Mahabubnagar
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
నర్సింగ్ కాలేజీ నిర్మాణం 18 నెలల్లో పూర్తి చేస్తాం
Published On
By Ram Reddy
- 40 కోట్లతో నర్సింగ్ కాలేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్
Read More...
రైతుల ఆదాయం పెంచేందుకు ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలి
Published On
By Ram Reddy
రైతులకు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త సూచన
Read More...
రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం.. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్
Published On
By Ram Reddy
- మహబూబ్నగర్ ఆగస్టు 18 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)మహబూబ్నగర్ రూరల్ మండలం గాజులపేట గ్రామపంచాయతీ కార్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.గ్రామపంచాయతీ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించిన కలెక్టర్, గ్రామపంచాయతీ తీర్మానం లేకుండానే నిధులు వినియోగించినట్లు గుర్తించారు. అలాగే, పంచాయతీ కార్యదర్శి...
Read More...
సెన్సస్ వివరాలను ఈ నెల 20లోగా అందించాలి:
Published On
By Ram Reddy
మహబూబ్ నగర్ ఆగస్టు 17 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)
అనంతరం, జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ, జిల్లాలో సెన్సస్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ స్టేజ్-1 విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. తదుపరి దశ సెన్సస్ ప్రక్రియలో భాగంగా జిల్లా సెన్సస్ హ్యాండ్ బుక్...
Read More...
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
Published On
By Ram Reddy
మహబూబ్నగర్ ఆగస్టు 17 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, స్థానిక సంస్థల...
Read More...
చైతన్య భారతి హై స్కూల్లో ఘనంగా 80వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
Published On
By Ram Reddy
మిడ్జిల్ మండల కేంద్రంలోని చైతన్య పార్టీ హై స్కూల్లో స్కూల్ ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో 80వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల ఆవరణను అందంగా అలంకరించగా, విద్యార్థుల సందడితో స్కూల్ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గణతంత్ర...
Read More...
విద్య, పరిశోధన, ఆవిష్కరణలతోనే 2047 నాటికి వికసిత్ భారత్ సాధ్యం
Published On
By Ram Reddy
ఇండియా–2047 జాతీయ సదస్సు రెండో రోజు
Read More...
మహిళల భాగస్వామ్యంతో మహిళా శక్తి సూపర్ మార్కెట్లు
Published On
By Ram Reddy
ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా శక్తి సూపర్ మార్కెట్లు
- ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
Read More...
మిడ్జిల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎడ్ల శంకర్ ఏకగ్రీవ ఎన్నిక
Published On
By Ram Reddy
మిడ్జిల్ఏప్రిల్ 16(లోకల్ గైడ్ ):
మిడ్జిల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎడ్ల శంకర్ ముదిరాజ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచులు సమావేశమై, గ్రామాల సమస్యలను సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న...
Read More...
మిడ్జిల్లో ‘సంసద్ ఖేల్’ క్రీడల ఘనంగా ప్రారంభం
Published On
By Ram Reddy
మిడ్జిల్ ఏప్రిల్ 15:(లోకల్ గైడ్ ):
మిడ్జిల్ మండల కేంద్రంలో ‘సంసద్ ఖేల్’ క్రీడా కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డి . కె . అరుణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో కోకో, కబడ్డీ, వాలీబాల్ క్రీడలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి.ఈ కార్యక్రమానికి ఎమ్మార్వో స్వప్న ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను...
Read More...
జర్నలిజం ముసుగులో బ్లాక్ మెయిల్ సాగనివ్వం!
Published On
By Ram Reddy
ఐక్యత దెబ్బతీస్తే కఠిన చర్యలు – ప్రెస్ క్లబ్ హెచ్చరిక.
- తోటి జర్నలిస్టుపై అసత్య ప్రచారాలు: మెంబర్షిప్ రద్దుకు త్వరలో నిర్ణయం.
Read More...
అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
Published On
By Ram Reddy
మిడ్జిల్ ఏప్రిల్ 13(లోకల్ గైడ్ ):
అంబేద్కర్ విజ్ఞాన సేవా సమితి మిడ్జిల్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14, 2026 మంగళవారం జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షులు బరిగెల దేవయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటలకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించబడతాయి....
Read More...
