మత్తు పదార్థాల వలన యువత భవిష్యత్తు క్షీణిస్తుంది.

మత్తు పదార్థాల వలన యువత భవిష్యత్తు క్షీణిస్తుంది.

డ్రగ్స్ నిర్మూలనపై సామూహిక పోరాటం అవసరం.

ఆరోగ్యవంతమైన సమాజాన్నిర్మాణంలో ఇది కీలకమైంది.

ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్

నల్లగొండ .లోకల్ గైడ్. 

 హాలియా పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సి ఐ సతీష్ రెడ్డి , ఎస్  ఐ సాయి ప్రశాంత్  నిర్వహించిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ  అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి పోలీస్ శాఖ వారి ఆహ్వానమేరకు “ఏ.కే ఫౌండేషన్ చైర్మన్ హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్   అతిథిగా పాల్గొని ప్రసంగించారు”*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల వలన యువత భవిష్యత్తు క్షీణిస్తోందని, ఈ బానిసత్వం నుంచి వారిని బయటపడేసేందుకు సమాజం అంతా కలిసి పని చేయాలన్నారు. డ్రగ్స్, మద్యం, ఇతర వ్యసనాలపై పోరాటం జరగాల్సిన అవసరం ఉందని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ఇది కీలకమైందని ఆయన పేర్కొన్నారు. ఏకే ఫౌండేషన్ తరఫున మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామాని తెలియజేశారు.

Tags:

About The Author

Latest News

బీసీల అందరం కలిసికట్టుగా ఉంటే మన రాజ్యాధికారం మనమే పాలించవచ్చు బీసీల అందరం కలిసికట్టుగా ఉంటే మన రాజ్యాధికారం మనమే పాలించవచ్చు
బీసీ రాజాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్ దాస్ 
పూరిజగన్నాథున్ని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ 
మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు 
ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు "తమ్ముడు" మూవీకి సెన్సార్ నుంచి 'ఎ' సర్టిఫికెట్ తీసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు
అనంతపురంలో భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
గుంటూరులో పోలీసు ఏఐ హ్యాకథాన్‌కు సీఎం చంద్రబాబు ప్రారంభం
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలసిన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ శ్యాం బాబు...