Telangana
Telangana  Movie 

రెవంత్ రెడ్డి సర్కార్‌ తొలి గద్దర్ సినీ అవార్డులు అందించేందుకు సిద్ధం

రెవంత్ రెడ్డి సర్కార్‌ తొలి గద్దర్ సినీ అవార్డులు అందించేందుకు సిద్ధం 2024 జనవరిలో సినీ పరిశ్రమకు సంబంధించిన నంది అవార్డులను రద్దు చేసి, బల్లాడీర్ గద్దర్ గారి పేరుతో ప్రతీ ఏటా ఆయన జయంతి సందర్భంగా గద్దర్ అవార్డులను ప్రదానం చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌.. ఆ తొలి గద్దర్ సినీ అవార్డులను శనివారం హిటెక్స్‌లో అంగరంగ వైభవంగా అందించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది....
Read More...
Telangana 

మ‌రోసారి ఏఐజీ ఆసుప‌త్రికి మాజీ సీఎం కేసీఆర్

మ‌రోసారి ఏఐజీ ఆసుప‌త్రికి మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌: మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ శనివారం మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిని సందర్శించారు. వైద్య పరీక్షల కోసం ఆయన ఆసుపత్రికి వెళ్లారు. ఇదిలా ఉంటే, సాధారణ ఆరోగ్య తనిఖీల కోసం కేసీఆర్ శుక్రవారం కూడా ఏఐజీకి వెళ్లిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆసుపత్రి చేరుకున్న ఆయన సుమారు ఒక గంట...
Read More...
Telangana  District News 

ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు....

ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు.... *శాంతి భద్రతల నిర్వహణ చాలా కీలక అంశం *భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం ద్వారా రెవెన్యూ సదస్సుల నిర్వహణ *రాబోయే 4 సంవత్సరాలలో  20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం *ఎలిగేడు మండలానికి నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయాలి *ఎలిగేడు మండలంలో నూతన పోలీస్ స్టేషన్ ను...
Read More...
Telangana 

మాజీ మంత్రి కేటీఆర్ కు మ‌రోసారి ఏసీబీ నోటీసులు 

   మాజీ మంత్రి కేటీఆర్ కు మ‌రోసారి ఏసీబీ నోటీసులు  హైదరాబాద్‌: భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మళ్లీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా-ఈ రేసు కేసులో విచారణకు హాజరు కావాలని సూచిస్తూ, ఈ నెల 16వ తేదీ ఉదయం 10 గంటలకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే మే 26న హాజరు కావాలని...
Read More...
Telangana 

తెలంగాణ‌కు ఐదు రోజుల పాటు వ‌ర్షాలు

తెలంగాణ‌కు ఐదు రోజుల పాటు వ‌ర్షాలు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తూ తెలంగాణలో వర్షాలను జోరుగా కొనసాగిస్తున్నాయి. రుతుపవనాల చురుకైన కదలికల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు...
Read More...
Telangana 

వంగూరులో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్

వంగూరులో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ నూతన విద్యా సంవత్సరం నుంచే అమలువిద్యా రంగంలో వినూత్న చర్య,వంగూరు జెడ్పీ హైస్కూల్‌ కు *తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా మార్పుప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి సామాజిక బాధ్యతగా తీసుకోవాలి,జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, రాష్ట్ర విద్య కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి,  లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లాతెలంగాణ...
Read More...
Telangana 

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన -క్యాన్సర్, జనరల్ సర్జరీలు, యూరాలజీ, గైనకాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ
Read More...
Telangana 

టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చినందుకు

టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చినందుకు -ధన్యవాదాలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి..జగదీశ్వర్ గౌడ్
Read More...
Telangana 

హైదరాబాద్ వాసులకు శుభవార్త!

హైదరాబాద్ వాసులకు శుభవార్త! హైదరాబాద్ వాసులకు శుభవార్త! నగరంలో పాదచారుల భద్రతను పెంచడాన్ని లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా, కొత్తగా 86 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల (FOBs) నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అదేకాకుండా, 500 కొత్త బస్ షెల్టర్ల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. ప్రస్తుతంలో ఉన్న 23 FOBలను...
Read More...
Telangana 

రాష్ట్రంలో మళ్లీ కురుస్తున్న వానలు..

రాష్ట్రంలో మళ్లీ కురుస్తున్న వానలు.. రుతుపవనాల ప్రభావంతో మే చివరి వారంలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తృతంగా కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. అయితే జూన్ నెల ప్రారంభంలో వారం రోజులుగా వడదెబ్బలు, ఎండలతో ప్రజలు తీవ్ర ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా నివేదిక...
Read More...
Telangana 

రూ.2125 కోట్ల పెట్టుబడులు

రూ.2125 కోట్ల పెట్టుబడులు  * యూఏఈ కంపెనీలు శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ పెట్టుబడి * రాష్ట్రానికి చెందిన అయిదు కంపెనీలతో అవగాహన ఒప్పందం  * రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడి హైదరాబాద్, (లోకల్ గైడ్):రాష్ట్రంలో యూఏఈకు చెందిన శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ సంయుక్తంగా రూ.2125 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు...
Read More...