Mahabubnagar
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి
Published On
By Ram Reddy
మహబూబ్ నగర్ ఫిబ్రవరి 24 (లోకల్ గైడ్ జీవి గౌడ్
మహబూబ్ నగర్ జిల్లా వ్యవసాయ అధికారి బి వెంకటేష్ మహబూబ్నగర్ అర్బన్ మండలంలోని రాటి పర్టిలైజర్ షాప్ ను ఆకస్మికంగా తనికి చేశారు.ఈ సంధర్బంగా యూరియా డిస్టిబూషన్ యాప్ ద్వారా ఏ విదంగా రైతులకు యూరియా సరఫరా చేస్తున్నారో పరిశీలించి .రైతుల అబిప్రాయాలు తెలుసుకున్నారు,రైతులు... డిసిసిబి బ్యాంక్ అభివృద్ధి ప్రాణానికి లక్ష్యాలను సాధించాలి .
Published On
By Ram Reddy
మహబూబ్ నగర్ ఫిబ్రవరి 24 (లోకల్ గైడ్ గౌడ్)
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ బ్యాంక్ అభివృద్ధి ప్రణాళిక లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్,జిల్లా కేంద్ర సహకార బ్యాంక్మహబూబ్నగర్,పర్సన్ ఇన్చార్జ్ విజయేందిర బోయి అన్నారు.మంగళ వారం డీసీసీబీ మహబూబ్నగర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన డీఎల్ఎమ్ఆర్సీ సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.ఈ సమావేశంలో పర్సన్... మర్లబాయి తండా లో సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
Published On
By Ram Reddy
సర్పంచ్ రాజు నాయక్ ఉప సర్పంచ్ శ్రీను నాయక్ ల చేతుల మీదుగా రూ.46,000 చెక్కు పంపిణీ ఘనంగా వేములలో శివాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు బండలాగుడు పోటీల్లో విజేతకు రూ.1,10,116 నగదు బహుమతి
Published On
By Ram Reddy
మిడ్జిల్ ఫిబ్రవరి 17:(లోకల్ గైడ్ ):
మండలంలోని వేముల గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ శివాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.అనంతరం గ్రామస్తులు ఏర్పాటు... ఒక్క ఓటు విజయం నాలో బాధ్యతను మరింత పెంచింది..!
Published On
By Ram Reddy
మహబూబ్ నగర్ ఫిబ్రవరి 16 (లోకల్ గైడ్ జీవి గౌడ్)
మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 53వ డివిజన్లో ఒక్క ఓటుతో తాను గెలుపొందడం నాలో మరింత బాధ్యతను పెంచిందని డివిజన్ కార్పొరేటర్ రమేష్ కుమార్ అన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున తాను కార్పొరేటర్ గా నిలబడినందుకు తాను గర్విస్తున్నారని వెల్లడించారు. తనకు ఓటు... మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై వీడని ఉత్కంఠ - రేపు ఉదయం 11 గంటలకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొనున్న కార్పొరేటర్లు
Published On
By Ram Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే తుది నిర్ణయం అంటూ ఉన్న స్థానిక నాయకులు భయపడకుండా చదవండి ఉత్తమ మార్కులు సాధించండి.
Published On
By Ram Reddy
అదనపు కలెక్టర్ రెవెన్యూ మధుసూదన్ నాయక్. పాలమూరు కార్పొరేషన్ లో క్యాంపు రాజకీయాలు మొదలు..! - కాంగ్రెస్ కార్పొరేటర్ లను ఆంధ్రప్రదేశ్లోని చీరాలకు తరలించిన నాయకులు
Published On
By Ram Reddy
ఎవరికివారు అంచనాల్లో నిమగ్నమైన మేయర్ ఆశావహులు
- తమ ప్లాన్లలో తాము నిమగ్నమైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉమ్మడి పాలమూరు జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం
Published On
By Ram Reddy
నారాయణపేట ఫిబ్రవరి 12:
ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన మున్సిపాలిటీ ఎన్ని కల్లో బిజెపి అనూహ్య విజ యం సాధిస్తుందని బిజెపి రాష్ట్ర సీనియర్ నేత రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం సభ్యులు నాగురావు నామాజీ స్పష్టం చేశారు.గురువారం నారా యణపేట లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు... పెధగుండ్ల తండాలో గర్భకోశ వ్యాధి నివారణ శిబిరం విజయవంతం
Published On
By Ram Reddy
మిడ్జిల్, ఫిబ్రవరి 11:(లోకల్ గైడ్):
మిడ్జిల్ మండలం పెధగుండ్ల తండా గ్రామపంచాయతీలో బుధవారం ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పశు వైద్య-పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గర్భకోశ వ్యాధుల నివారణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా 52 పాడి పశువులకు చికిత్సలు అందించడంతో పాటు 15 దూడలకు నటల నివారణ... భూత్పూర్ బీబీ మున్సిపాలిటీలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
Published On
By Ram Reddy
మహబూబ్ నగర్ ఫిబ్రవరి 11 (లోకల్ గైడ్ వెంకటేష్ గౌడ్)
మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డు నంబర్ 9లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్... శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు: జిల్లా వ్యాప్తంగా నెలరోజులు 30, 30(ఎ) పోలీస్ యాక్ట్ అమలు
Published On
By Ram Reddy
మహబూబ్నగర్/మిడ్జిల్ ఫిబ్రవరి 1:(లోకల్ గైడ్):
శాంతి భద్రతలను కాపాడటం, ప్రజల ప్రాణాలు–ఆస్తులను రక్షించటం లక్ష్యంగా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నెలరోజుల పాటు 30, 30(ఎ) పోలీస్ యాక్ట్–1861 అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి,... 