Politics
Politics  Trending 

వ్యవసాయ రంగానికి ఇందూర్ కేంద్రబిందువు కాబోతుంది - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్... 

వ్యవసాయ రంగానికి ఇందూర్ కేంద్రబిందువు కాబోతుంది - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్...  నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్బంగా బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఇందూర్ పసుపు రైతుల దశబ్దల చిరకాల కోరిక  పసుపుబోర్డును పట్టువదలని విక్రమార్కుడిల ఎంపీ ధర్మపురి అరవింద్ సాధించడం...
Read More...
Viral  Politics  The World 

కెనడా డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ పై ట్రంప్ సీరియస్… వాణిజ్య చర్చలకు బ్రేక్

కెనడా డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ పై ట్రంప్ సీరియస్… వాణిజ్య చర్చలకు బ్రేక్ లోక‌ల్ గైడ్:కెనడా విధిస్తున్న డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో కెనడా వెనక్కి తగ్గకపోవడంతో, అమెరికా–కెనడా మధ్య జరుగుతున్న అన్ని వాణిజ్య చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్’ లో ట్రంప్, “కెనడాతో...
Read More...
Politics  The World  Trending 

ఎస్‌సీవో డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయ‌ని రాజ్‌నాథ్ సింగ్‌

ఎస్‌సీవో డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయ‌ని రాజ్‌నాథ్ సింగ్‌ లోక‌ల్ గైడ్ :క్వింగ్‌డావో (చైనా): షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశాల్లో రూపొందించిన సంయుక్త ప్రకటనపై భారత్ సంతకం చేయకుండా పక్కనపెట్టింది. ఈ ప్రకటనలో పెహల్గామ్ ఉగ్రదాడిపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం వల్లే, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.    ఉగ్రవాదం అంశంపై జరిగిన చర్చల అనంతరం జాయింట్ డిక్లరేషన్ ముసాయిదా...
Read More...
Politics 

కడపలో మహానాడు 2025

కడపలో మహానాడు 2025 కడపలో జ‌రుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు 2025 కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. టిడిపి, జనసేన, బిజెపి మధ్య ఐక్యతను బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి కూడా సంపూర్ణ మద్దతు లభిస్తున్నట్టు నేతలు ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధి, నూతన ఆర్థిక ప్రగతికి ఈ కూటమి ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతుందనేది మహానాడులో వ్యక్తమైన ప్రధాన సందేశం.
Read More...
Politics  National 

టీపీసీసీ కమిటీలకు ఏఐసీసీ ఆమోదం

టీపీసీసీ కమిటీలకు ఏఐసీసీ ఆమోదం హైదరాబాద్, మే 30: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పునఃസംరచన దిశగా కీలక ముందడుగు పడింది. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ (AICC) టీపీసీసీ కమిటీలకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 22 మంది సభ్యులతో కూడిన రాజకీయ వ్యవహారాల కమిటీని (Political Affairs Committee) ఏఐసీసీ ఆమోదించింది. ఈ కమిటీలో రాష్ట్ర స్థాయిలో...
Read More...
Politics 

బీఆర్‌ఎస్ పార్టీలో సీఎం అభ్యర్థిపై చర్చలేదని కవిత స్పష్టం

బీఆర్‌ఎస్ పార్టీలో సీఎం అభ్యర్థిపై చర్చలేదని కవిత స్పష్టం హైదరాబాద్‌, మే 30: సీఎం అభ్యర్థి ఎంపికపై జరుగుతున్న ఊహాగానాలు, బీజేపీతో విలీనానికి సంబంధించిన ప్రచారాల మధ్య బీఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి) కీలక నేతలు స్పష్టత ఇచ్చారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ, పార్టీ అంతర్గతంగా సీఎం అభ్యర్థిపై ఎలాంటి చర్చలు జరగలేదని, ఈ ప్రచారాలు కేవలం అపోహలేనని ఖండించారు. “పార్టీలో...
Read More...
Politics 

‘వై నాట్ 175’ అన్న జగన్.. అడ్రస్ లేకుండా పోయాడు.. మంత్రి నారాయణ హాట్ సెటైర్లు

‘వై నాట్ 175’ అన్న జగన్.. అడ్రస్ లేకుండా పోయాడు.. మంత్రి నారాయణ హాట్ సెటైర్లు లోకల్ గైడ్ తెలంగాణ  : మూడు రోజులుగా కొనసాగిన మహానాడు ఈ రోజు సాయంత్రం ముగుస్తోంది. చివరి రోజు బహిరంగ సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ముఖ్యంగా కడప జిల్లాలోని చెర్లోపల్లి సమీపంలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ భారీ సభ ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో...
Read More...
Politics 

రాజ్యసభకు కమల్ హాసన్! 

