District News
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రైతులు విత్తనాల విక్రయాలలో నిబంధనలు పాటించాలి
Published On
By Ram Reddy
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్ , మే 30 :
విత్తనాల విక్రయాలలో నిబంధనలు తప్పని సరిగా పాటించాలని వైరా ఏడీఏ కరుణ శ్రీ సూచించారు. శనివారం కారేపల్లి మండలం అప్పాయిగూడెం రైతు వేధికలో ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల డీలర్లకువ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసదస్సులో ఏడీఏ మాట్లాడుతూ నాణ్యమైన...
Read More...
మహిళల భాగస్వామ్యంతో మహిళా శక్తి సూపర్ మార్కెట్లు
Published On
By Ram Reddy
ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా శక్తి సూపర్ మార్కెట్లు
- ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
Read More...
సిద్దిపేట కమిషనరేట్లో పదోన్నతి పొందిన పోలీసు అధికారులకు సీపీ అభినందనలు
Published On
By Ram Reddy
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మే 30:
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదోన్నతి పొందిన పోలీసు అధికారులను పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. కమిషనర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పదోన్నతి పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలియజేసి వారి సేవలను ప్రశంసించారు.ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ నుంచి...
Read More...
గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన సింగరేణి కార్మికుడు...
Published On
By Ram Reddy
బెల్లంపల్లి (లోకల్ గైడ్)
బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్ 2ఇంక్లైన్ బస్తీకి చెందిన సింగరేణి కార్మికుడు,శాంతిఖని గనిలో ఎలక్ట్రీషియన్ గా విధులు నిర్వర్తిస్తున్న మంతెన భాస్కర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.ఫిబ్రవరి 2న హైదరాబాద్లోని జొరాస్ట్రియన్ క్లబ్ లో గిన్నిస్ బుక్ ప్రతినిధుల ఆధ్వర్యంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ సమన్వయంతో జరిగిన సంగీత కార్యక్రమంలో 22దేశాల నుండి...
Read More...
మదారి లక్ష్మి దశదిన కర్మల్లో పాల్గొన్న బడే నాగజ్యోతి
Published On
By Ram Reddy
ఏటూరునాగారం : లోకల్ గైడ్ :ములుగు నియోజకవర్గం ఏటూరునాగారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, పాక్ డైరెక్టర్ మదారి రామయ్య మాతృమూర్తి మదారి లక్ష్మి ఇటీవల మృతి చెందగా, వారి దశదిన కర్మలు శనివారం స్వగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి...
Read More...
స్నేహ సంఘాల ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ నిర్వహణ
Published On
By Ram Reddy
కామారెడ్డి జిల్లా మే 30 లోకల్ గైడ్
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా మహిళా వారోత్సవాల లో భాగంగా గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ ఆధ్వర్యంలో సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్ అండ్ హెల్త్ ఫర్ అడోలెసెంట్ కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్నేహ సంఘాల ద్వారా...
Read More...
ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థకు రూ.2.00 కోట్ల గ్రంథాలయ
Published On
By Ram Reddy
ఖమ్మం :లోకల్ గైడ్ :
జిల్లా గ్రంథాలయ సంస్థకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వసూలు చేసిన గ్రంథాలయ సెస్ నిధులలో పెండింగ్లో ఉన్న మొత్తాన్ని విడుదల చేయాలని కోరుతూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ ఎం.డి. ఖాదర్ బాబా , కార్యదర్శి శ్రీమతి కె. కరుణ కుమారి, కార్యాలయ సిబ్బంది వి. అఖిల్,...
Read More...
పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం...
Published On
By Ram Reddy
లోకల్ గైడ్' ఖమ్మంరాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని రాష్ట్ర డీజిపీ శ్రీ సివి ఆనంద్ అన్నారు.
పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్ లో డీజిపీ మాట్లాడుతూ...మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణను ఛాలెంజ్ తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులలో మాదకద్రవ్యాలను వినియోగం...
Read More...
అత్యవసర వైద్యం కోసం ఎల్ఓసి మంజూరు చేయించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
Published On
By Ram Reddy
( లోకల్ గైడ్ షాద్ నగర్)
షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని మొగలిగిద్ద గ్రామానికి చెందిన మహమ్మద్ సలీం అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని వైద్య సహాయం కొరగా స్పందించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మెరుగైన వైద్యం కొరకు 75 వేల విలువగల ఎల్ఓసి ని మంజూరు చేయించారు.ఈ
Read More...
పబ్లిక్ గార్డెన్లో ఆరోగ్య అవగాహన సదస్సు
Published On
By Ram Reddy
హనుమకొండ జిల్లా 30(లోకల్ గైడ్ న్యూస్)*:
హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో ప్రెసిడెంట్ రాజిరెడ్డి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య అవగాహన సదస్సు అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ సదస్సులో నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క విశిష్ట ప్రయోజనాలపై విస్తృత చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ అసోసియేట్ పార్ట్నర్ రమేష్ మాట్లాడుతూ...
Read More...
అందరి సహకారంతో నే బాల్య వివాహాల నిర్మూలన
Published On
By Ram Reddy
నారాయణపేట మే 30:
అందరి సహకారంతోనే బాల్య వివాహాల నిర్మూలన సాధ్యమని అందరి కృషితోనారాయణ పేట ను బాల్య వివాహా రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక అన్నారు. బాలికల చదువుతోనే బాల్య వివాహా లను నిర్మూలించడం సాధ్యం అవుతుందన్నారు. ప్రజా...
Read More...
ప్రతి గింజ కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే కేంద్రంపై నిందలు తగదు
Published On
By Ram Reddy
నారాయణపేట మే 30:
రైతు పండించిన ధాన్యం ప్రతి గింజ కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది నందు నామాజీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కానీ కేంద్రం సహకరించడం లేదని రాష్ట్ర మంత్రులు విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నా రు.తెలంగాణ రాష్ట్రంలో రైతు లు ఎంతో కష్టపడి పండించి న...
Read More...
