విద్యార్థిని, విద్యార్థులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుక్స్ పంపిణీ
-జిన్నారం మాజీ ఎంపీపీ..రవీందర్ గౌడ్
By Ram Reddy
On
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): గడ్డపోతారం మున్సిపాల్ పరిధిలోని వావిలాలలో ఉన్న హైస్కూల్, ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థిని, విద్యార్థులకు జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ బుక్స్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యతమైన విద్యాబోధనలు ఉపాధ్యాయులు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థిని, విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన విధంగా నడుచుకొని మంచి ఉద్యోగాలతో క్రీడాకారులుగా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, మాజీ వార్డ్ నెంబర్లు, నాయకులు, యువజన సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Jun 2025 13:03:20
2024 జనవరిలో సినీ పరిశ్రమకు సంబంధించిన నంది అవార్డులను రద్దు చేసి, బల్లాడీర్ గద్దర్ గారి పేరుతో ప్రతీ ఏటా ఆయన జయంతి సందర్భంగా గద్దర్ అవార్డులను...
Comment List