నాణ్యమైన విత్తనాలను అందించాలని 

నాణ్యమైన విత్తనాలను అందించాలని 

మండల ఏవో కు వినతి పత్రం 

డోర్నకల్(లోకల్ గైడ్): నరసింహుల పేట 
బి ఆర్ ఎస్ మండల మాజీ యూత్ అధ్యక్షుడు బండి రమేష్ ఆధ్వర్యంలో కల్తీ విత్తనాలు అరికట్టాలని మండల ఏవోవినయ్ కుమార్ మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం బండి రమేష్ మాట్లాడుతూ.. కల్తీ విత్తనాలను అరికట్టి నాణ్యమైన విత్తనాలను అమ్మాలని ఆయన కోరారు. బ్లాక్ మార్కెట్లో విత్తనాలు అమ్ముతున్న వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మైదాం దేవేందర్, పార్టీ నాయకులు ఎండి మదర్, పెండెం యాదగిరి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళి
న్యూఢిల్లీ: తెలుగు సినీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ను...
రాజ్యసభకు కమల్ హాసన్! 
ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీకి భారత్‌లో నూతన అధ్యాయం – కర్ణాటకలో తొలి కేంద్రం
ఎన్టీఆర్ ఓ యుగ పురుషుడు, ఆయనకు భారత రత్న పురస్కారం ఇవ్వాలి
కొల్లూరు వెళ్లడానికి బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు
పద్మపురస్కారాలను అందుకున్న ప్రముఖులు
క్షమాగుణం మెరుగైన