National
National 

యాక్సిస్ బ్యాంక్ తన వార్షిక కళ, చేతిపనులు మరియు సాహిత్య పోటీ అయిన  స్లాష్ 2025 ను నిర్వహించడానికి

యాక్సిస్ బ్యాంక్ తన వార్షిక కళ, చేతిపనులు మరియు సాహిత్య పోటీ అయిన  స్లాష్ 2025 ను నిర్వహించడానికి   లోకల్ గైడ్ గుంటూరుభారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన యాక్సిస్ బ్యాంక్, దేశవ్యాప్తంగా 995 కి పైగా పాఠశాలల నుండి విద్యార్థులను ఆకర్షించి, వార్షిక కళ, చేతిపనులు మరియు సాహిత్య పోటీ యొక్క 13 వ ఎడిషన్ అయిన స్ప్లాష్ 2025 ను విజయవంతంగా నిర్వహించింది. యాక్సిస్ బ్యాంక్ బ్రాండ్ తత్వశాస్త్రం -...
Read More...
National 

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆర్‌పి‌ఐ (అథవాలే) కార్యక్రమాలు

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆర్‌పి‌ఐ (అథవాలే) కార్యక్రమాలు   *లోకల్ గైడ్:* 24/11/2025హైదరాబాద్‌: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్ర కమిటీలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఈ నెల 26న మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట...
Read More...
National 

స్క్రీన్ షేర్‌తో ఖాతాలో డబ్బులు గల్లంతు – సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి

స్క్రీన్ షేర్‌తో ఖాతాలో డబ్బులు గల్లంతు – సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి బ్యాంకు అధికారుల పేరుతో ఫోన్ చేసి మీ అకౌంట్ సమస్యలు ఉన్నాయని చెప్పే వ్యక్తులపై జాగ్రత్త. వారు వెంకట అప్డేట్ చేయాలని కోరుతూ OTP అడుగుతారు. ఇలా చెబితే అది బ్యాంక్ నుంచి వచ్చిందని నమ్మకండి. వారు మీరు వీడియో కాల్ చేయాలని చెబుతారు. వీడియో కాల్ లో వారు మీ ఫోన్ స్క్రీన్ షేర్...
Read More...
Viral  National 

"జియో కొత్త వ్యూహం: రూ. 299 ప్లాన్‌తో రోజుకు 1.5జీబీ డేటా – వినియోగదారుల సంఖ్యలో భారీ వృద్ధి"

రిలైయన్స్ జియో తన ప్రీపెయిడ్ ప్లాన్‌లలో మార్పులు చేస్తూ ఇటీవల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా, ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రెండు చౌక ప్లాన్‌లను కంపెనీ తమ జాబితా నుంచి తొలగించింది. దీంతో, ప్రస్తుతం జియోలో రోజువారీ డేటా అందించే ప్లాన్‌లలో అత్యంత చౌకైన ప్లాన్‌గా రూ. 299 ప్యాక్ నిలిచింది....
Read More...
National 

అంతర్జాతీయ స్వేచ్ఛాలో భారతదేశం స్థానం151.

అంతర్జాతీయ స్వేచ్ఛాలో భారతదేశం స్థానం151. 79 ఏళ్లు గడిచిన ఎందుకు నిజమైన స్వేచ్ఛ లభించడం లేదు...? రాజకీయాల్లో స్వార్థం... ప్రజాస్వామ్యానికి పెరుగుతున్న ముప్పు
Read More...
National 

ఎర్రకోటపై చరిత్ర సృష్టించిన మోదీ – 103 నిమిషాల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం

ఎర్రకోటపై చరిత్ర సృష్టించిన మోదీ – 103 నిమిషాల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుండి దేశానికి 103 నిమిషాల పాటు చారిత్రాత్మక ప్రసంగం చేశారు. ఇందులో సైనిక విజయాలు, పాకిస్తాన్‌పై కఠిన హెచ్చరికలు, పన్ను సంస్కరణలు, కొత్త ఉద్యోగ పథకాలు, రక్షణ రంగ ఆవిష్కరణలు, స్వావలంబన లక్ష్యం, అంతరిక్ష విజయాలు వంటి అంశాలను ప్రస్తావించారు.
Read More...
National 

