రేపు పెంజర్ల లో అనంత పద్మనాభుడి కళ్యాణ మహోత్సవం
ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చెవులపల్లి ప్రతాపరెడ్డి పార్టీలకు అతీతంగా భక్తులందరూ స్వామివారి కల్యాణంలో పాల్గొనాలి మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి
By Ram Reddy
On
లోకల్ గైడ్ న్యూస్ కొత్తూరు
కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామి కళ్యాణం రేపు ఉదయం 10 గంటలకు వెంచర్ల లో అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే చెవులపల్లి ప్రతాపరెడ్డి హాజరు కాలన్నారు. భక్తులందరూ స్వామివారి కళ్యాణం లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు
ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చెవులపల్లి ప్రతాపరెడ్డి
పార్టీలకు అతీతంగా భక్తులందరూ స్వామివారి కల్యాణంలో పాల్గొనాలి
మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 May 2025 19:48:01
లోకల్ గైడ్ అశ్వారావుపేట : ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మండలంలో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మున్సిపాలిటీ...
Comment List