AP News
AP News 

పరిటాల రవీంద్ర గారికి ఘాట్ వద్ద ఘన నివాళి – రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి, ఎమ్మెల్యేల సాహచర్యంలో కార్యక్రమం

పరిటాల రవీంద్ర గారికి ఘాట్ వద్ద ఘన నివాళి – రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి, ఎమ్మెల్యేల సాహచర్యంలో కార్యక్రమం రాప్తాడు నియోజకవర్గంలోని వెంకటాపురంలో, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర గారి ఘాట్ వద్ద మంత్రులు, శాసనసభ్యులు పాల్గొని నివాళులు అర్పించారు. ప్రజా నాయకుడిగా రాయలసీమ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేతకు జోహార్లు తెలియజేశారు.
Read More...
AP News 

రూ. 25 లక్షల ఆరోగ్య బీమా పథకం – ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వ భారీ భరోసా

రూ. 25 లక్షల ఆరోగ్య బీమా పథకం – ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వ భారీ భరోసా ఆదాయానికి సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతీ పౌరుడికి రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించే చారిత్రాత్మక ఆరోగ్య బీమా పాలసీని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
Read More...
AP News 

ప్రమాదంలో చిక్కుకున్న విద్యార్థులు – 25 మంది విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో నుండి బయటపడిన సంఘటన

ప్రమాదంలో చిక్కుకున్న విద్యార్థులు – 25 మంది విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో నుండి బయటపడిన సంఘటన ప్రమాదంలో చిక్కుకున్న విద్యార్థులు – 25 మంది విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో నుండి బయటపడిన సంఘటన   లోకల్ గైడ్  విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా మదురవాడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల ప్రాణాలు ముప్పులో పడిన ఘటన కలకలం రేపింది. జీఏంసీ వద్ద నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్లేందుకు నిత్యం ప్రయాణించే ఓ స్కూల్ ఆటో ప్రమాదం...
Read More...
AP News 

మెగా డీఎస్సీ కాల్‌లెటర్ల జాప్యం – ధ్రువపత్రాల పరిశీలన వాయిదా

మెగా డీఎస్సీ కాల్‌లెటర్ల జాప్యం – ధ్రువపత్రాల పరిశీలన వాయిదా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఇటీవల మెగా డీఎస్సీ మెరిట్ జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు రిజర్వేషన్ల ఆధారంగా కటాఫ్ మార్కులను నిర్ణయించి, ర్యాంకులను కేటాయించారు. ఎంపికైన అభ్యర్థులకు 1:1 నిష్పత్తిలో కాల్‌లెటర్లు పంపేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం, ఆగస్టు 24న...
Read More...
AP News 

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది – సర్వదర్శనానికి 8 గంటల సమయం మాత్రమే

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది – సర్వదర్శనానికి 8 గంటల సమయం మాత్రమే తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు తగ్గింది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు సుమారు 8 గంటలు మాత్రమే వేచి ఉండాల్సి వస్తోంది. క్యూలైన్లలో 3 కంపార్ట్మెంట్లలో భక్తులు ఉన్నారు. నిన్న 82,628 మంది భక్తులు దర్శించుకోగా, 30,505 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.73 కోట్ల ఆదాయం లభించింది. రద్దీ తగ్గడంతో వృద్ధులు, చిన్నపిల్లలు, దివ్యాంగులకు సౌలభ్యం ఏర్పడింది.
Read More...
Telangana  AP News 

జగన్, కేటీఆర్‌లకు ‘రాఖీ’ మిస్ చేసిన రాజకీయం

జగన్, కేటీఆర్‌లకు ‘రాఖీ’ మిస్ చేసిన రాజకీయం హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్): దేశవ్యాప్తంగా రాఖీ పండుగను అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే, ఇరు తెలుగు రాష్ట్రాలలోని రెండు హై ప్రొఫైల్ కుటుంబాలలో మాత్రం రాఖీ పండుగ సందడి కనిపించడం లేదు. రాజకీయ వైరంతో ఒకరు… రాజకీయంగా అంతర్గత విభేదాలతో మరొకరు రాఖీ పండుగ జరుపుకోలేదు. ఏపీ మాజీ సీఎం జగన్‌కు వైఎస్...
Read More...
AP News 

జగన్ ఇంటికెళ్తే కండువా......

