Adilabad
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా
Published On
By Ram Reddy
ఆదిలాబాద్ లోకల్ గైడ్ ఆగస్టు
విద్యా రంగం అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మంగళవారం స్థానిక బొక్కల్గూడ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషతో కలిసి ఆయన నూతన అదనపు తరగతి గదులను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
అనంతరం కళాశాల ఆవరణలో...
Read More...
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Published On
By Ram Reddy
ఆదిలాబాద్ లోకల్ గైడ్ ఉట్నూరు ఆగస్టు
దివ్యాంగుల సమగ్ర వికాసం, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, గిరిజన, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం ఉట్నూరులోని కేబీ కాంప్లెక్స్లో మహిళా శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 'దివ్యాంగుల సహాయ...
Read More...
చదువుతోనే ఉన్నత భవిష్యత్తు.. విద్యార్థులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచన
Published On
By Ram Reddy
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు లోకల్ గైడ్ ఆగస్టు 20ఉట్నూర్ మండలం:- ఉట్నూర్ మండలంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించి, విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడారు.
విద్యార్థుల నుంచి వారి విద్యా సమస్యలు,...
Read More...
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్,ఆపే కుట్రను సహించం: జోగు రామన్న
Published On
By Ram Reddy
అదిలాబాద్ జిల్లా లోకల్ గైడ్ ఆగస్టు 18ఆదిలాబాద్: పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎలాంటి కారణాలతోనైనా నిలిపివేయడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు జోగు రామన్న మండిపడ్డారు. మంగళవారం అదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జోగు...
Read More...
ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను పెండింగ్లో ఉంచకూడదు.
Published On
By Ram Reddy
అదిలాబాద్ లోకల్ గైడ్ ఆగస్టు 17
ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను పెండింగ్లో ఉంచకుండ చూడలిఅత్యంత ప్రాధాన్యతతో నిర్ణీత గడువులోగా పరిష్కరించాలనీ అదనపు కలెక్టర్లు రాజేశ్వర్పత్రికా ప్రకటన
ఆగస్టు 17-2026 - ఆదిలాబాద్
ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను పెండింగ్లో ఉంచకుండా అత్యంత ప్రాధాన్యతతో నిర్ణీత గడువులోగా పరిష్కరించాలనీ అదనపు కలెక్టర్లు రాజేశ్వర్ ఆర్ఎస్ చిత్రు,అధికారులను...
Read More...
సీసీఐ పునఃప్రారంభం కోసం చేసిన ఉద్యమాల ఫలితంగానే
Published On
By Ram Reddy
అదిలాబాద్ లోకల్ గైడ్ ఆగస్టు 13:
ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం కోసం గతంలో 2014 నుండి 2016 మరియు నేటి వరకు జోగు రామన్న గారు మంత్రిగా కొనసాగిన సమయంలో ఆయన చేసిన కృషి మరియు సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదిలాబాద్కు వచ్చారని...
Read More...
సబ్బండ వర్గాల అభివృద్ధియే ప్రజాప్రభుత్వం ప్రధాన ధ్యేయం.
Published On
By Ram Reddy
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.
Read More...
