Warangal

పబ్లిక్ గార్డెన్‌లో ఆరోగ్య అవగాహన సదస్సు

హనుమకొండ జిల్లా 30(లోకల్ గైడ్ న్యూస్)*: హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లో ప్రెసిడెంట్ రాజిరెడ్డి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య అవగాహన సదస్సు అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ సదస్సులో నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క విశిష్ట ప్రయోజనాలపై విస్తృత చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ అసోసియేట్ పార్ట్నర్ రమేష్ మాట్లాడుతూ...
District News  Warangal 
Read More...

​కాజీపేట ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన జె. శ్యామ్ సుందర్

హనుమకొండ టౌన్,మే(లోకల్ గైడ్ న్యూస్) ​కాజీపేట నూతన పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు జె. శ్యామ్ సుందర్ స్వీకరించారు. కాజీపేట పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా జె. శ్యామ్ సుందర్ బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా  ఆయనను సి సి ఆర్ బి నుండి కాజీపేట ఎస్.హెచ్.ఓగా నియమించారు.
District News  Warangal 
Read More...

అంబేద్కర్ ఆశయ సాధన బీఎస్పీతోనే సాధ్యం:ఇబ్రాం శేఖర్

రేవంత్, కేసీఆర్ డ్రామాలతో ప్రజలకు అన్యాయం
District News  Warangal 
Read More...

రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించి ప్రభంజనం సృష్టించిన విద్యాసంస్థ "ఇన్స్పైర్"

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్లో కల్ గైడ్    ఇంటర్మీడియట్ ఫలితాలలో ఇన్స్పైర్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించడం తో హర్షం వ్యక్తం చేస్తూనట్లు కళాశాల ఛైర్మన్ తీగల భరత్ గౌడ్ తెలిపారు. ఈ గొప్ప విజయం ఫ్యాకల్టీ, మేనేజ్‌మెంట్, విద్యార్థుల సమిష్టి కృషి ఫలితమని పేర్కొన్నారు. ఇంటర్ ద్వితీయ...
District News  Warangal 
Read More...

తాను మరణిస్తూ...ఇద్దరి అందులకు చూపునిచ్చాడు.

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి,ఏప్రిల్11 లోకల్ గైడ్      వరంగల్ రామన్నపేట బొడ్రాయి నివాసి ఇరుకుల్ల నాగభూషణం  85, శనివారం రోజున      అనారోగ్య వలన మరణించగా, వారి కుమారుడు వెంకటేశ్వర్లు , భార్య అఖిలాండేశ్వరి సమాజ హితం కోరి, ‘’నేత్రదానం ‘’చేయడానికి అంగీకరించగా, తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్, ఆధ్వర్యంలో   వరంగల్ ప్రాంతీయ...
District News  Warangal 
Read More...

భూ సేకరణ ప్రక్రియ ను త్వరగా పూర్తి చేయాలి.

హనుమకొండ జిల్లా ప్రతినిధి ఏప్రిల్04 లోకల్ గైడ్    హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో వివిధ ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ పురోగతి, భూభారతి దరఖాస్తులు, మీసేవ సర్టిఫికెట్ల జారీ తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష,హనుమకొండ జిల్లాకు సంబంధించిన వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా...
District News  Warangal 
Read More...

నాటక రచయితకు, నిర్వాహకులకు సన్మానం.

*          ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01లోకల్ గైడ్     వరంగల్ రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోతన ఆడిటోరియంలో ప్రదర్శించబడిన పూరి జగన్నాథ దేవాలయ చరిత్ర పౌరాణిక నాటకం ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సభ్యులందరమూ ప్రారంభం నుండి చివరి వరకు చూడడం జరిగినది. ఈ సందర్భంగా నాటక రచయిత అయిన...
District News  Warangal 
Read More...

అభివృద్ధిలో కాజీపేట రూపురేఖలు మారుస్తాం: ఎమ్మెల్యే నాయిని

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01(లోకల్ గైడ్  బుధవారం రోజున వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాజీపేట ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలపాలని సంకల్పంతో ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. గత పాలనలో కాజీపేట తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి కొత్త దిశగా సాగుతోందని ఎమ్మెల్యే...
District News  Warangal 
Read More...

ఎన్ఎస్ఎస్ వాలంటరీలు యూనిఫామ్ లేని భారత సైనికులు

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01 లోకల్ గైడ్  హనుమకొండ,  ఎన్ఎస్ఎస్ వాలంటరీ అంటేనే యూనిఫామ్ లేని భారత సైనికులని కాకతీయ యూనివర్సిటీ ఈసీ మెంబర్ చిర్ర రాజు గౌడ్  అన్నారు. హాసన్ పర్తి మండలంలోని నాగారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక...
District News  Warangal 
Read More...

శిశువు తల్లి గర్భంలో ఉండగానే సమస్యల గుర్తింపుతో ప్రాణ రక్షణ

మెడికవర్ హాస్పిటల్స్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు...వెల్లడి
District News  Warangal 
Read More...

*ఎల్బీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం* *

హనుమకొండ జిల్లా ప్రతినిధి మార్చి22(లోకల్ గైడ్ ఎల్బీ కళాశాలలో 1976-1979 కామర్స్ బ్యాచ్లో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 47 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఈ 47 సంవత్సరాలలో చేసిన...
District News  Warangal 
Read More...

కేజీబీవీ పాఠశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

హనుమకొండ జిల్లా ప్రతినిధి మార్చి22(లోకల్ గైడ్  హనుమకొండ జిల్లా లోని ఆత్మకూరు మండలం తిరుమలగిరి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆదివారం సందర్శించి పాఠశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని 10వ, 8వ, తరగతి విద్యార్థినులతో మాట్లాడి, వారి చదువు ప్రగతిని, పరీక్షలకు...
District News  Warangal 
Read More...