District News
District News  Nizamabad 

మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులందరూ భాగస్వామ్యం అవ్వాలి

మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులందరూ భాగస్వామ్యం అవ్వాలి *యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వారోత్సవాల్లో భాగంగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో కలిసి మానవ హారం. 
Read More...
District News 

ఉచిత పశు వైద్య శిబిరాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత పశు వైద్య శిబిరాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి - వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య 
Read More...
District News 

మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడుకోండి

మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడుకోండి బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంకనోళ్ల వెంకటేష్"  జనసంఘ్ వ్యవస్థాపకులు డా. శ్యామప్రసాద్ ముఖర్జీకి ఘనంగా నివాళులు ఎలికట్ట గ్రామములో  మొక్కలు నాటిన బీజేపీ నాయకులు స్వతంత్ర సమర యోధుడు అఖండ భారతాని కోసం ప్రాణాలు అర్పించిన భారత మాత ముద్దుబిడ్డ బీజేపీ పూర్వపు జనసంఘ్ వ్యవస్థాపకులు డా" శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదివాస్...
Read More...
District News 

సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యం... ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ... 

సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యం... ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ...  నిజామాబాద్: లోకల్ గైడ్:   నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో గల మెడికవర్ హాస్పిటల్స్ ఓపి విభాగం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు.. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్స్ వారు ధైనందిన జీవితంలో యోగ
Read More...
District News 

తనువు మనస్సు ఆత్మను ఏకం చేసేది యోగా - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్... 

తనువు మనస్సు ఆత్మను ఏకం చేసేది యోగా - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్...  నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా ఆయుష్ శాఖ,పతంజలి వారు వేరువేరుగా శ్రీరామ గార్డెన్ మరియు  మున్నూరుకాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగ దినోత్సవం 2025 కార్యక్రమంలో  ముఖ్యఅతిథులుగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు..ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రతి కుటుంబం రోజువారీ దినచర్యలో యోగాను జోడించుకోవాలని పిలుపునిచ్చారు.తనువు,...
Read More...
District News 

ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టు పిల్లలకు 50 శాతం రాయితీ కల్పించాలని ఉత్తర్వులు జారీ...

ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టు పిల్లలకు 50 శాతం రాయితీ కల్పించాలని ఉత్తర్వులు జారీ...   నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ కల్పించాలని డీఈవో అశోక్ ఉత్తర్వులు జారీ చేశారు. కావున జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల పిల్లలకు రాయితీ
Read More...
District News 

పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమం...

పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమం... .విధి నిర్వహణలో విభిన్న రకాల పరీక్షల నిర్వహణ... పోలీస్ కమిషనర్ సాయి చైతన్య...   నిజామాబాద్ జిల్లా ప్రతినిధి:  (లోకల్ గైడ్) పోలీస్ విధినిర్వహణలో సామర్థ్యం పెంచడానికి తెలంగాణా రాష్ట్రంలో రెండవ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ లో వివిధ రంగాలలో పోటీలు నిర్వహించారు.ఈ పోటీల ద్వారా పోలీస్ విభాగంలో
Read More...
District News 

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కు పంపిణీ 

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కు పంపిణీ    మిడ్జిల్ జూన్ 20:(లోకల్ గైడ్):  మిడ్జిల్ మండల పరిధిలోని వాడాల గ్రామానికి చెందిన సోయి కృష్ణమ్మా కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి  18 వేల రూపాయల చెక్కును శుక్రవారం అందజేసినట్లు మాజీ సర్పంచ్ వెంకటేష్ గౌడ్ తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు బాసటగా  నిలుస్తున్నదని  వైద్య ఖర్చుల
Read More...
District News 

నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం అభివృద్ధి 

నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం అభివృద్ధి   బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి 
Read More...
District News 

స్నేహ సొసైటీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం...

స్నేహ సొసైటీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం...   సకలాంగుల కన్నా దీటుగా దివ్యాంగులు వేసిన ఆసనాలు...  అంతర్జాతీయ యోగా దినోత్సవంలో స్నేహ సొసైటీ విద్యార్థులకు అవకాశం పలుమార్లు రావడం సంతోషకరం... జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి...   నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్  మానసిక...
Read More...
District News 

పటాన్‌చెరు రైతులకు రైతు భరోసా నిధులను తక్షణమే విడుదల చేయండి 

పటాన్‌చెరు రైతులకు రైతు భరోసా నిధులను తక్షణమే విడుదల చేయండి  ప్రతి రైతుకు రైతు భరోసా అందించే వరకు అండగా ఉంటాం..
Read More...
District News 

అలరించిన చిరుతల   రామాయణం

అలరించిన చిరుతల   రామాయణం లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లాగ్రామ కళాకరుల ఆధ్వర్యంలో చిరుతల రామాయణ నాటకం అలరించిందని కేసరి కళా వేదిక అద్యక్షులు తగిలి వెంకటపతి అన్నారు.నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం బొప్పల్లి గ్రామంలో సోమవారం రాత్రి గ్రామ పెద్దలు యువకుల సహాయ సహకారంతో బొప్పల్లి గ్రామ కళాకారులు మాస్టర్ పరశురాం మరియు లింగస్వామి  ఆధ్వర్యంలో...
Read More...