సందడిగా ఉప్పల్ రింగ్ రోడ్డు
By Ram Reddy
On
లోకల్ గైడ్ : సంక్రాంతి పండగ సందర్భంగా ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో ఉప్పల్ రింగ్ రోడ్డు సందడిగా మారింది.గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం ఉప్పల్ పాయింట్ నుండి 1200 బస్సులను ఏర్పాటు చేశామని వరంగల్ రిజన్ ఆర్టీసీ అధికారి తెలిపారు.శనివారం సెలవు దినం కావడంతో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది అని అన్నారు. శుక్రవారంఒక్కరోజే 400 బస్సుల వరకు ఏర్పాటు చేశామని, ఈరోజు సుమారు 500 వరకు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం 200 ల బస్సుల వరకు వెళ్లాయి.దాంట్లో 74స్పెషల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
07 May 2025 17:14:16
ఐపీఎల్ 2025 సీజన్ ఉత్కంఠంగా కొనసాగుతుండగా, ఆపరేషన్ సిందూర్ ప్రభావంతో ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్లపై అనిశ్చితి నెలకొంది. మే 10 వరకు ఉత్తర భారతదేశంలోని ప్రధాన విమానాశ్రయాలను...
Comment List