హైదరాబాద్‌లో ధరల తాకిడి

 హైదరాబాద్‌లో ధరల తాకిడి

ఇటివల తగ్గిన బంగారం ధరలు మళ్లీ ఎగిసిపడ్డాయి. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా ధరలు గణనీయంగా పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ (99.9% స్వచ్ఛత) బంగారం ధర 10 గ్రాములకు ₹1,910 పెరిగి ₹98,450కి చేరింది. అఖిల భారత సరఫా అసోసియేషన్ తాజా గణాంకాల ప్రకారం ఇది నమోదైన ధర.

మదుపరులు మళ్లీ పసిడిపై ఆసక్తి చూపడంతో మార్కెట్‌లో డిమాండ్ పెరిగిందని, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి వల్ల ఈ ధోరణి కొనసాగుతుందన్నది నిపుణుల అభిప్రాయం. హైదరాబాద్‌లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి:

  • 24 క్యారెట్‌ బంగారం తులం ధర ₹2,400 పెరిగి ₹97,420కి చేరింది.

  • 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాములకు ₹2,200 పెరిగి ₹89,300గా నమోదైంది.

  • వెండి ధర ఢిల్లీలో కిలోకి ₹1,660 పెరిగి ₹99,160కి చేరింది.

పెండ్లిళ్ల సీజన్‌కు తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొనడం వల్ల బంగారం, వెండి లాంటి విలువైన లోహాలపై డిమాండ్ పెరిగిందని బులియన్‌ వ్యాపారవర్గాలు అంటున్నాయి.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అండర్‌-19 జట్టుకెప్టెన్‌గా ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్‌గా అభిజ్ఞాన్ కుండు అండర్‌-19 జట్టుకెప్టెన్‌గా ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్‌గా అభిజ్ఞాన్ కుండు
లోక‌ల్ గైడ్ :భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇంగ్లాండ్ పర్యటన కోసం అండర్-19 జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ పర్యటన జూన్ 24 నుంచి జూలై...
వర్షాకాలంలో తలెత్తే సమస్యలకు నిర్మల్ పోలీస్ శాఖ సన్నద్ధత. 
రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు.
రాబోయే స్థానిక సంస్థల  గెలుపు లక్ష్యంగా పార్టీ శ్రేణులు అందరు కలిసికట్టుగా పనిచేయాలి
టెస్ట్ జట్టుగా చరిత్రలో దిగజారిన బంగ్లాదేశ్
ఉగ్ర‌వాదులు భార‌త్ లోకి చొర‌బడేందుకు య‌త్నం....
'డ్రాగన్' చిత్రంలో కీలక పాత్రలో విద్యాబాలన్ – మరోసారి నందమూరి కుటుంబంతో జత