Business

ఎఫ్ఐఐలు వెనకడుగు వేసినా... సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ప్రారంభం

ముంబై:శుక్రవారం స్టాక్ మార్కెట్లు స్థిరంగా ప్రారంభమైనప్పటికీ, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ స్టాకుల పట్ల పెట్టుబడిదారుల ఆసక్తితో త్వరగా లాభాల్లోకి ప్రవేశించాయి. ఉదయం 9:29 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 289.27 పాయింట్లు పెరిగి 81,241.26 వద్దకు, అలాగే నిఫ్టీ 119.15 పాయింట్లు ఎగిసి 24,728.85 వద్దకు చేరింది. జియోజిట్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్‌కి చెందిన డా....
Business 
Read More...

Apple iPhone 15 బంపర్ తగ్గింపు! అమెజాన్‌లో రూ.11,797 తగ్గింపుతో ఇప్పుడు రూ.58,000లోనే

ఒక మంచి కెమెరా, స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ పనితీరు గల ఐఫోన్ కోసం రూ.60,000 లోపు బడ్జెట్లో చూస్తున్నారా? అయితే మీరు సరైన చోటే ఉన్నారు. Apple iPhone 15 ఇప్పుడు అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభ్యమవుతోంది. మూలధరగా ₹79,900కి లాంచ్ అయిన ఈ మోడల్, ప్రస్తుతం అమెజాన్‌లో ₹59,900కి లభిస్తోంది. అంతేకాకుండా Amazon Pay ICICI క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా ₹1,797 తగ్గింపు లభిస్తుంది. అంటే ఫైనల్ ధర ₹58,103 వరకు తగ్గుతుంది.
Business 
Read More...

Jio Coin అంటే ఏమిటి? ధర, మార్కెట్ విలువ, మరియు సంపాదించడానికి సరళమైన మార్గాలు తెలుసుకోండి

Jio Coin అనేది భారతదేశపు మొట్టమొదటి దేశీయ డిజిటల్ కరెన్సీగా పరిచయం చేసిన బ్లాక్‌చెయిన్ ఆధారిత రివార్డ్ టోకెన్. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన Jio Platforms Ltd. మరియు Polygon Labs కలసి దీన్ని అభివృద్ధి చేయగా, ఇది వెబ్ 3.0 టెక్నాలజీని భారత్‌లో ముందుకు తీసుకురావడానికి ఒక భాగంగా రూపొందించబడింది. ఇది సాధారణ క్రిప్టోకరెన్సీ కాదని, వినియోగదారులు తమ Jio నంబర్లతో సంబంధిత యాప్స్ — ఉదాహరణకు JioSphere, Jio Mart, Jio Cinema, My Jio వంటివి ఉపయోగిస్తూ రివార్డ్స్ రూపంలో పొందగల టోకెన్ అని కంపెనీ స్పష్టం చేసింది. వినియోగదారులు ఈ కాయిన్లను మొబైల్ రీచార్జ్‌లు, షాపింగ్ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు వంటి లావాదేవీలకు ఉపయోగించవచ్చు. మే 21, 2025 నాటికి ఒక Jio Coin ధర ₹26.88 కాగా, మొత్తం మార్కెట్ విలువ ₹47 లక్షల పైనే ఉంది. దీని సరఫరా పరిమితంగా ఉండటంతో భవిష్యత్తులో దీని విలువ పెరిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. Jio Coin‌ను సంపాదించడం చాలా సులభం — JioSphere బ్రౌజర్ డౌన్‌లోడ్ చేసి, Jio నంబర్‌తో లాగిన్ అయి యాప్ వాడితే చాలు. ఈ విధంగా, వినియోగదారుల డిజిటల్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ, డేటా ఆధారంగా అవార్డులను ఇస్తోంది Jio Platforms. సంపూర్ణంగా భారత వినియోగదారుల కోసం రూపొందించబడిన ఈ టోకెన్, డిజిటల్ ఇండియాలో మరో మెట్టెక్కే దిశగా గమనిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Business 
Read More...

మార్కెట్లో కొత్త దిశ!

లోకల్  గైడ్ : ఎట్టకేలకు శాంతించాయి.. పసిడి ధరలు తిరోగమనం గత కొన్ని రోజులుగా రాకెట్‌ వేగంతో దూసుకుపోయిన బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. లక్ష రూపాయలు అధిగమించిన తులం పుత్తడి ధర యూ టర్న్‌ తీసుకున్నది.ఈ మధ్య పసిడి ధరలు ఆకాశానికెత్తబడిన పరిస్థితి, ఆర్థిక మార్కెట్లలో పెద్ద చర్చలకు దారితీసింది. కొన్ని వారాలుగా, బంగారం...
Viral  Business 
Read More...

