Mahabubnagar
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మహిళల భాగస్వామ్యంతో మహిళా శక్తి సూపర్ మార్కెట్లు
Published On
By Ram Reddy
ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా శక్తి సూపర్ మార్కెట్లు
- ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
Read More...
మిడ్జిల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎడ్ల శంకర్ ఏకగ్రీవ ఎన్నిక
Published On
By Ram Reddy
మిడ్జిల్ఏప్రిల్ 16(లోకల్ గైడ్ ):
మిడ్జిల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎడ్ల శంకర్ ముదిరాజ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచులు సమావేశమై, గ్రామాల సమస్యలను సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న...
Read More...
మిడ్జిల్లో ‘సంసద్ ఖేల్’ క్రీడల ఘనంగా ప్రారంభం
Published On
By Ram Reddy
మిడ్జిల్ ఏప్రిల్ 15:(లోకల్ గైడ్ ):
మిడ్జిల్ మండల కేంద్రంలో ‘సంసద్ ఖేల్’ క్రీడా కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డి . కె . అరుణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో కోకో, కబడ్డీ, వాలీబాల్ క్రీడలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి.ఈ కార్యక్రమానికి ఎమ్మార్వో స్వప్న ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను...
Read More...
జర్నలిజం ముసుగులో బ్లాక్ మెయిల్ సాగనివ్వం!
Published On
By Ram Reddy
ఐక్యత దెబ్బతీస్తే కఠిన చర్యలు – ప్రెస్ క్లబ్ హెచ్చరిక.
- తోటి జర్నలిస్టుపై అసత్య ప్రచారాలు: మెంబర్షిప్ రద్దుకు త్వరలో నిర్ణయం.
Read More...
అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
Published On
By Ram Reddy
మిడ్జిల్ ఏప్రిల్ 13(లోకల్ గైడ్ ):
అంబేద్కర్ విజ్ఞాన సేవా సమితి మిడ్జిల్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14, 2026 మంగళవారం జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షులు బరిగెల దేవయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటలకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించబడతాయి....
Read More...
మసిగుండ్లపల్లిలో భారీగా రేషన్ బియ్యం స్వాధీనం
Published On
By Ram Reddy
మిడ్జిల్ ఏప్రిల్ 13(లోకల్ గైడ్ ):
మిడ్జిల్ మండలం మసిగుండ్లపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ స్థాయిలో రేషన్ బియ్యాన్ని జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. సోమవారం తెల్లవారుజామున సుమారు ఉదయం 6 గంటల సమయంలో, పక్కా సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు గ్రామంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల...
Read More...
హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి వైద్యుల రికార్డు - 346 కిడ్నీ మార్పిడి చికిత్సలతో రికార్డు సృష్టించిన ఆసుపత్రి వైద్యులు
Published On
By Ram Reddy
మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో వెల్లడించిన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జశ్వంత్ చెల్లా
Read More...
జడ్చర్ల రూరల్ సీఐగా కే.మహేష్ బాధ్యతల స్వీకారం
Published On
By Ram Reddy
మిడ్జిల్ ఏప్రిల్ 7(లోకల్ గైడ్ ):
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా కే.మహేష్ మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా తన సేవా వివరాలు, గత అనుభవాలను జిల్లా ఎస్పీ...
Read More...
గ్రామాభివృద్ధికి గ్రామసభలే బలమైన వేదిక: స్పెషల్ ఆఫీసర్ అంబిక
Published On
By Ram Reddy
మిడ్జిల్ ఏప్రిల్ 2(లోకల్ గైడ్ ):
ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు నిర్వహణమిడ్జిల్ మండల పరిధిలోని పెద్దగుండ్ల తండా గ్రామపంచాయతీలో ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ అంబిక ముఖ్య అతిథిగా హాజరై గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల...
Read More...
ప్రజాప్రతినిధుల ఆశీస్సులతో ఘనంగా వివాహ వేడుక
Published On
By Ram Reddy
మిడ్జిల్ ఏప్రిల్ 1: (లోకల్ గైడ్ ):
మండల కేంద్రానికి చెందిన పరుశవేది–మాధవి దంపతుల కుమార్తె వివాహం స్థానికంగా ఘనంగా జరిగింది. ఈ శుభవివాహానికి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ వేర్వేరు సమయాల్లో హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ వధూవరులు ఆనందంగా,...
Read More...
జడ్చర్లలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
Published On
By Ram Reddy
మిడ్జిల్ , ఏప్రిల్ 1: (లోకల్ గైడ్ ):
జడ్చర్ల పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనంపల్లి అనిరుద్ రెడ్డి చేతుల మీదుగా పెద్దగుడ్ల గ్రామపంచాయతీకి చెందిన మూడవత్ సక్రి కి రూ.60,000 విలువైన చెక్కును అందజేశారు.ఈ...
Read More...
పార్టీలకు అతీతంగా అభివృద్ధి పథంలో మహబూబ్ నగర్
Published On
By Ram Reddy
2026–27 తొలి కార్పొరేషన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్
Read More...
