసులు 

హైదరాబాద్‌: భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మళ్లీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా-ఈ రేసు కేసులో విచారణకు హాజరు కావాలని సూచిస్తూ, ఈ నెల 16వ తేదీ ఉదయం 10 గంటలకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే మే 26న హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అయితే విదేశీ పర్యటన షెడ్యూల్ ఉందని, తిరిగి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని కేటీఆర్ అప్పుడు సమాధానం ఇచ్చారు. తాజాగా ఇప్పుడు తిరిగి విచారణకు హాజరు కావాలని ఏసీబీ మరోసారి నోటీసులు పంపింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రెవంత్ రెడ్డి సర్కార్‌ తొలి గద్దర్ సినీ అవార్డులు అందించేందుకు సిద్ధం రెవంత్ రెడ్డి సర్కార్‌ తొలి గద్దర్ సినీ అవార్డులు అందించేందుకు సిద్ధం
2024 జనవరిలో సినీ పరిశ్రమకు సంబంధించిన నంది అవార్డులను రద్దు చేసి, బల్లాడీర్ గద్దర్ గారి పేరుతో ప్రతీ ఏటా ఆయన జయంతి సందర్భంగా గద్దర్ అవార్డులను...
మ‌రోసారి ఏఐజీ ఆసుప‌త్రికి మాజీ సీఎం కేసీఆర్
రేపటి నుండి కెనడాలో జీ7 సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ
భారత్‌లో 7,400కు చేరిన కరోనా యాక్టివ్‌ కేసులు… 87కు చేరిన మరణాలు
రాత్రి పూట భోజ‌నం అనంత‌రం 10 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే.. ఇన్ని లాభాల.....
ఉప్పల్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ టీ20 మ్యాచు!
కుమారుడి అడ్మీష‌న్ కోసం ఇక్రిశాట్‌కి వెళ్లిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