District News
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సన్మానించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి
Published On
By Ram Reddy
హైదరాబాద్ నవంబర్ 16 : (లోకల్ గైడ్ ప్రతినిధి)
జూబ్లీహిల్స్ నియోజవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలుపు పట్ల కొత్తపల్లి తిరుపతి హర్షం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.అనంతరం కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్... ఓవర్ లోడ్ వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం.
Published On
By Ram Reddy
వాహన దారుల పైన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజల వినతి. ఫోరెన్సిక్ సైన్స్ పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరి
Published On
By Ram Reddy
కొత్తగూడెం లోకల్ గైడ్ :కోర్టు కేసులలో ఫోరెన్సిక్ సాక్ష్యం అనేది కీలకపాత్ర పోషిస్తుందని, న్యాయవాదులు దానిపై పక్కా అవగాహన కలిగి ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయమూర్తి శ్రీ పీ వసంత్ తెలిపారు. శనివారం జిల్లా న్యాయవాదుల లైబ్రరీ హాల్లో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐ ఎల్ పీఏ) ఆధ్వర్యంలో “కోర్టు కేసులలో... సిపిఐ యంఎల్ మాస్ లైన్ అశ్వారావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో కావడిగుండ్ల గ్రామంలో అమరవీరుల సంస్మరణ సభ ఘనంగా జరిగింది.
Published On
By Ram Reddy
అశ్వారావుపేట : లోకల్ గైడ్ :
సిపిఐ యంఎల్ మాస్ లైన్ అశ్వారావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో కావడిగుండ్ల గ్రామంలో అమరవీరుల సంస్మరణ సభ ఘనంగా జరిగింది. ముందుగా గ్రామంలో అమరవీరుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం కంగాల కల్లయ్య అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి గోకినేపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ వందేళ్ళ... సత్యనారాయణ మృతి బాధాకరం.
Published On
By Ram Reddy
బషీరాబాద్ మండల బీసీ సంఘం అధ్యక్షులు నరేందర్.
- హరీష్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. హిందూ దేవాలయం మైసమ్మ* *తల్లీ గుడిని* *తొలగించలనీ కుట్ర
Published On
By Ram Reddy
అడ్డుకున్న గ్రామస్థులు 400సంవత్సరాలు కల్గినా చరిత్ర విజయవంతంగా ముగిసిన జాతీయ పాఠశాల ప్రిన్సిపాల్స్ శిఖరాగ్ర సదస్సు
Published On
By Ram Reddy
హైదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో, పీఎస్పీఏ సహకారంతో జరిగిన రెండు రోజుల ప్రిన్సిపాల్స్ కొలోక్వియం–2025 విజయవంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 150 మంది ప్రిన్సిపాల్స్ పాల్గొన్న ఈ సదస్సులో విద్యా మార్గదర్శక అంశాలపై చర్చలు జరగగా, చివరగా ప్రధానోపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. బీసీల హక్కుల సాధన కోసం బీసీ సేన పోరాడుతుంది.
Published On
By Ram Reddy
గాలిగూడెంలో బీసీ సేన గ్రామ కమిటీ ఎన్నిక. కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటాం
Published On
By Ram Reddy
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లోకల్ గైడ్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలో ఉన్న కొత్తగట్ల గ్రామంలో డేరా గుడిసెలో నివసిస్తున్న మడకం పుల్లయ్య వృద్ధాప్యం వల్ల ఆర్థికంగా, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. వీరు కుటుంబ పరిస్థితి తెలుసుకున్న ఆ గ్రామ మాజీ సర్పంచ్ మురళికి ఏదో ఒక సహాయం అందించాలనే ఉద్దేశం... పాలేరు నియోజకవర్గ చిన్నారులకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత షూస్ పంపిణీ
Published On
By Ram Reddy
కూసుమంచి మండలంలోని 62 పాఠశాలల్లో 1700 జతల షూస్ పంపిణీ ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా
Published On
By Ram Reddy
వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ జెడ్పిటీసి, ఎంపీటీసి స్థానాలకు ఈ నెల 10న ఓటర్ తుది జాబితా విడుదల
Published On
By Ram Reddy
రంగారెడ్డి లోకల్ గైడ్ :
రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఈ నెల తుది ఓటరు జాబితాను వెలువరించడం జరుగుతుందని రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) కె. శ్రీనివాస్ తెలిపారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఇంచార్జ్ జిల్లా
