శనీశ్వరుడికి తైలాభిషేకం చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..

శనీశ్వరుడికి తైలాభిషేకం చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..

రంగా రెడ్డి జిల్లా  శంషాబాద్ మండలం మదనపల్లి గ్రామంలో  ఈరోజు శని జయంతి సందర్భంగా ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ శనికి తైలాభిషేకం గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శనీశ్వర దేవుడిని ఆరాధించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. శనీశ్వరుడి అనుగ్రహం వల్ల మనిషికి కీర్తి, ఐశ్వర్యం లభిస్తాయి అని తెలిపారు.అనoతరం ఆలయ కమిటీ చైర్మన్ శంకర్ రాజు ముఖియా ,అర్చకులు ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ ను సన్మానించారు, ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, కృష్ణా రెడ్డి,జాంగ నర్సింహులు, కుమారస్వామి గౌడ్,బుచ్చయ్య,కొప్పునూరి ప్రవీణ్,తుపాకుల శేఖర్, రాయికల్ శ్రీనివాస్,కృష్ణ, సీతారాం, లింగా రెడ్డి గూడ అశోక్, సతీష్,కిట్టు, గంగమోని సత్తయ్య,మాణిక్యం,అనిల్ గౌడ్, ప్రభు,శ్రీశైలం,వెంకట్ చారి, శ్రీకాంత్ గౌడ్,మనీష్ శర్మ,తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళి
న్యూఢిల్లీ: తెలుగు సినీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ను...
రాజ్యసభకు కమల్ హాసన్! 
ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీకి భారత్‌లో నూతన అధ్యాయం – కర్ణాటకలో తొలి కేంద్రం
ఎన్టీఆర్ ఓ యుగ పురుషుడు, ఆయనకు భారత రత్న పురస్కారం ఇవ్వాలి
కొల్లూరు వెళ్లడానికి బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు
పద్మపురస్కారాలను అందుకున్న ప్రముఖులు
క్షమాగుణం మెరుగైన