Nizamabad

నిజామాబాద్ లో గవర్నర్ కు ఘన స్వాగతం

     నిజామాబాదు కు ఒక పర్యటనకు రాష్ట్ర గవర్నర్ సి.శివ్ ప్రతాప్ శుక్లా కు ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా నిజామాబాద్ కు చేరుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్ హాజరయ్యారు.               సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని హెలిప్యాడ్ వద్ద      అనంతతం...
District News  Nizamabad 
Read More...

ఈ నెల 25 న నిజామాబాదు కు తెలంగాణ గవర్నర్ రాక

   నిజామాబాదు జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగష్టు 24:                   తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆగస్టు 25న (మంగళవారం) నిజామాబాద్ జిల్లా లో పర్యటించనున్నారు. నగరంలోని పసుపుబోర్డు కార్యాలయంలో రైతులతో మార్కెట్​ లింకేజ్​ కార్యక్రమంతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆ రోజు   ఉదయం 10.20 గంటలకు ఇందూరుకు వస్తారు .
District News  Nizamabad 
Read More...

పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం భూభారతి సదస్సులు, సాదాబైనామా అర్జీలను వెంటనే పరిష్కరించాలి

నిజామాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్‌కు స్థల పరిశీలన ఉమ్మ‌డి   నిజామాబాద్ లో మంత్రి పొంగులేటి విస్తృత ప‌ర్య‌ట‌న‌
District News  Nizamabad 
Read More...

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...  

   నిజామాబాద్ జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగష్టు 22: రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, రైతులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా యూరియా అందుబాటులో ఉంచాలని తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి డిమాండ్ చేశారు.  యూరియా పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన...
District News  Nizamabad 
Read More...

తహసిల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణాలకు మంత్రిచే శంకుస్థాపనలు 

   నిజామాబాద్ జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగస్టు 22 : నిజామాబాద్ జిల్లాలోని వివిధ మండలాలకు మంజూరైన నూతన తహసీల్దార్ కార్యాలయాల భవనాలతో పాటు నిజామాబాద్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణాలకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా...
District News  Nizamabad 
Read More...

నిజామాబాదు నగరంలో విషాదం... 

           నిజామాబాద్​ జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగష్టు 20: పొట్టకూటి కోసం కూలీ పనుల కై వచ్చిన ఓ వ్యక్తి గోడ కూలి మృతి చెందాడు. ఈ ఘటన నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని నాల్గో టౌన్ పరిధిలోని వినాయక్​నగర్​లో ఓ ఇంటిపై ఉన్న గోడను కూల్చివేసేందుకు బోధన్​ నుంచి వచ్చిన అడ్డా కూలీ వెళ్లాడు....
District News  Nizamabad 
Read More...

స్మశాన వాటిక భూమి ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి

   నిజామాబాదు జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగస్టు 20:             నిజామాబాదు జిల్లా బాల్కొండ మండలం బస్సాపూర్ గ్రామానికి చెందిన దళిత స్మశాన వాటికకు సంబంధించిన భూమిని ఆక్రమణకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన దళితులు గురువారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.గ్రామంలోని సర్వే నంబర్ 612లో ఉన్న స్మశాన వాటిక భూమిని ఒకే కుటుంబానికి...
District News  Nizamabad 
Read More...

నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా రాజా గౌడ్

   నిజామాబాదు జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగష్టు 19:   నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)గా రాజా గౌడ్‌ బదిలీపై రానున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.ప్రస్తుతం జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌)గా విధులు నిర్వహిస్తున్న రాజా గౌడ్‌ను నిజామాబాద్ అదనపు కలెక్టర్‌...
District News  Nizamabad 
Read More...

జిల్లా ఇంచార్జి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్,ఆగస్టు 19 : నిజామాబాద్ నగర పర్యటనకు విచ్చేసిన జిల్లా ఇంచార్జి మంత్రి డి.అనసూయ (సీతక్క)ను కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రితో పాటు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీలకు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు....
District News  Nizamabad 
Read More...

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్  కానిస్టేబుల్ / సబ్ - ఇన్స్పెక్టర్ పోస్టులకు ఉచిత శిక్షణ

నిజామాబాదు జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగష్టు 18: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాదు , ఆర్మూర్ , బోధన్  డివిజన్ పరిధిలో గల నిరుద్యోగ యువతి ,  యువకులకు అర్హత కలిగిన అభ్యర్థులకు తెలంగాణ పోలీస్ శాఖ నియామకాలకు ఉపయోగపడే విధంగా  ఉచిత పోలీస్ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంద ని  నిజామాబాద్ పోలీస్...
District News  Nizamabad 
Read More...

లింగ నిర్ధారణ పరీక్షలపై ఉక్కుపాదం మోపాలి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగస్టు 18 : పుట్టబోయే శిశువు అమ్మాయా, అబ్బాయా అని తెలియజేసేందుకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. పుట్టబోయేది ఆడ శిశువు అని నిర్ధారణ చేసి, గర్భవిచ్చిత్తికి పాల్పడడం క్షమించరాని నేరమని, ఇది ఎంతో...
District News  Nizamabad 
Read More...

గోదావరి పుష్కర ఏర్పాట్ల పనులను ప్రణాళికాబద్దంగా చేపట్టాలి.

యంచ వద్ద పుష్కరఘాట్ నిర్మాణానికి అనువైన స్థలం పరిశీలన
District News  Nizamabad 
Read More...