విద్యార్థిని, విద్యార్థులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుక్స్ పంపిణీ

 -జిన్నారం మాజీ ఎంపీపీ..రవీందర్ గౌడ్

విద్యార్థిని, విద్యార్థులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుక్స్ పంపిణీ

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): గడ్డపోతారం మున్సిపాల్ పరిధిలోని వావిలాలలో ఉన్న హైస్కూల్, ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థిని, విద్యార్థులకు జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ బుక్స్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యతమైన విద్యాబోధనలు ఉపాధ్యాయులు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థిని, విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన విధంగా నడుచుకొని మంచి ఉద్యోగాలతో క్రీడాకారులుగా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, మాజీ వార్డ్ నెంబర్లు, నాయకులు, యువజన సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రెవంత్ రెడ్డి సర్కార్‌ తొలి గద్దర్ సినీ అవార్డులు అందించేందుకు సిద్ధం రెవంత్ రెడ్డి సర్కార్‌ తొలి గద్దర్ సినీ అవార్డులు అందించేందుకు సిద్ధం
2024 జనవరిలో సినీ పరిశ్రమకు సంబంధించిన నంది అవార్డులను రద్దు చేసి, బల్లాడీర్ గద్దర్ గారి పేరుతో ప్రతీ ఏటా ఆయన జయంతి సందర్భంగా గద్దర్ అవార్డులను...
మ‌రోసారి ఏఐజీ ఆసుప‌త్రికి మాజీ సీఎం కేసీఆర్
రేపటి నుండి కెనడాలో జీ7 సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ
భారత్‌లో 7,400కు చేరిన కరోనా యాక్టివ్‌ కేసులు… 87కు చేరిన మరణాలు
రాత్రి పూట భోజ‌నం అనంత‌రం 10 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే.. ఇన్ని లాభాల.....
ఉప్పల్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ టీ20 మ్యాచు!
కుమారుడి అడ్మీష‌న్ కోసం ఇక్రిశాట్‌కి వెళ్లిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