District News
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం
Published On
By Ram Reddy
ఖమ్మం,ఆగస్టు,30: లోకల్ గైడ్:ఖమ్మం : వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మాజీ మేయర్ పూనుకొల్లు నీరజ పాల్గొని మాట్లాడారు . ప్రజలలో చాలామందికి నేత్రదానంపై అపోహాలు ఉన్నాయని దీనిపై అవగాహన లేదని సోషల్ మీడియాలో మరియు మీడియా ద్వారా...
Read More...
తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ హాస్పిటల్లో నర్స్ దారుణ హత్య.
Published On
By Ram Reddy
మహేశ్వరం ఆగస్టు 30, ( లోకల్ గైడ్ ): తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఓ నర్స్ అనుమానస్పదస్థితిలో దారుణ హత్యకు గురైంది. ఈ మర్డర్ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను తెలుసుకొన్న శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఈ దారుణాననికి గల
Read More...
మణికొండలో వాక్ విత్ హైడ్రా ర్యాలీ
Published On
By Ram Reddy
హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కు ప్రజల హర్షం
Read More...
మిషనరీ చర్చి భూములను పరిరక్షించాలి.
Published On
By Ram Reddy
చర్చి ప్రాంగణం నుంచి అశోక జంక్షన్ వరకు భారీ నిరసన ర్యాలీ*
Read More...
శిరీష మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి
Published On
By Ram Reddy
ఆదివాసీ కుటుంబానికి అండగా ఉంటాం
దోషులను కఠినంగా శిక్షించాలి
Read More...
బోటనీ అధ్యాపకుడి కోసం దరఖాస్తుల ఆహ్వానం.
Published On
By Ram Reddy
నేడు అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
- కళాశాల ప్రిన్సిపాల్ గాయత్రి.
Read More...
ప్రజలతో మమేకమైన పోలీసింగ్
Published On
By Ram Reddy
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, లోకల్ గైడ్, ఆగస్టు 30:
ప్రజల భద్రత, నేరాల నియంత్రణ లక్ష్యంగా మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను విస్తృతం చేశారు. ఇందులో భాగంగా విజిబుల్ పోలీసింగ్, వాహనాల తనిఖీలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
‘మీ సురక్ష’, ‘నేను సైతం 2.0’, ‘క్షేమంగా...
Read More...
సోమవారం ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు
Published On
By Ram Reddy
జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) ఆగస్టు 31జిల్లాలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఓక ప్రకటనలో తెలిపారు.
కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలొ భగంగా జిల్లా...
Read More...
అంగన్వాడీ టీచర్ల (ఖాళీల) భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.
Published On
By Ram Reddy
రాజేంద్రనగర్,ఆగస్టు 30, (లోకల్ గైడ్ ): ఐసీడీయస్ శేరిలింగంపల్లి ప్రాజెక్టు పరిధిలోని పలు ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్ల ( ఖాళీలు ) భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు శేరిలింగంపల్లి ప్రాజెక్టు అధికారిణి ( సిడిపిఓ ) కవిత ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రాజెక్టు పరిధిలోని ఓల్డ్ శివరాంపల్లి, హైదర్ గూడ, భూపాల్ నగర్, గండిపేటఅర్హులైన...
Read More...
నీట్ పీ జీ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
Published On
By Ram Reddy
*
నర్సంపేట లోకల్ గైడ్ ప్రతినిధి ఆగస్టు 30:
వరంగల్: నర్సంపేటలోని బిట్స్ కాలేజీలో నిర్వహిస్తున్న నీట్ పీజీ–2026 పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్ ఆదివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, బయోమెట్రిక్, సీసీ కెమెరాల పర్యవేక్షణ తదితర...
Read More...
గ్రామాల్లో విజృంభిస్తున్న దోమల బెండదా..
Published On
By Ram Reddy
ట్రెజరి లో నిధులు ఉన్నరిపేర్ చేయించని అధికారులు.
Read More...
జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్-పీజీ 2026 పరీక్ష.. అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
Published On
By Ram Reddy
ఖమ్మం, ఆగస్టు- 30: లోకల్ గైడ్:ఖమ్మం జిల్లాలో నీట్-పీజీ 2026 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా, సజావుగా ముగిసినట్లు అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాల్లో నీట్ పరీక్షా...
Read More...
