ఆపరేషన్ కగార్ ను రద్దుచేయాలి..
వామ పక్షనేతల డిమాండ్.
నేడు ఛలో హైదరాబాద్..ధర్నాను జయప్రదం చేయాలి.
మహబూబాబాద్ జిల్లా(లోకల్ గైడ్ )
ఆపరేషన్ కగార్ ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షనేతలు జూన్ 17 చలో హైదరాబాద్ ను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. సోమవారంమహబూబాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఛలో హైదరాబాద్ పోస్టర్లను వామపక్ష నేతలు
బి.విజయ సారధి, సాదుల శ్రీనివాస్, మండల వెంకన్న, కొత్తపల్లి రవి,లు ఆవిష్కరించారు.ఆపరేషన్ కగార్ ను రద్దు చేయాలని కోరుతూ, జూలై 17 (మంగళ వారం) చలో హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాకు వేలాది గా తరలిరావాలంటూపిలుపు నిస్తూ ,సిపిఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారధి,రాష్ట్ర నాయకులు మండల వెంకన్న,కొత్తపల్లి రవి మాట్లాడుతూ, కేంద్రంలో మోడీ అమిత్షాల ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతో ఆదివాసీలను గిరిజనులు చంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆపరేషన్ వెంటనే ఆపివేయాలన్నారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అమాయకులను చంపుతున్నారని వెంటనే ఆపరేషన్ కగారును ఆపివేయాల డిమాండ్ అన్నారు. ఆపరేషన్ ఆపివేయాలని కోరుతూ నేడు ఇందిరా పార్క్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహిస్తున్నట్టు ఈ ధర్నాకు వేలాది మంది వామపక్ష నేతలు కదలి వచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో పెరుగు కుమార్ ఆకుల రాజు, రేషపల్లి నవీన్, గుణగంటి రాజన్న ,హాలావత్ లింగ్యా నాయక్ ,గుజ్జు దేవేందర్, నందగిరి .వెంకటేశ్వర్లు, మదర్ సూర్యం చింతకుంట్ల వెంకన్న, మేక వీరన్న వరిపల్లి వెంకన్న, భాస్కర్ రెడ్డి,సమ్మెట రాజమౌళి,గుజ్జు దేవేందర్ నందగిరి వెంకటేశ్వర్లు, సూర్యం ,చాలా పాపయ్య, చైతన్య,గౌని వెంకన్న, సమ్మెట రాజమౌళి, తొండ మాధవి, తదితరులు పాల్గొన్నారు.