Mahabubnagar
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సైబర్ నేరగాళ్ల పట్ల తస్మాత్ జాగ్రత్త – మహబూబాబాద్ టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి హెచ్చరిక
Published On
By Ram Reddy
మహబూబాబాద్ టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి సైబర్ నేరాలపై ప్రజలకు అప్రమత్తం చేశారు. ఆన్లైన్ లావాదేవీలు, ఓటీపీ మోసాలు, వాట్సాప్ కాల్స్, ఫేక్ యాప్ల ద్వారా జరుగుతున్న మోసాలకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒకవేళ సైబర్ మోసం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్లో 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేస్తే నష్టాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. యూరియా కోసం రైతులు బారులు
Published On
By Ram Reddy
(లోకల్ గైడ్) మహబూబాబాద్; కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో కేసముద్రం విలేజ్ లో పిఎసిఎస్ వద్ద పెద్దఎత్తున రైతులు రాత్రి నుండి క్యూ లో నిల్చొని యూరియా కోసం ఉన్నారు,మండల పరిధిలో చుట్టు పక్కల ఉన్న తండాలో రైతులు యూరియా కోసం పడిగాపులు గత వారం రోజుల దగ్గర నుండి వస్తూ పోతూ ఉన్న తమకు కావలసిన... *భారీ వర్షాల కు డి 82 ప్రధాన కాలువకు గండి*
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ న్యూస్ ఆగస్ట్ 11 (కల్వకుర్తి) వెల్దండ సమీపంలోని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం యొక్క D82 ప్రధాన కాలువ కు కురుస్తున్న భారీ వర్షాలకు గండి పడింది. ఈ ఘటన చోటు చేసుకోవడంతో సమీపంలోని వ్యవసాయ భూములలోకి పెద్ద మొత్తంలో నీరు ప్రవహించింది. దీంతో, ఈ ప్రాంతంలోని పొలాలు మునిగిపోయాయి. వరద ప్రవాహంలో... ఘనంగా రాఖీ పండుగ వేడుకలు
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ మహబూబ్ నగర్ జిల్లా ఆగస్టు 9
జడ్చర్ల/ నవాబుపేట్ ; అనురాగం,అనుబంధం,ఆత్మవిశ్వాసం,అన్నీ సమపాళ్లలో కలిసిన బంధమే రక్తసంబంధం'రాఖీ'పండుగ శ్రావణ మాసంలో జరుపుకుంటారు.శనివారం మండల పరిధిలోని పలు గ్రామాలలో రాఖీ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.సోదర,సోదరీమణుల మధ్య అనుబంధాన్ని ఈ పండుగ గుర్తు చేస్తుంది.రాఖీ అంటే రక్షణ అని అర్థం.అక్క,చెల్లెల్లు తమ అన్న,తమ్ముళ్లకు వరస విజయాల ఇస్రోకు వందనం.
Published On
By Ram Reddy
మహబూబాబాద్ జిల్లా (లోకల్ గైడ్); మహబూబాబాద్ పట్టణ పరిధిలో నిన్న ఇస్రో ప్రయోగించిన రాకెట్ విజయవంతంఅయినా సందర్భంగా స్థానిక గాదెరుక్మరెడ్డిమెమోరియల్ హై లో సంబురాలు నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులనుద్దేశించి పాఠశాల డైరెక్టర్స్ రీనాగోపికృష్ణ రజిత మాధవ్ మరియు కమ్మగాని కృష్ణమూర్తి ఈనాటి ఇస్రో విజయం దేశానికి గర్వకారణమన్నారు. నలభై కిలోల బరువుగల ఉపగ్రహంతో మొదలై ఈరోజు... పెండింగ్ లో ఉన్న కార్మికుల రెండు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి సిఐటియు ఆధ్వర్యంలో జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఉషారాణి కి వినతిపత్రం ఇస్తున్న కార్మికులు
Published On
By Ram Reddy
నాగర్ కర్నూల్ జిల్లా (లోకల్ గైడ్); నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్లో రెండు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో హాస్పిటల్ కార్మికులు నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఉషారాణి కి వినత పత్రం ఇవ్వడం జరిగిందిఈ సందర్భంగ పొదిల రామయ్య మాట్లాడుతూ... శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాల్లో అమలు చేయాలి
Published On
By Ram Reddy
- జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు. తెలంగాణలో పెద్ద కాంట్రాక్టులన్నీ చంద్రబాబు కోవర్టులకే..
Published On
By Ram Reddy
• లేఖలు రాసినంతమాత్రాన బనకచర్ల ఆగదు• చంద్రబాబు కోవర్టులకు కాంట్రాక్టులు కరెంటు కట్ చేయండి• వాళ్లు చేసిన పనులకు బిల్లులు నిలిపి వేయండి• మంత్రి ఉత్తమ్ కు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సూచన జడ్చర్ల/ మిడ్జిల్ జులై 2:(లోకల్ గైడ్) తెలంగాణ ప్రాంతానికి శాపంగా మారనున్న ఏపీ బనకచర్ల ప్రాజెక్టుబాలానగర్... బ్రిడ్జి నిర్మాణానికి 121.92 కోట్ల రూపాయల మంజూరు పట్ల హర్షం
Published On
By Ram Reddy
- కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి సరిత. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మన్యం వేంకట్ రెడ్డి అంతిమయాత్ర లో పాల్గొన్న రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి
Published On
By Ram Reddy
మిడ్జిల్ జులై 1(లోకల్ గైడ్): మిడ్జిల్ మండలం గ్రామ మాజీ సర్పంచ్ రాధికా భర్త బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మన్యం వేంకట్ రెడ్డి సోమవారం ఉదయం ఆకస్మికంగా మరణించారు, విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి మంగళ వారం మిడ్జిల్ మండలానికి చేరుకుని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు భవిష్యత్తులో అగ్రస్థాన లక్ష్యంగా ముందుకు సాగాలి
Published On
By Ram Reddy
- జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ ఘనంగా భారతదేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలు
Published On
By Ram Reddy
--------వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి రెడ్డి ఆదేశానుసారం
--------పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ అధ్వర్యంలో
వనపర్తి లోకల్ గైడ్,
భారత మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులువనపర్తి పట్టణంలోని నేడు భారతదేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి... 