అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం
- డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్ నాశనం అవుతుంది
- విద్య సంస్థల్లో డ్రగ్స్ నిరోధక చర్యలు బలపతం చేయాలి మత్తు పదార్థాలు జీవన నాశనానికి దారి తీస్తాయి
- యువతి యువకులకు భవిష్యత్తు బాగుండాలంటే మాదకద్రవ్యాల జోలికి వెళ్లవద్దని విద్యార్థులకు సూచించారు.
నవాబుపేట్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాలపైన అవగాహన కల్పించారు
నవాబుపేట్ ఎస్సై అరుణ్ కుమార్ గౌడ్
వికారాబాద్ జిల్లా, లోకల్ గైడ్
నవాబుపేట్ మండల కేంద్రంలోని వికారాబాద్ జిల్లా ఎస్పీ సి నారాయణ రెడ్డి జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో తర్వాత డ్రగ్స్ వాడకం పెరిగిందని, స్టూడెంట్స్ డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారని, తెలంగాణలో డ్రగ్స్ అన్నదే ఉండరాదని, విద్యార్థుల కోసం డ్రగ్స్ వాడే వారిని తరిమి కొట్టాలి అన్నారు.విద్యార్థులు,యువత సెల్ ఫోన్ కు దూరంగా ఉందాలని, అవసరమైతేనే వాడాలని,చదువుపైనే దృష్టి పెట్టాలని చదివి పోటీ పరీక్షలు రాస్తూ ఉద్యోగాలు తరగతుల తో పాటు, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులకు భవిష్యత్ బాగుండాలంటే డ్రగ్స్ కు దూరంగా ఉందాలని,డ్రగ్స్ కువ్యతిరేకంగా చురుకుగా డ్రగ్స్ పై కఠిన చర్యలుతీసుకొంటున్నామనరు ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నామని తెలిపారు.అరుణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రోజులపాటు మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత ఒక్కసారి డ్రగ్స్ తీసుకుంటే బానిసలు అవుతారని, అందువల్ల తీసుకోవద్దని,డ్రగ్స్ పై చేస్తున్న యుద్ధంలో అందరూ భాగస్వాములు కావాలని, డ్రగ్స్ గురించి ఏదైనా సమాచారం అందితే డయల్ 100 కు ఫోన్ చేయాలని ,డ్రగ్స్ వల్ల కుటుంబాలే నాశనం అవుతాయని అన్నారు.వికారాబాద్ జిల్లాలో డ్రగ్స్ ద్రవ్యాల నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని,డ్రగ్స్ వాడడం చట్టరీత్య నేరమని, విద్యార్థులు డ్రగ్స్ బారిన పడవద్దనికోరారు.