 రాజ్యసభకు కమల్ హాసన్!  లోక‌ల్ గైడ్ : మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ త్వరలో రాజ్యసభలోకి ప్రవేశించనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో MNM కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఎంఎన్ఎంకు ఒక రాజ్యసభ స్థానం కేటాయించడం ఖరారైంది.జూన్ 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఎనిమిది సీట్లకు పోలింగ్ జరుగనుంది. అందులో...
Read More...
Politics 

పులివెందులలో చంద్రబాబు పొలిటికల్ స్కెచ్ – జగన్‌కు సొంతగడ్డపై షాక్ ఇచ్చే వ్యూహం

పులివెందులలో చంద్రబాబు పొలిటికల్ స్కెచ్ – జగన్‌కు సొంతగడ్డపై షాక్ ఇచ్చే వ్యూహం పులివెందుల నియోజకవర్గం గత దశాబ్ద కాలంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అఖండమైన గడ్డుగా భావించబడుతోంది. అయితే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని సాగిస్తున్న వ్యూహాత్మక చర్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని పునాది చేసుకొని, ఇప్పుడు పులివెందులలో జగన్ వర్గానికి ఎదురుదెబ్బ ఇచ్చేలా టీడీపీ కీలక నాయకులను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉంది. వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు త్వరలో టీడీపీలో చేరే అవకాశం ఉండగా, వీరిలో నలుగురు కౌన్సిలర్లు, ముగ్గురు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచ్లు, ఒక ముఖ్య నాయకుడు ఉన్నట్లు సమాచారం. వీరి చేరికలు చంద్రబాబు సమక్షంలో మహానాడు వేదికగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు వైసీపీకి పులివెందులలో పెను షాక్ గా మారే అవకాశముంది. ఇదే సమయంలో టీడీపీ, పులివెందులలో తమ జనాధారణను పెంచుకునేందుకు పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ప్రజల్లో వైసీపీపై పెరుగుతున్న అసంతృప్తిని రాజధానిగా మార్చేందుకు చంద్రబాబు తన అనుభవాన్ని, నాయకత్వాన్ని వినియోగిస్తున్నారు. ఇది వాస్తవంగా జగన్‌కు సొంత నియోజకవర్గంలో గట్టి సవాలుగా మారే అవకాశం ఉంది. పులివెందులను టార్గెట్ చేస్తూ టీడీపీ వేసిన ఈ పొలిటికల్ స్కెచ్, రాష్ట్ర రాజకీయ దిశను మార్చే కీలక చర్యగా మారొచ్చని విశ్లేషకుల అభిప్రాయం.
Read More...
Politics 

మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం విచారణ నోటీసులు

మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం విచారణ నోటీసులు తెలంగాణలో భారీ ప్రాజెక్టుగా నిర్మితమైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు నోటీసులు జారీ చేసింది. విచారణకు జూన్ 5లోపు హాజరుకావాలని కమిషన్ స్పష్టంగా పేర్కొంది. అంతేకాదు, అప్పటి ఇరిగేషన్ మంత్రి...
Read More...
Politics 

“మాకూ టైమ్ వస్తుంది... అప్పుడు చూపిస్తాం”: చంద్రబాబుపై జగన్ ఆగ్రహం

“మాకూ టైమ్ వస్తుంది... అప్పుడు చూపిస్తాం”: చంద్రబాబుపై జగన్ ఆగ్రహం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల నేపథ్యంలో, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికార టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ, “పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని” జగన్ ఆరోపించారు. “రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన కొనసాగుతోంది. స్థానిక సంస్థల...
Read More...