ఆవోపా హనుమకొండ జిల్లా అధ్యక్షుడుగా దొంతుల ఈశ్వరయ్య ఎన్నిక
By Ram Reddy
On
హనుమకొండ(లోకల్ గైడ్):
ఆర్య వైశ్యుల అభివృద్దే తన లక్ష్యమని ఆర్యవైశ్య అఫిషిషల్అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (ఆవోపా) హనుమకొండ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఆదివారం ఎన్నికైన దొంతుల ఈశ్వరయ్య మీడియాకు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల వరికే పోటీ అని,అనంతరం ఆర్యవైశ్యులు ఆవోపా కుటుంబ సభ్యులని వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు.తనను గెలిపించిన ఆవోపా కుటుంబ సభ్యులకు,ఎన్నికల కమిటీ సభ్యులకు,పోలీసులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు.అనంతరం ఆవోపా కుటుంబ సభ్యులు అధ్యక్షుడుగా గెలిచిన దొంతుల ఈశ్వరయ్యను పూలమాలలు,శాలువాలతో ఘనంగా సన్మానించారు.
Tags:
About The Author
Latest News
23 Jun 2025 19:57:47
సారంగాపూర్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ భాస్కర్ రావు...