Karimnagar
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
నదిదూడలో రైతులకు యూరియా పంపిణీ – వేసేపల్లి సహకార సంఘం వద్ద ఉదయం నుంచే భారీ క్యూలు
Published On
By Ram Reddy
నదిదూడలో వేసేపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు యూరియా పంపిణీ చేయడం జరిగింది. గ్రామాలనుంచి వచ్చిన రైతులు తెల్లవారుజామున నుంచే క్యూలలో నిలుచుండగా, పోలీసుల పర్యవేక్షణలో కార్యక్రమం ప్రశాంతంగా సాగింది. చింతకుంట బాలికల గురుకుల పాఠశాలలో మంత్రి ఆకస్మిక తనిఖీ..
Published On
By Ram Reddy
డీ.ఎస్వో పై చర్యలకు సివిల్ సప్లై కమిషనర్కు ఆదేశాలు.. కరీంనగర్ జిల్లా: చరిత్ర, పరిశ్రమలు, సాంస్కృతిక వైభవం సమ్మిళితం
Published On
By Ram Reddy
కరీంనగర్ జిల్లా తెలంగాణలోని ముఖ్య పరిపాలనా, పారిశ్రామిక, సాంస్కృతిక కేంద్రం. చారిత్రక వారసత్వం, బొగ్గు గనులు, గ్రానైట్ ఎగుమతులు, ప్రసిద్ధ ఆలయాలు, ఉన్నత విద్యాసంస్థలతో ప్రత్యేక గుర్తింపు సాధించింది. హుస్నాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో ఘనంగా రాఖీ పౌర్ణమి
Published On
By Ram Reddy
హుస్నాబాద్, ఆగస్ట్ 9,
(. లోకల్ గైడ్): అన్నా చెల్లెలు అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని
మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం
రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు మహిళలు,మంత్రి పొన్నం ప్రభాకర్ కి రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
'ఎకో విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం.
Published On
By Ram Reddy
మంచిర్యాల (లోకల్ గైడ్): బీఆర్ఎస్వి బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం బిఆర్ఎస్వి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్ అద్వ్యర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం మంచిగా లేదని,నాసిరకం కూరగాయలు,నీళ్ల చారుతో అన్నం పెడుతున్నారని విద్యార్థులు తెలిపారని ఆయన అన్నారు.ప్రభుత్వం నుండి అందే సరుకులు... పది ఏండ్లు నిర్వీర్యం అయిన రేషన్ కార్డులు పేదల కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..
Published On
By Ram Reddy
▪️ఒక్క రేషన్ కార్డు కూడా పంపిణీ చేయని ప్రభుత్వం బి.ఆర్.ఎస్ ప్రభుత్వం..
▪️పేద ప్రజలను బి.ఆర్.ఎస్ దగా చేసింది..
▪️కాంగ్రెస్ సర్కారు పేదల పక్షపాతి..
▪️రైతన్నల మొహంలో చిరునవ్వు చూడటమే మా లక్ష్యం..
పెద్దపెల్లి-- లోకల్ గైడ్
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్.కే గార్డెన్స్ లో పెద్దపల్లి మండలం మరియు పట్టణానికి సంబంధించిన 480... ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన
Published On
By Ram Reddy
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనల పైన అవగాహన కలిగి ఉండాలి : గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి 
అక్కన్నపేట-జనగాం రహదారి