AP News
AP News 

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది – సర్వదర్శనానికి 8 గంటల సమయం మాత్రమే

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది – సర్వదర్శనానికి 8 గంటల సమయం మాత్రమే తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు తగ్గింది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు సుమారు 8 గంటలు మాత్రమే వేచి ఉండాల్సి వస్తోంది. క్యూలైన్లలో 3 కంపార్ట్మెంట్లలో భక్తులు ఉన్నారు. నిన్న 82,628 మంది భక్తులు దర్శించుకోగా, 30,505 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.73 కోట్ల ఆదాయం లభించింది. రద్దీ తగ్గడంతో వృద్ధులు, చిన్నపిల్లలు, దివ్యాంగులకు సౌలభ్యం ఏర్పడింది.
Read More...
Telangana  AP News 

జగన్, కేటీఆర్‌లకు ‘రాఖీ’ మిస్ చేసిన రాజకీయం

జగన్, కేటీఆర్‌లకు ‘రాఖీ’ మిస్ చేసిన రాజకీయం హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్): దేశవ్యాప్తంగా రాఖీ పండుగను అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే, ఇరు తెలుగు రాష్ట్రాలలోని రెండు హై ప్రొఫైల్ కుటుంబాలలో మాత్రం రాఖీ పండుగ సందడి కనిపించడం లేదు. రాజకీయ వైరంతో ఒకరు… రాజకీయంగా అంతర్గత విభేదాలతో మరొకరు రాఖీ పండుగ జరుపుకోలేదు. ఏపీ మాజీ సీఎం జగన్‌కు వైఎస్...
Read More...
AP News 

జగన్ ఇంటికెళ్తే కండువా......

జగన్ ఇంటికెళ్తే కండువా...... లెజెండరీ నటి జయసుధ తనయుడు నిహార్ కపూర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, జగన్ ఇంటికి వెళ్లిన సమయంలో వైసీపీ కండువా మెడలో వేసారని, అది పార్టీ చేరిక అని పొరపొచ్చారని స్పష్టం చేశారు. నిహార్ వ్యాఖ్యలతో వైసీపీ సంప్రదాయంపై నెటిజన్లలో చర్చ మొదలైంది.
Read More...
AP News  Trending 

ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్..! ఏపీలో మరో 70 క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం

ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్..! ఏపీలో మరో 70 క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం లోకల్ గైడ్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం మరో సదుపాయానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న 113 నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు పనిచేస్తుండగా, మిగిలిన 62 నియోజకవర్గాల్లో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కొత్తగా 70 అన్న...
Read More...
AP News 

రెడ్ బుక్ పుటల్లో రక్తపు ముద్రలు.. పాలనలోనూ అదే కథ

రెడ్ బుక్ పుటల్లో రక్తపు ముద్రలు.. పాలనలోనూ అదే కథ లోకల్ గైడ్ : రాష్ట్రాన్ని రక్తమోడుస్తున్న పాలనపై జగన్ ఆగ్రహం రెడ్ బుక్, పొలిటికల్ గవర్నెన్స్ అన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్‌ను రక్తమోడుస్తున్నాయంటూ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి కూటమి ప్రభుత్వంలో దారుణాలు పెరిగిపోయాయని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా క్షీణించిందని మండిపడ్డారు.గుంటూరు జిల్లా మన్నవ...
Read More...
AP News  Trending 

ఈ నెల 9న చిత్తూరు జిల్లాకు జగన్ పర్యటన

ఈ నెల 9న చిత్తూరు జిల్లాకు జగన్ పర్యటన లోక‌ల్ గైడ్ :  మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 9న చిత్తూరు జిల్లా బంగారుపాలెకు రానున్నారని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అక్కడ మామిడి రైతులను పరామర్శించి, అనంతరం మార్కెట్ యార్డులో రైతులతో సమావేశమై మాట్లాడతారని చెప్పారు. ఈ నేపథ్యంలో రేపు జరగాల్సిన నెల్లూరు పర్యటనను జగన్ రద్దు చేసినట్టు పేర్కొన్నారు....
Read More...
National  AP News 

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌ 

 ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌  లోక‌ల్ గైడ్ :ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌ పేరు ఖరారైనట్లు బీజేపీ అధిష్టానం సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ఏపీ బీజేపీ శాఖ కార్యాలయంలో ఆయన నామినేషన్ వేశారు. అధ్యక్ష పదవికి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో, మాధవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం మాధవ్‌ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా...
Read More...
AP News  Trending 

 “కాంగ్రెస్ ఒక మహాసముద్రం. పిల్లకాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే.......

 “కాంగ్రెస్ ఒక మహాసముద్రం. పిల్లకాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే....... లోక‌ల్ గైడ్,కాకినాడ:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజమైన ఉద్యమం చేయదని, జగన్‌కి ఉపయోగపడే కార్యక్రమాలే చేస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కాకినాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ ఒక మహాసముద్రం. పిల్లకాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే. పార్టీలో సీనియర్లు నిరుత్సాహంగా లేరు, వర్గపోరు లేదు. అందరం కలిసే పనిచేస్తున్నాం. ఏవైనా సమస్యలు ఉంటే...
Read More...
AP News  Trending 

పీవీ 104వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి

పీవీ 104వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి   లోక‌ల్ గైడ్,అమరావతి: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళి అర్పించారు. “దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ దిశను మార్చిన పీవీ ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారు” అని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ మంత్రి...
Read More...
AP News 

అనంతపురంలో భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

అనంతపురంలో భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ లోక‌ల్ గైడ్ అమరావతి: అనంతపురం జిల్లాలో భారీ పరిశ్రమ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. తిమ్మసముద్రంలో గిన్ఫ్రా ప్రెసిషన్స్ సంస్థ పరిశ్రమను స్థాపించనుంది.🔹 రూ.1,150 కోట్ల పెట్టుబడితో బైమాడ్యులర్ ఛార్జ్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటుచేయబోతోంది.  ఈ పరిశ్రమకు ఎకరం రూ.8.30 లక్షల చొప్పున 121.53 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు...
Read More...
AP News 

గుంటూరులో పోలీసు ఏఐ హ్యాకథాన్‌కు సీఎం చంద్రబాబు ప్రారంభం

గుంటూరులో పోలీసు ఏఐ హ్యాకథాన్‌కు సీఎం చంద్రబాబు ప్రారంభం లోక‌ల్ గైడ్ ,గుంటూరు: గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలీసు ఏఐ హ్యాకథాన్‌ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పోలీసు శాఖలో కృత్రిమ మేధ (AI) వినియోగంపై మూడు రోజుల పాటు ఈ హ్యాకథాన్ కొనసాగనుంది.తొలుత అమరావతి నుంచి హెలికాప్టర్‌లో గుంటూరు చేరుకున్న చంద్రబాబుకు, కొత్తపాలెంలోని జిందాల్ ఫ్యాక్టరీ వద్ద జిల్లా...
Read More...
Telangana  AP News 

తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులు వర్షాలు – బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులు వర్షాలు – బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం   లోక‌ల్ గైడ్, తెలుగు రాష్ట్రాల్లో మొదలు పెట్టిన వర్షాలు ఇంకా కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే మూడు నుండి నాలుగు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తుండగా, ఇందువల్ల...
Read More...