Telangana
Telangana  Trending 

ప్రతి మండలంలో 500 ఇండ్లలో పీఎం సూర్య ఘర్ యోజన అమలు లక్ష్యం....

ప్రతి మండలంలో 500 ఇండ్లలో పీఎం సూర్య ఘర్ యోజన అమలు లక్ష్యం.... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
Read More...
Telangana 

మంథని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి .....

మంథని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి ..... రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి వర్యులు డి.శ్రీధర్ బాబు
Read More...
Telangana  Trending 

జూలై 1 వ తేదీ నుంచి పాఠశాల విద్యార్థులకు కోడిగుడ్డు పెట్టలేము...

జూలై 1 వ తేదీ నుంచి పాఠశాల విద్యార్థులకు కోడిగుడ్డు పెట్టలేము... AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య....
Read More...
Telangana  Trending 

పెద్దపల్లి వద్ద క్లస్టర్ విరిగిపోవడంతో రైళ్లకు అంతరాయం

పెద్దపల్లి వద్ద క్లస్టర్ విరిగిపోవడంతో రైళ్లకు అంతరాయం లోక‌ల్ గైడ్: పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని కునారం ఆర్వోబీ వద్ద క్లస్టర్ విరగడ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించింది. కాజీపేట మార్గంలో నడిచే అన్ని రైళ్లు నిలిచిపోయాయి. ఈ కారణంగా బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.తెల్లవారుజామున సికింద్రాబాద్‌కు వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలును రాఘవాపురంలో ఆపేశారు...
Read More...
Telangana  Trending 

మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు 

మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు   అదనపు ఎస్పీ శ్రీ పి.వి. మురళీధర్
Read More...
Telangana  Trending 

రీషీ క్లినిక్స్ లో ప్రపంచ స్థాయి టెక్నాలజీతో వెల్నెస్ సేవలు ప్రారంభం

రీషీ క్లినిక్స్ లో ప్రపంచ స్థాయి టెక్నాలజీతో వెల్నెస్ సేవలు ప్రారంభం లోక‌ల్ గైడ్, హైద‌రాబాద్: నల్లగండ్లలో ఏర్పాటు చేసిన రిషీ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్ర మంత్రి శ్రీ రాందాసు అథవాలే మాట్లాడుతూ, ముందుగా రుషి క్లినిక్ యాజమాన్యాన్ని అభినందిస్తూ ఇలాంటి "నైపుణ్యం ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంటికే పరిమితమవుతున్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం...
Read More...
Telangana 

హోంగార్డ్స్ విభాగానికి వులెన్ జాకెట్స్ ప్రధానం చేసిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య...

హోంగార్డ్స్ విభాగానికి వులెన్ జాకెట్స్ ప్రధానం చేసిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య... నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డ్స్ సిబ్బందికివర్షాకాలం మరియు చలికాలంలో విధుల నిర్వహణ కష్టం అవుతదన్న ముందు జాగ్రత్తలో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య నిజామాబాదులోని 369 మంది హోంగార్డ్స్ కు వులెన్ జాకెట్స్  అందజేశారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ...
Read More...
Telangana  Viral 

 భూత్పూర్ "మీ సేవా" కేంద్రంగా గూడుపుఠాణి.. ! 

 భూత్పూర్   "చిలకమర్రి" భూ అక్రమాలలో వెలుగు చూసిన నిజం    అక్రమాలకు దూరంగా మీసేవ సెంటర్ ను ఎంచుకున్న నిందితులు  లోక‌ల్ గైడ్, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలం చిలకమర్రి గ్రామానికి చెందిన ఇద్దరు పట్టేదారుల భూమిని జిపిఏ ద్వారా ఇతరులకు రిజిస్ట్రేషన్ అయిన అక్రమ వ్యవహారంలో మీసేవ కేంద్రం నిర్వాహకులు హస్తవాటం...
Read More...
Telangana 

కృష్ణ గోదావరి నది జలాల లో న్యాయం జరిగే అంత వరకు పోరాటం.

కృష్ణ గోదావరి నది జలాల లో న్యాయం జరిగే అంత వరకు పోరాటం.  రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి  నలమాద  ఉత్తమ్ కుమార్ రెడ్డి 
Read More...
Telangana  Trending 

సి.ఆర్.పి విధులను పకడ్బందీగా నిర్వహించాలి....జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

సి.ఆర్.పి విధులను పకడ్బందీగా నిర్వహించాలి....జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష *3 రోజుల గైర్హాజరైన పిల్లల వివరాలు సేకరించి తల్లిదండ్రులను ఫాలో అప్ చేయాలి *పేరెంట్ టీచర్స్ మీటింగ్ సమావేశం ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి *వారం లో ఒక రోజు పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలి *విద్యా శాఖ వర్క్ అడ్జెస్ట్ మెంట్, పాఠశాలల నిర్వహణ పై సమీక్షించిన జిల్లా కలెక్టర్ పెద్దపల్లి, లోకల్ గైడ్: సి.ఆర్.పి...
Read More...
Telangana  Trending 

మత్తు పదార్థాల వలన యువత భవిష్యత్తు క్షీణిస్తుంది.

మత్తు పదార్థాల వలన యువత భవిష్యత్తు క్షీణిస్తుంది. డ్రగ్స్ నిర్మూలనపై సామూహిక పోరాటం అవసరం. ఆరోగ్యవంతమైన సమాజాన్నిర్మాణంలో ఇది కీలకమైంది. ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ నల్లగొండ .లోకల్ గైడ్.    హాలియా పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సి ఐ సతీష్ రెడ్డి , ఎస్  ఐ సాయి ప్రశాంత్  నిర్వహించిన అంతర్జాతీయ మాదక
Read More...
Telangana  Trending 

ఇందిరమ్మ ఇళ్లకు నిధులు కేంద్ర ప్రభుత్వం మాంజూరు  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వనివి కాదు

ఇందిరమ్మ ఇళ్లకు నిధులు కేంద్ర ప్రభుత్వం మాంజూరు  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వనివి కాదు ----మొదటి బిల్లు కేంద్రానిదే కాదని నిరూపిస్తే ------ఖిల్లా ఘనపురంలో ముక్కు నేలకు రాస్తా ------జాతీయ ఓబిసి కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి వనపర్తి లోకల్ గైడ్  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 ఏళ్ల  వికసిత్ భారత్ సంకల్ప సభ ఖిల్లా ఘనపూర్ మండల అధ్యక్షుడు బుచ్చిబాబు గౌడ్ అధ్యక్షతన  నిర్వహించారు.వికసిత్ భారత్ సంకల్ప సభకు...
Read More...