నాణ్యమైన విత్తనాలను అందించాలని
By Ram Reddy
On
మండల ఏవో కు వినతి పత్రం
డోర్నకల్(లోకల్ గైడ్): నరసింహుల పేట
బి ఆర్ ఎస్ మండల మాజీ యూత్ అధ్యక్షుడు బండి రమేష్ ఆధ్వర్యంలో కల్తీ విత్తనాలు అరికట్టాలని మండల ఏవోవినయ్ కుమార్ మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం బండి రమేష్ మాట్లాడుతూ.. కల్తీ విత్తనాలను అరికట్టి నాణ్యమైన విత్తనాలను అమ్మాలని ఆయన కోరారు. బ్లాక్ మార్కెట్లో విత్తనాలు అమ్ముతున్న వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మైదాం దేవేందర్, పార్టీ నాయకులు ఎండి మదర్, పెండెం యాదగిరి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
28 May 2025 12:23:30
న్యూఢిల్లీ: తెలుగు సినీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ను...
Comment List