జగన్ ఇంటికెళ్తే కండువా...... లెజెండరీ నటి జయసుధ తనయుడు నిహార్ కపూర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, జగన్ ఇంటికి వెళ్లిన సమయంలో వైసీపీ కండువా మెడలో వేసారని, అది పార్టీ చేరిక అని పొరపొచ్చారని స్పష్టం చేశారు. నిహార్ వ్యాఖ్యలతో వైసీపీ సంప్రదాయంపై నెటిజన్లలో చర్చ మొదలైంది.
Read More...
AP News  Trending 

ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్..! ఏపీలో మరో 70 క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం

ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్..! ఏపీలో మరో 70 క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం లోకల్ గైడ్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం మరో సదుపాయానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న 113 నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు పనిచేస్తుండగా, మిగిలిన 62 నియోజకవర్గాల్లో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కొత్తగా 70 అన్న...
Read More...
AP News 

రెడ్ బుక్ పుటల్లో రక్తపు ముద్రలు.. పాలనలోనూ అదే కథ

రెడ్ బుక్ పుటల్లో రక్తపు ముద్రలు.. పాలనలోనూ అదే కథ లోకల్ గైడ్ : రాష్ట్రాన్ని రక్తమోడుస్తున్న పాలనపై జగన్ ఆగ్రహం రెడ్ బుక్, పొలిటికల్ గవర్నెన్స్ అన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్‌ను రక్తమోడుస్తున్నాయంటూ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి కూటమి ప్రభుత్వంలో దారుణాలు పెరిగిపోయాయని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా క్షీణించిందని మండిపడ్డారు.గుంటూరు జిల్లా మన్నవ...
Read More...
AP News  Trending 

ఈ నెల 9న చిత్తూరు జిల్లాకు జగన్ పర్యటన

ఈ నెల 9న చిత్తూరు జిల్లాకు జగన్ పర్యటన లోక‌ల్ గైడ్ :  మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 9న చిత్తూరు జిల్లా బంగారుపాలెకు రానున్నారని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అక్కడ మామిడి రైతులను పరామర్శించి, అనంతరం మార్కెట్ యార్డులో రైతులతో సమావేశమై మాట్లాడతారని చెప్పారు. ఈ నేపథ్యంలో రేపు జరగాల్సిన నెల్లూరు పర్యటనను జగన్ రద్దు చేసినట్టు పేర్కొన్నారు....
Read More...
National  AP News 

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌ 

 ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌  లోక‌ల్ గైడ్ :ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌ పేరు ఖరారైనట్లు బీజేపీ అధిష్టానం సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ఏపీ బీజేపీ శాఖ కార్యాలయంలో ఆయన నామినేషన్ వేశారు. అధ్యక్ష పదవికి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో, మాధవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం మాధవ్‌ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా...
Read More...
AP News  Trending 

 “కాంగ్రెస్ ఒక మహాసముద్రం. పిల్లకాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే.......

 “కాంగ్రెస్ ఒక మహాసముద్రం. పిల్లకాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే....... లోక‌ల్ గైడ్,కాకినాడ:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజమైన ఉద్యమం చేయదని, జగన్‌కి ఉపయోగపడే కార్యక్రమాలే చేస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కాకినాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ ఒక మహాసముద్రం. పిల్లకాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే. పార్టీలో సీనియర్లు నిరుత్సాహంగా లేరు, వర్గపోరు లేదు. అందరం కలిసే పనిచేస్తున్నాం. ఏవైనా సమస్యలు ఉంటే...
Read More...