అత్యంత విచారకరమైన సంఘటన – జాగ్రత్త

అత్యంత విచారకరమైన సంఘటన – జాగ్రత్త    లోకల్ గైడ్:మన సమాజంలో కొన్ని ఘటనలు మనసును కుదిపేస్తాయి. అలాంటి ఒక విషాదకరమైన సంఘటన గత సంవత్సరం చోటుచేసుకుంది. వాగ్ బక్రి టీ పౌడర్ యజమాని మరియు గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన పరాగ్ దేశాయ్, సుమారు ₹2,000 కోట్ల విలువైన ఆస్తుల అధిపతి, తన వ్యాపారాన్ని 60 కంటే ఎక్కువ దేశాలలో విస్తరింపజేసిన విజయవంతమైన...
Read More...
National 

2024 ఎన్నికల్లో ఓటరు మోసాలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు – ఐదు ప్రధాన రకాల మోసాల జాబితా

2024 ఎన్నికల్లో ఓటరు మోసాలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు – ఐదు ప్రధాన రకాల మోసాల జాబితా       లోకల్ గైడ్ బెంగళూరు ఆగస్టు 6, 2025: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు మోసాలు జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. బెంగళూరు సెంట్రల్ లోకసభ పరిధిలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంపై తన బృందం నిర్వహించిన దర్యాప్తు నివేదికను ఆయన ఈ రోజు...
Read More...
National 

రాజస్థాన్‌లో ప్రారంభానికి ముందే రోడ్డుకి చేదు గతి

రాజస్థాన్‌లో ప్రారంభానికి ముందే రోడ్డుకి చేదు గతి దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దాంతో నదులు ఉప్పొంగి, అనేక చోట్ల ఆకస్మిక వరదలు వస్తున్నాయి. రహదారులు, బ్రిడ్జిలు ధ్వంసమవుతున్నాయి.తాజాగా రాజస్థాన్ (Rajasthan) జైపూర్‌లో కూడా పరిస్థితి ఘోరంగా మారింది. ఝుంఝును (Jhunjhunu) జిల్లాలోని ఉదయపూర్వతి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు కట్లి...
Read More...
National  Trending 

మహారాష్ట్రలో భాషా వివాదం మళ్లీ.....

మహారాష్ట్రలో భాషా వివాదం మళ్లీ..... లోక‌ల్ గైడ్: మహారాష్ట్రలో భాషా వివాదం మళ్లీ భగ్గుమన్నది. థానేలో చోటుచేసుకున్న ఘటనపై ఎంఎన్ఎస్ (MNS) పార్టీ ఈ రోజు నిరసన ప్రదర్శన నిర్వహించింది. షాపు ఓనర్లు ఇచ్చిన నిరసన పిలుపుకు వ్యతిరేకంగా ఎంఎన్ఎస్ నేతలు ర్యాలీకి దిగారు. అయితే ఈ ర్యాలీకి పోలీసుల నుంచి అనుమతి లేకపోవడంతో, స్థానిక నేత అవినాశ్ జాదవ్‌ను పోలీసులు...
Read More...
National  Trending 

ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు....

ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు.... లోక‌ల్ గైడ్ :  ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు X వేదికగా వెల్లడించారు. నెలరోజుల పాటు ఆగస్టు 21 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి...
Read More...
Telangana  National 

రాయ‌పూర్ సెంట్ర‌ల్ జైలు లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి కవాసీ లఖ్మా ను ప‌ర‌మార్శించిన‌ మంత్రి సీత‌క్క‌

రాయ‌పూర్ సెంట్ర‌ల్ జైలు లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి కవాసీ లఖ్మా ను ప‌ర‌మార్శించిన‌ మంత్రి సీత‌క్క‌ మంత్రి సీత‌క్క వెంట ట్రైకార్ చైర్మ‌న్, ఆదివాసి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్య‌క్షుడు బెల్ల‌య్య నాయ‌క్, ఇత‌ర నేత‌లు
Read More...