AP News
AP News  Trending 

 “కాంగ్రెస్ ఒక మహాసముద్రం. పిల్లకాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే.......

 “కాంగ్రెస్ ఒక మహాసముద్రం. పిల్లకాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే....... లోక‌ల్ గైడ్,కాకినాడ:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజమైన ఉద్యమం చేయదని, జగన్‌కి ఉపయోగపడే కార్యక్రమాలే చేస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కాకినాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ ఒక మహాసముద్రం. పిల్లకాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే. పార్టీలో సీనియర్లు నిరుత్సాహంగా లేరు, వర్గపోరు లేదు. అందరం కలిసే పనిచేస్తున్నాం. ఏవైనా సమస్యలు ఉంటే...
Read More...
AP News  Trending 

పీవీ 104వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి

పీవీ 104వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి   లోక‌ల్ గైడ్,అమరావతి: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళి అర్పించారు. “దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ దిశను మార్చిన పీవీ ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారు” అని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ మంత్రి...
Read More...
AP News 

అనంతపురంలో భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

అనంతపురంలో భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ లోక‌ల్ గైడ్ అమరావతి: అనంతపురం జిల్లాలో భారీ పరిశ్రమ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. తిమ్మసముద్రంలో గిన్ఫ్రా ప్రెసిషన్స్ సంస్థ పరిశ్రమను స్థాపించనుంది.🔹 రూ.1,150 కోట్ల పెట్టుబడితో బైమాడ్యులర్ ఛార్జ్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటుచేయబోతోంది.  ఈ పరిశ్రమకు ఎకరం రూ.8.30 లక్షల చొప్పున 121.53 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు...
Read More...
AP News 

గుంటూరులో పోలీసు ఏఐ హ్యాకథాన్‌కు సీఎం చంద్రబాబు ప్రారంభం

గుంటూరులో పోలీసు ఏఐ హ్యాకథాన్‌కు సీఎం చంద్రబాబు ప్రారంభం లోక‌ల్ గైడ్ ,గుంటూరు: గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలీసు ఏఐ హ్యాకథాన్‌ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పోలీసు శాఖలో కృత్రిమ మేధ (AI) వినియోగంపై మూడు రోజుల పాటు ఈ హ్యాకథాన్ కొనసాగనుంది.తొలుత అమరావతి నుంచి హెలికాప్టర్‌లో గుంటూరు చేరుకున్న చంద్రబాబుకు, కొత్తపాలెంలోని జిందాల్ ఫ్యాక్టరీ వద్ద జిల్లా...
Read More...
Telangana  AP News 

తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులు వర్షాలు – బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులు వర్షాలు – బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం   లోక‌ల్ గైడ్, తెలుగు రాష్ట్రాల్లో మొదలు పెట్టిన వర్షాలు ఇంకా కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే మూడు నుండి నాలుగు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తుండగా, ఇందువల్ల...
Read More...
Viral  AP News  Trending 

విశాఖలో కొత్త ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న కాగ్నిజెంట్

విశాఖలో కొత్త ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న కాగ్నిజెంట్ – 8 వేల ఉద్యోగాలు కలిసే అవకాశాలు లోక‌ల్ గైడ్ అమరావతి: ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) విశాఖపట్నంలో నూతనంగా ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ (లేదా పూర్వపు ట్విట్టర్) ద్వారా వెల్లడించింది.కాగ్నిజెంట్ తెలిపిన వివరాల ప్రకారం, విశాఖపట్నం కాపులుప్పాడలో 22...
Read More...
AP News 

“రాజమహేంద్రవరం అంటే గోదావరి తీరమే గుర్తొస్తుంది” – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

“రాజమహేంద్రవరం అంటే గోదావరి తీరమే గుర్తొస్తుంది” – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తీరం వెంట నాగరికత, భాష అన్నీ అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు జన్మనిచ్చిన నేల ఇది అని చెప్పారు."ఆదికవి నన్నయ్యతో పాటు...
Read More...
AP News 

ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0తో ఉద్యోగాల సృష్ఠి: మ‌ంత్రి లోకేశ్

ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0తో ఉద్యోగాల సృష్ఠి: మ‌ంత్రి లోకేశ్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ ఉత్పత్తి, పరిశోధన, అభివృద్ధి హబ్‌గా మారుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.నూతనంగా ప్రవేశపెట్టిన ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 రాష్ట్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుందని ఆయన తెలిపారు.ఈ పాలసీ ద్వారా యాంకర్ యూనిట్లు, ఎక్స్‌లెన్స్ సెంటర్లు, స్టార్టప్ ఇంక్యుబేషన్ కేంద్రాలు, సాంకేతిక...
Read More...
AP News 

స్వర్ణాంధ్ర విజన్–2047కు సంపూర్ణ మ‌ద్ద‌తు....

స్వర్ణాంధ్ర విజన్–2047కు సంపూర్ణ మ‌ద్ద‌తు.... విజయవాడ: స్వర్ణాంధ్ర విజన్–2047ను అమలు పరచడంలో తమ పూర్తి సహకారం ఉంటుందని ఫిక్కీ జాతీయ కార్యవర్గం ప్రకటించింది. విజయవాడలో నిర్వహించిన ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలు ప్రముఖ కంపెనీల యాజమాన్య ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పాలసీలు...
Read More...
AP News 

 గోదావ‌రి పుష్క‌రాల‌పై మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం, ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు....

 గోదావ‌రి పుష్క‌రాల‌పై మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం, ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు.... లోక‌ల్ గైడ్, అమరావతి: 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉపసంఘంలో మొత్తం 12 మంది మంత్రులు సభ్యులుగా నియమితులయ్యారు.ఈ కమిటీలో ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత,...
Read More...