Telangana
Telangana 

రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి

రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. సింగపూర్ వంటి దేశాల్లో 30 ఎకరాల్లోనే నైట్ సఫారీలు ఉన్నాయని, మనకు భారీ విస్తీర్ణాల్లో అటవీ ప్రాంతాలు.. అందులోనే నదులు, జలపాతాలు ఉన్నందున ఆ వనరులను సద్వినియోగం చేసే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.అటవీ శాఖపై...
Read More...
Telangana 

వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి?

వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి? భయాందోళనలో గ్రామస్తులు. 
Read More...
Telangana  Karimnagar 

చింతకుంట బాలికల గురుకుల పాఠశాలలో మంత్రి ఆకస్మిక తనిఖీ..

చింతకుంట బాలికల గురుకుల పాఠశాలలో మంత్రి ఆకస్మిక తనిఖీ.. డీ.ఎస్వో పై చర్యలకు సివిల్ సప్లై కమిషనర్‌కు ఆదేశాలు..
Read More...
Telangana  District News  Ranga Reddy 

రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి జడ్చర్ల నియోజకవర్గం ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరిన ఎమ్మెల్యే
Read More...
Telangana  District News 

84 ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి 

84 ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి  వికారాబాద్ జిల్లా, లోకల్ గైడ్: ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికివచ్చిన ఫిర్యాదులకు   ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్  అధికారులకు  ఆదేశించారు. సోమవారము సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి...
Read More...
Telangana 

విద్యా రంగ సమస్యలపై డి వై ఎస్ ఎఫ్ పోరాడుతుంది .

విద్యా రంగ సమస్యలపై డి వై ఎస్ ఎఫ్ పోరాడుతుంది . నార్కెట్ పల్లి .లోకల్ గైడ్ : విద్యా రంగ సమస్యలపై దళిత యువజన విద్యార్థి సమాఖ్య అలుపెరుగని పోరాటం చేస్తుందని నల్లగొండ జిల్లా అధ్యక్షులు పుల్లెంల సందీప్ కుమార్ వెల్లడించారు.నార్కట్ పల్లి మండల కేంద్రంలో డి,వై,ఎస్ ,ఎఫ్,. జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం  సోమవారం నిర్వహించారు . ఈ సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా...
Read More...
Telangana  District News 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకు పార్లమెంట్ లో చట్టం చేయాలి.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకు పార్లమెంట్ లో చట్టం చేయాలి. నల్లగొండ ఉమ్మడి జిల్లా. లోకల్ గైడ్ : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పార్లమెంట్లో చట్టం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం డిమాండ్ చేశారు.సోమవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది....
Read More...
Telangana  District News 

సాగునీటి సమస్యలు పరిష్కరించాలి. 

సాగునీటి సమస్యలు పరిష్కరించాలి.     నల్లగొండ  ఉమ్మడి జిల్లా : గ్రీవెన్స్ డే సందర్భంగా సోమవారం,నల్లగొండ కలెక్టరేట్ లో కలెక్టర్ ఇలా త్రిపాఠి,ని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కలిసి నల్లగొండ జిల్లాలో సాగునీటి సమస్యలపై, నియోజకవర్గంలోని నీటి ప్రాజెక్టులకు నీటి సరఫరాపై వినతి పత్రం అందజేశారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూనల్లగొండ జిల్లా రైతులు గత కొన్ని...
Read More...
Telangana  District News 

మర్పల్లి మండల ప్రజలకు వరుసగా భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మర్పల్లి మండల ప్రజలకు వరుసగా భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇండ్ల దగ్గర కరెంటు తీగలు రేకుల షెడ్ల  వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి  బి ఆర్ఎస్ మర్పల్లి మండల అధ్యక్షులు ఎన్ శ్రీకాంత్ రెడ్డి
Read More...
Telangana 

వంగవీడులో 630 కోట్ల జవహర్ ఎత్తిపోతల పథక శంకుస్థాపన – మంత్రి కోమటి రెడ్డి

వంగవీడులో 630 కోట్ల జవహర్ ఎత్తిపోతల పథక శంకుస్థాపన – మంత్రి కోమటి రెడ్డి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం వంగవీడు గ్రామంలో 630 కోట్ల అంచనా వ్యయంతో జవహర్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రైతులకు 60 వేల ఎకరాల సాగు నీరు అందించే ఈ ప్రాజెక్టు రైతు సంక్షేమానికి దోహదం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. భట్టి విక్రమార్కను ‘అపర భగీరథుడు’గా పొగిడిన ఆయన, బిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.
Read More...
Telangana  Nizamabad 

కేటీఆర్ పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి

కేటీఆర్ పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి నిజామాబాదు ,లోకల్ గైడ్ :     ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ కు సంబంధం లేకున్నా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అనవసర ఆరోపణలు కేటీఆర్ పై చేస్తున్నారని మాజీ మంత్రి ,బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు . కేటీఆర్ కూడా చాలా సార్లు చెప్పారుఒక...
Read More...
Telangana 

ఏకగ్రీవం నూతన కమిటీ ఎన్నిక 

ఏకగ్రీవం నూతన కమిటీ ఎన్నిక  లోకల్ గైడ్:ఆగస్టు 10లక్షెట్టిపేట. పట్టణంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రోజున నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది  అధ్యక్షులు. చీకటి తిరుపతి వైస్ ప్రెసిడెంట్. శిరవేణి శంకర్. భూత గడ్డ చంద్రయ్య జనరల్ సెక్రెటరీ. కంకణాల రాజు. గడ్డం కొమరయ్య క్యాషర్. తొండబోయిన దేవేంద్రుడు విజయ్ ఆర్గనైజ్ సెక్రెటరీ. దండ బోయిన అర్జున్. కంకణాల...
Read More...