ఆవోపా హనుమకొండ జిల్లా అధ్యక్షుడుగా దొంతుల ఈశ్వరయ్య ఎన్నిక

ఆవోపా హనుమకొండ జిల్లా అధ్యక్షుడుగా దొంతుల ఈశ్వరయ్య ఎన్నిక

హనుమకొండ(లోకల్ గైడ్):

ఆర్య వైశ్యుల అభివృద్దే తన లక్ష్యమని ఆర్యవైశ్య అఫిషిషల్అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (ఆవోపా) హనుమకొండ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఆదివారం ఎన్నికైన దొంతుల ఈశ్వరయ్య మీడియాకు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల వరికే పోటీ అని,అనంతరం ఆర్యవైశ్యులు ఆవోపా కుటుంబ సభ్యులని వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు.తనను గెలిపించిన ఆవోపా కుటుంబ సభ్యులకు,ఎన్నికల కమిటీ సభ్యులకు,పోలీసులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు.అనంతరం ఆవోపా కుటుంబ సభ్యులు అధ్యక్షుడుగా గెలిచిన దొంతుల ఈశ్వరయ్యను పూలమాలలు,శాలువాలతో ఘనంగా సన్మానించారు.

Tags:

About The Author

Advertisement

Latest News

మాలిక సదుపాయాల్లో నిర్లక్ష్యంగా వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు... మాలిక సదుపాయాల్లో నిర్లక్ష్యంగా వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు...
సారంగాపూర్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ భాస్కర్ రావు... 
సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ, శాంతి టాకీస్ '3 BHK' నుంచి సెకండ్ సింగిల్ ఆగిపోను నేను సాంగ్ రిలీజ్
పరమపద సోపానం' పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి 
విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ నుంచి ‘సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్
హెడింగ్లే టెస్టులో భారత్‌ దూకుడు..
తెలంగాణకు మరో ఐదు రోజులు వర్షాలే!
ఒలంపిక్ డే రన్ ప్రారంభించిన భువనగిరి అదనపు కలెక్టర్