భయం పుట్టిస్తున్న బంగారం ధరలు!... సామాన్య ప్రజల్లో వణుకే

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  దేశవ్యాప్తంగా బంగారం ధరలు  విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్య ప్రజలు బంగారం  కొనడానికే వెనకడుగు వేస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఒకరోజు ధరలు తగ్గితే మరో రోజు దానికి రెండింతలు పెరిగిపోతుంది. తద్వారా ఫంక్షన్లు లేదా పెళ్లిళ్లు ఉన్న కుటుంబాలు  బంగారం ధరలను చూసి...
National  Business 
Read More...

UPI యూజర్లకు గుడ్ న్యూస్... పరిమితి పెంచిన ఆర్బిఐ

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఫోన్ పే మరియు గూగుల్ పే లాంటి యూపీఐ వాడే యూజర్లకు ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే యూపీఐ పేమెంట్ ల పరిమితులు పెంచేందుకు NPCI కి ఆర్బిఐ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఒక వ్యక్తి నుంచి వ్యాపారికి పంపే లావా దేవి పరిమితి కేవలం...
Business  Technology 
Read More...

ఇవాల్టి బంగారం ధరలు!... ఏంటి ఈ మార్పులు?

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  దేశంలో బంగారం ధరలు రోజురోజుకీ తారుమారు అవుతూనే ఉన్నాయి. ఒకరోజు బంగారం ధరలు తగ్గితే, మరో రోజు బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో బంగారం కొనాలి అంటేనే సామాన్య ప్రజలు భయంతో వణికి పోతున్నారు. తాజాగా దేశీయ బులిటెన్ మార్కెట్లో బంగారం ధరలు మంగళవారంతో పోలిస్తే... నేడు...
Business  Others 
Read More...

లాభాల్లో స్టాక్ మార్కెట్స్

లోక‌ల్ గైడ్: నిన్న భారీ నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1089 పాయింట్ల లాభంతో 74,227, నిఫ్టీ 282 పాయింట్లు పొంది 22,444 వద్ద మొదలయ్యాయి. HUL, ట్రెంట్, టాటా స్టీల్, హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ట్రంప్ టారిఫ్స్ ప్రభావం నుంచి భారత్ సహా...
Business 
Read More...

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్

లోకల్ గైడ్: నిన్న భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 357 పాయింట్ల లాభంతో 76,382, నిఫ్టీ 94pts పొంది 23,260 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లకు కాస్త ఊరట లభించింది. టాటా టాప్ గెయినర్ కాగా భారత్ ఎలక్ట్రానిక్స్ టాప్ లూజర్.   
Viral  Business 
Read More...

భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్

లోకల్ గైడ్ :కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజే మార్కెట్ ఒడిదుడుకులతో మొదలైంది. ట్రంప్ సుంకాల గడువు రేపటితో ముగియనుండటంతో ఆ భయాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. బెంచ్ మార్క్ సూచీలు భారీ నష్టాలను నమోదు చేశాయి.. సెన్సెక్స్ 1390 పాయింట్లు నష్టపోయి 76,024 వద్ద ముగియగా నిఫ్టీ 354 పాయింట్లు కోల్పోయి 23,...
Viral  Business 
Read More...

ఎక్స్‌’ను అమ్మేశా..

  లోకల్ గైడ్ తెలంగాణ : టెస్లా బాస్‌, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌  సంచలన ప్రకటన చేశారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్‌)ను విక్రయించినట్లు ప్రకటించారు.టెస్లా బాస్‌, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌  సంచలన ప్రకటన చేశారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్‌)ను విక్రయించినట్లు ప్రకటించారు. తన సొంత ఆర్టిఫిషియల్‌...
Business 
Read More...

భారతదేశంలో టాప్-8 ధనవంతులు ఎవరో మీకు తెలుసా?

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- మన భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే పేరు ముఖేష్ అంబానీ. అయితే ముఖేష్ అంబానీ లాగా మన భారత దేశంలో చాలామంది ధనవంతులు ఉన్నారు.      మన భారతదేశంలో టాప్- 8 రిచెస్ట్ పర్సన్స్   ఒకటవ ర్యాంకు -  ముఖేష్ అంబానీ (...
Business 
Read More...