ఐపీఎల్‌పై ఆపరేషన్ సిందూర్ ప్రభావం: మ్యాచ్‌లు జరుగుతాయా లేదా?

ఐపీఎల్‌పై ఆపరేషన్ సిందూర్ ప్రభావం: మ్యాచ్‌లు జరుగుతాయా లేదా?

ఐపీఎల్ 2025 సీజన్ ఉత్కంఠంగా కొనసాగుతుండగా, ఆపరేషన్ సిందూర్ ప్రభావంతో ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌లపై అనిశ్చితి నెలకొంది. మే 10 వరకు ఉత్తర భారతదేశంలోని ప్రధాన విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో, పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సాధ్యమేనైనా, ముంబై ఇండియన్స్ తదితర మ్యాచ్‌లపై సందేహాలు నెలకొన్నాయి.

జమ్మూ, శ్రీనగర్, లేహ్, చండీగఢ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్ వంటి విమానాశ్రయాలతో పాటు ధర్మశాల ఎయిర్‌పోర్ట్ కూడా తాత్కాలికంగా మూసివేయబడింది. దీంతో ధర్మశాలలోని పలు మ్యాచ్‌లు నిర్వహణపై ప్రశ్నార్థకాలు ఉత్పన్నమయ్యాయి.

అయితే మే 8న పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ కోసం రెండూ జట్లు ఇప్పటికే ధర్మశాలకు చేరుకున్నాయి. దీంతో ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరిగే అవకాశముంది. ఇక మిగిలిన మ్యాచ్‌లపై ఆపరేషన్ సిందూర్ ప్రభావం ఎంతవరకూ ఉంటుందన్నది త్వరలో తేలనుంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

  పాక్‌ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం – అప్రమత్తమైన భారత సైన్యం   పాక్‌ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం – అప్రమత్తమైన భారత సైన్యం
పాకిస్థాన్‌తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాల్లో భద్రతా చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌లో 1,037 కిలోమీటర్ల మేర ఉన్న సరిహద్దును పూర్తిగా సీల్‌ చేయగా, అనుమానాస్పదంగా వ్యవహరించే వారిపై...
కేకేఆర్‌ ప్లేఆఫ్స్‌ ఆశలకు చెన్నై గండికొట్టింది
ఐపీఎల్‌పై ఆపరేషన్ సిందూర్ ప్రభావం: మ్యాచ్‌లు జరుగుతాయా లేదా?
మన్యం వీరుడు అల్లూరి పోరాట స్ఫూర్తితో ఉద్యమిద్దాం
సవారమ్మ, మారెమ్మ అమ్మ  వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే 
Yerra Yerrani Rumalu Gatti Singer Mallamma Emotional Interview | Anchor & Singer Manjula Yadav
‘ఆపరేషన్ సిందూర్’ విజయంపై ప్రముఖుల ప్రశంసలు