Telangana
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
టెలంగాణ కేబినెట్లో మంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ హైదరాబాద్, అక్టోబర్ 31:భారత క్రికెట్కు చిరస్మరణీయమైన కెప్టెన్గా పేరుగాంచిన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ గురువారం రాష్ట్ర కేబినెట్ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయనకు ప్రమాణం చదివించగా, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి... తెలంగాణ రాష్ట్రంలో చేప పిల్లల పంపిణీకి టెండర్ల ఆహ్వానం
Published On
By Ram Reddy
హైదరాబాద్, (లోకల్ గైడ్ ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది (2025 సంవత్సరం ) చేప పిల్లల పంపిణీకి శుక్రవారం టెండర్లను ఆహ్వానించింది. అయితే ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఈ టెండర్ల లో ఎక్కువమంది పాల్గొనక పోగా నాలుగు జిల్లాల్లో అసలు టెండర్లే తెరచుకోలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది కంటే పామాయిల్ సాగును లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధి దిశగా తెలంగాణ: మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీలు
Published On
By Ram Reddy
అశ్వరావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీను ఆకస్మికంగా తనిఖీ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ దేశానికి హబ్గా మారే అవకాశం ఉందని, రైతులకు అదనపు ఆదాయం లభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. రక్తమాస పుట: 82 నిమిషాల చక్రాంతశోభ – తెలంగాణలో శిఖరావధి
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ :
ఈరోజు సెప్టెంబర్ 7 రాత్రి నుంచి 8 తెల్లవారుజామున వరకు భారతదేశం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వాసులకు ఒక అరుదైన ఖగోళ సంఘటనకు సాక్ష్యమిచ్చే అవకాశంగా మారింది. ఇది 2025 సంవత్సరానికి చివరి మొత్తం చంద్రగ్రహణం (Total Lunar Eclipse) కావడం విశేషం. ఈ గ్రహణం మొత్తం 82 నిమిషాల పాటు... వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంత ముగింపు – సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం
Published On
By Ram Reddy
ChatGPT said:
వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంత ముగింపు – సీఎం రేవంత్ రెడ్డి హర్షం
తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు శాంతియుతంగా ముగియడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అహర్నిశలు పనిచేసిన అధికారులు, శాంతి భద్రతకు సహకరించిన ప్రజలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
Published On
By Ram Reddy
అన్నారం గ్రామంలో పంట నష్టం పరిశీలించిన మంత్రి వివేక్, రైతులకు తక్షణ పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
Published On
By Ram Reddy
హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్); వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్ లో టీపీసీసీ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా భారీ ఎత్తున సంబరాలు నిర్వహించడం జరిగింది అన్నారు. ఈ... సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు అధికారులు
Published On
By Ram Reddy
భూపాలపల్లి ప్రతినిధి (లోకల్ గైడ్); భారీ వర్షాలు వరద సహాయంపై సోమవారం డా బిఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పి లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క కోమటిరెడ్డి వీడియో... భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి సి యం రేవంత్ రెడ్డి
Published On
By Ram Reddy
నాగర్ కర్నూల్ జిల్లా (లోకల్ గైడ్); సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుండి భారీ వర్షాలు, వరద సహాయం పైన సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా . వీడియో కాన్ఫరెన్స్ లు హాజరైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,పొంగులేటి శ్రీనివాసరెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి,సీతక్క,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,జూపల్లి కృష్ణా రావు,వివేక్ వెంకటస్వామి,అడ్లూరి లక్ష్మణ్,సీఎం సలహాదారు... సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
Published On
By Ram Reddy
నార్కట్ పల్లి, సెప్టెంబర్ (లోకల్ గైడ్); నార్కట్ పల్లి మండల కేంద్రంలో కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగటి మల్లికార్జున్రెడ్డి, మాజీ ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బి. ఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో రాష్ట్ర రోకోచేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరద ప్రమాద ప్రాంతాన్ని పరిశిలించిన ఎమ్మెల్సీలు
Published On
By Ram Reddy
కామారెడ్డి (లోకల్ గైడ్); ఇటీవల కురిసిన భారీ వర్షాల వరదలకు నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించడానికి ఎమ్మెల్సీల బృందం ఆదివారం కామారెడ్డి లో పర్యటించారు . కామారెడ్డి పట్టణములో వరదలతో అపార నష్టం వాటిల్లిన గురురాఘవేంద్ర కాలనిలో పర్యటించి బాధితులతో మాట్లాడారు . నష్టం వివరాలు ప్రభుత్వానికి నివేదించి బాధితులకు సత్వర సహాయం అందేలా చొరవ తీసుకొంటామని... కమాల్ పూర్ లో త్రాగునీటికి కష్టాలు
Published On
By Ram Reddy
- తాగునీటి కోసం కిలోమీటర్ దూరం నడుస్తున్న ప్రజలు.
- అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం.
- నీటి సమస్య పరిష్కరించకపోతే ఆందోళన చేపడతాం
- ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన పంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్
- కమల్ పూర్ గ్రామంలోని ఓ కాలనీ వాసుల ఆవేదన. 