District News
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
Published On
By Ram Reddy
లోకల్ గైడ్/బంట్వారం:
బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల మీ బ్యాంక్ రివార్డు పాయింట్లు గడువు ముగియబోతున్నాయి పాయింట్లను నగదుగా మార్చుకోండి వంటి సందేశాలు వాట్సాప్, ఎస్ఎంఎస్ల... ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
Published On
By Ram Reddy
లోకల్ గైడ్/బంట్వారం:
మండల పరిధిలోని సల్బత్తాపూర్ గ్రామంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ శిబిరాన్ని,ఈషా హాస్పిటల్,మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భరత్ రెడ్డి, ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ బాలప్ప, సహకారంతో ఏర్పాటు చేశారు.శిబిరంలో సుమారు 200 మంది రోగులకు ప్రముఖ వైద్యులు డాక్టర్ భరత్ రెడ్డి, డాక్టర్ వంశీ,పరీక్షలు నిర్వహించి, అవసరమైన... శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
Published On
By Ram Reddy
మేడ్చల్ జిల్లా, మూడు చింతలపల్లి : లోకల్ గైడ్ :మూడుచింతలపల్లి మున్సిపాలిటీ లక్ష్మాపూర్ పరిధిలోని రాములగుట్ట ప్రాంగణంలో ఆదివారం రాములగుట్ట కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. శ్రీరాములగుట్ట ప్రస్తుత కమిటీ పదవికాలం ముగియడంతో ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించగా 25 వేలు డిపాజిట్ చెల్లించి, ఆరుగురు పోటీపడగా... ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన సన్మానం
Published On
By Ram Reddy
నారాయణ పేట,మార్చి 1:నారాయణపేట జిల్లా కేంద్రం అంబేద్కర్ భవన్ లో మున్సిపాలిటీ కి నూతనంగా ఎన్నికైన ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లను అంబేద్కర్ జాతర కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు.9 వవార్డు కౌన్సిలర్ యు మహేష్ ,5వ వార్డు కౌన్సిలర్ రాఘవేంద్ర,,పడవ వార్డు కౌన్సిలర్ జయశ్రీ లను అంబేద్కర్ జిల్లా జాతర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ... రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి
Published On
By Ram Reddy
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఫిబ్రవరి 1 :
రైతులు పండించిన పంటను రైతులే కొట్టుకునే విధంగా అధికారులను ఆదేశించాలని రైతులతో కలిసి తమ ఆవేదనను వైరా ఎమ్మెల్యేకు తమ గోడును తెలుపుకున్నారు.ఆదివారం చీమలపాడు సర్పంచ్ మాలోత్ లలిత బావ్ సింగ్,రైతులతో కలిసి వైరా ఎమ్మెల్యే తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రైతులు పండించిన... ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు
Published On
By Ram Reddy
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్ : ఫిబ్రవరి 1 : సింగరేణి మండల కేంద్రంలో సినిమా హల్ సెంటర్ ఎం ఆర్ పీ ఎస్ గద్దె వద్ద ఆదివారం ఎస్ సీ వర్గీకరణ పోరులో పశువులు బాసిన మాదిగ అమరవీరులకు జోహార్ అర్పించడం జరిగింది. కార్యక్రమం గ్రామ శాఖ అధ్యక్షులు ఆదెర్ల రామారావు,... పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు
Published On
By Ram Reddy
నారాయణపేట మార్చి 1:శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఈ నెల రోజుల పాటు "30 పోలీస్ ఆక్ట్" అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఒక ప్రక టనలో తెలిపారు. ఈ సంద ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 30 పోలీస్ ఆక్ట్ మార్చ్ 31వ తేది వరకు అమల్లో... _మన్యంలో 'మంచి' వైద్యం.. గిరిజనులకు కొండంత అండ!
Published On
By Ram Reddy
గిరిజన బిడ్డల ఆరోగ్యంపై రాజీ పడం..
సిబ్బంది సమస్యలు తీర్చి.. సేవలు మెరుగుపరుస్తాం : మంత్రి భరోసా జిల్లాలో విస్తృత డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మద్యం సేవించి పట్టుబడ్డ 11 మంది పై కేసులు నమోదు.
Published On
By Ram Reddy
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మార్చి 1. (లోకల్ గైడ్)
నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో విస్తృత డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబడ్డాయి.మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక... బీసీ సదస్సుకు హాజరైన ప్రొఫెసర్ కోదండరాం
Published On
By Ram Reddy
ఖమ్మం :లోకల్ గైడ్ : ఖమ్మం : తెలంగాణ జన సమితి పార్టీ ఖమ్మం కమిటీ ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని స్థానిక టీటీడీసీ భవన్లో జరిగిన బీసీ సదస్సుకు తెలంగాణ జన సమితి పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు వారితో పాటు రాష్ట్ర పార్టీ ప్రధాన అసెంబ్లీ నుంచి మున్సిపల్ దాకా.. అంతా 'వన్ సైడ్'!
Published On
By Ram Reddy
ప్రతిపక్ష నేతలు ఒంటి నిండా విషం నింపుకుని చిమ్ముతున్నారు*
- వర్షాకాలం పంట నాటికి 'పాలెం వాగు' పూర్తి చేస్తాం మల్లూరు గిరిధామం.. భక్తి పారవశ్యం!
Published On
By Ram Reddy
ఖమ్మం: లోకల్ గైడ్ సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారుశ్రీలక్ష్మీనరసింహుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలుపాల్గొన్న మంత్రి సీతక్క గారు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు, పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు దంపతులురాష్ట్రం సుభిక్షంగా ఉండాలని నారసింహుడికి నీరాజనాలు
ప్రకృతి ఒడిలో.. పచ్చని అడవుల మధ్య కొలువైన మల్లూరు... 