Crime
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
క్రైమ్ కేసులలో విజయం సాధించిన అధికారులకు ప్రాసిక్యూషన్ పోలీసుల సమన్వయంతో బలపడాలి
Published On
By Ram Reddy
సైబరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి):
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో శనివారం “రివార్డ్ మేళా” కార్యక్రమం సీపీ కార్యాలయ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మోహంతీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (పిపిఎస్), అదనపు పబ్లిక్ ప్రాసి క్యూటర్లు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు, లయిజన్ ఆఫీసర్లు,... తండ్రిని హతమార్చిన కొడుకు.
Published On
By Ram Reddy
- మద్యం మత్తులో ఘాతుకానికి పాల్పడిన కిరాతకుడు.
- అనంతరం పోలీసులకు ఫోన్ చేసి పరారీ.
- పెద్దేముల్ మండలంలో ఘటన. రికవరి చేసిన మొబైల్స్ అందజేసిన జిల్లా ఎస్పీ
Published On
By Ram Reddy
గద్వాల, లోకల్ గైడ్ :మొబైల్ ఫోన్ యజమానులు తమ ఫోన్ పోగొట్టుకుంటే చింతించవద్దని, తక్షణమే సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ సిబ్బంది రికవరీ చేసి అప్పగించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు తెలిపారు. జిల్లాలో సెల్ పోన్ యజమానులు పోగొట్టుకున్న 52 సెల్ పోన్ లను జిల్లా ఎస్పీ... పుట్టిన రోజు నాడే గుండెపోటుతో వైద్య విద్యార్థి మృతి....
Published On
By Ram Reddy
గ్రామంలో అలుముకున్న విషాధ ఛాయలు... ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్ట్ చేసి
Published On
By Ram Reddy
-రిమాండ్ తరలించిన బొల్లారం పోలీసులు పులివెందులలో పది రోజుల శిశువు అదృశ్యం
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ పులివెందుల: వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందులలో పది రోజుల మగ శిశువు అదృశ్యమయ్యింది. ఇంట్లో నిద్రిస్తున్న శిశువును ఎవరో ఎత్తుకెళ్లారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు శిశువుకు ఈ నెల 18న కడప రిమ్స్లో కుల్లాయమ్మ ప్రసవం చేసి జన్మనిచ్చింది. ఈ ఘటనపై డీఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి... ఫోన్ పే ద్వారా 17వేల రూపాయలకు టోకరా వేసిన కేటుగాడు...
Published On
By Ram Reddy
లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు... టాస్క్ ఫోర్స్ దాడిలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్...
Published On
By Ram Reddy
నిజామాబాద్ (లోకల్ గైడ్)నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ గ్రామ శివారులో గల కోల్డ్ స్టోరేజ్ దగ్గర దారు కుమార్ అనే వ్యక్తి గంజాయి అమ్ముతుండగా అతనిని పట్టుకొని... హత్య కేసులో 8 మంది నిందితుల అరెస్టు
Published On
By Ram Reddy
- అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేయించిన భార్య.- వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు.
గద్వాల, లోకల్ గైడ్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హత్య కేసును అతి తక్కువ సమయంలో చేదించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు జోగులాంబ గద్వాల జిల్లా రాత్రి విధులు నిర్వహిస్తున్న పోలీసులపై మద్యం మత్తులో దాడి...
Published On
By Ram Reddy
నలుగురు యువకులు అరెస్ట్...
విధుల్లో ఉన్న పోలీసులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు..
. * నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలో దోన్కల్ గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడ్డ ఘటన హత్యాయత్నం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేపింది.రాత్రి... పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ బృందం మెరుపు దాడి
Published On
By Ram Reddy
పోలీస్ కమీషనర్ వెల్లడి... రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థిని మృతి...
Published On
By Ram Reddy
శోక సంద్రంలో కుటుంబ సభ్యులు... 