Ranga Reddy
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అత్యవసర వైద్యం కోసం ఎల్ఓసి మంజూరు చేయించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
Published On
By Ram Reddy
( లోకల్ గైడ్ షాద్ నగర్)
షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని మొగలిగిద్ద గ్రామానికి చెందిన మహమ్మద్ సలీం అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని వైద్య సహాయం కొరగా స్పందించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మెరుగైన వైద్యం కొరకు 75 వేల విలువగల ఎల్ఓసి ని మంజూరు చేయించారు.ఈ
Read More...
రాజేంద్ర నగర్ నియోజకవర్గం అక్రమార్కులకు అడ్డాగా మారుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఏమి చేస్తున్నాడు...?.
Published On
By Ram Reddy
ఈ భూ కుంభకోణంలో వాటా ఏమైనా పంచుకుంటున్నారా...? బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి ప్రశ్న.
Read More...
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి —
Published On
By Ram Reddy
రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ): తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సూచించారు. గురువారం రాత్రి షెడ్యూల్ అమలుపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లాలోని అన్ని ఎన్నికల నమోదుఈ...
Read More...
రిపోర్టర్ శ్రీనివాస్ ను పరామర్శించిన టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ షాద్ నగర్)
షాద్ నగర్ టీవీ6 రిపోర్టర్ శ్రీనివాస్ కు పితృ యోగంపై టిడబ్ల్యుఎఫ్ రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకులు పరామర్శించారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలం కుతుబుల్లాపూర్ (మల్కాపూర్) గ్రామానికి టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎండి ఖాజా పాషా కెపి, జిల్లా కార్యవర్గ సభ్యులు సున్నాల...
Read More...
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది-
Published On
By Ram Reddy
రంగారెడ్డి జిల్లా బ్యూరో, (లోకల్ గైడ్ ):
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకుంటూ, ప్రభుత్వ పాఠశాలల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభమయిన విద్యా...
Read More...
వరి, మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.
Published On
By Ram Reddy
రంగారెడ్డి జిల్లా బ్యూరో, (లోకల్ గైడ్ ):
రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలంలో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి గురువారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, లోడింగ్, లిఫ్టింగ్ తదితర పనుల పురోగతిని కలెక్టర్ సంబంధిత
Read More...
ప్రజలకు రుచికరమైన నాణ్యమైన భోజనం అందించండి.
Published On
By Ram Reddy
*చేగూర్ లో RS ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
Read More...
విద్యార్థుల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను పెంచుకోవడానికి విఐఐటీ జెఈఈ అకాడమీ సరైన వేదిక. ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.
Published On
By Ram Reddy
ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మరియు ప్రజాప్రతినిధులు
Read More...
రంగారెడ్డి జిల్లాలో జర్నలిస్టుల సమన్వయానికి కీలక అడుగు
Published On
By Ram Reddy
చిలకమర్రి రాంరెడ్డికి కీలక బాధ్యత
Read More...
రంగారెడ్డి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు.
Published On
By Ram Reddy
మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులుగా లోకల్ గైడ్ దినపత్రిక ఎడిటర్ రాంరెడ్డి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపిన లోకల్ గైడ్ దినపత్రిక జర్నలిస్ట్ లు , స్టాఫ్, అడ్వటైజింగ్ సిబ్బంది.
Read More...
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
Published On
By Ram Reddy
( లోకల్ గైడ్ షాద్ నగర్)
ఫరూక్నగర్ మండలం అన్నారం గ్రామంలో సర్పంచ్ లావణ్య రామ కృష్ణ ఆధ్వర్యంలో ఎన్ ఆర్ ఎస్ సి మరియు సిఐఎస్ఎఫ్ ఫైర్ పోలీసుల ఆధ్వర్యంలో ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. అగ్ని ప్రమాదాన్ని సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించవలసిన నియమాలను గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది....
Read More...
జూన్ 2 లోపు పి ఆర్ సి ని ప్రకటించాలి
Published On
By Ram Reddy
రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ): తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలపై రంగారెడ్డి జిల్లా ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ సమరశంఖం పూరించింది.
జిల్లాలోని అన్ని మండల, డివిజన్, జిల్లా కేంద్రాలలో శుక్రవారంనాడు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగ,
రాష్ట్రవ్యాప్తంగా...
Read More...
