ఏ రూపం లో ఉన్నా ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి.
By Ram Reddy
On
లోకల్ గైడ్ : దేశం లో ఉగ్రవాదం ఏ రూపం లో ఉన్న తుద ముట్టించాలని దామరచర్ల మండల విద్యాధికారి బాలాజీ నాయక్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ టూ పెహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తూ, ప్రాణాలు కోల్పోయిన అమరులకు ఈరోజు బహుజన ఉపాధ్యాయుల వేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయకులైన ఉగ్రవాదులను చంపడం అత్యంత పాశవిక చర్య అన్నారు.ఈ ఘటనకు పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని అన్నారు... బిసి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్ అధ్యక్షతన జరిగిన,కార్యక్రమం లో ఉపాధ్యాయులు మాలి సైదులు అంబటి వీరనారాయణ , స్కైలాబ్ నాయక్ ,అంబటి శ్రీను , కపూర్ నాయక్ శ్రీనివాస్ నాయుడు గొబ్బూరు శ్రీనివాస్ ,పంతుల నాయక్ , మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
07 May 2025 17:14:16
ఐపీఎల్ 2025 సీజన్ ఉత్కంఠంగా కొనసాగుతుండగా, ఆపరేషన్ సిందూర్ ప్రభావంతో ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్లపై అనిశ్చితి నెలకొంది. మే 10 వరకు ఉత్తర భారతదేశంలోని ప్రధాన విమానాశ్రయాలను...
Comment List