National
National 

అత్యంత విచారకరమైన సంఘటన – జాగ్రత్త

అత్యంత విచారకరమైన సంఘటన – జాగ్రత్త    లోకల్ గైడ్:మన సమాజంలో కొన్ని ఘటనలు మనసును కుదిపేస్తాయి. అలాంటి ఒక విషాదకరమైన సంఘటన గత సంవత్సరం చోటుచేసుకుంది. వాగ్ బక్రి టీ పౌడర్ యజమాని మరియు గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన పరాగ్ దేశాయ్, సుమారు ₹2,000 కోట్ల విలువైన ఆస్తుల అధిపతి, తన వ్యాపారాన్ని 60 కంటే ఎక్కువ దేశాలలో విస్తరింపజేసిన విజయవంతమైన...
Read More...
National 

2024 ఎన్నికల్లో ఓటరు మోసాలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు – ఐదు ప్రధాన రకాల మోసాల జాబితా

2024 ఎన్నికల్లో ఓటరు మోసాలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు – ఐదు ప్రధాన రకాల మోసాల జాబితా       లోకల్ గైడ్ బెంగళూరు ఆగస్టు 6, 2025: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు మోసాలు జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. బెంగళూరు సెంట్రల్ లోకసభ పరిధిలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంపై తన బృందం నిర్వహించిన దర్యాప్తు నివేదికను ఆయన ఈ రోజు...
Read More...
National 

రాజస్థాన్‌లో ప్రారంభానికి ముందే రోడ్డుకి చేదు గతి

రాజస్థాన్‌లో ప్రారంభానికి ముందే రోడ్డుకి చేదు గతి దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దాంతో నదులు ఉప్పొంగి, అనేక చోట్ల ఆకస్మిక వరదలు వస్తున్నాయి. రహదారులు, బ్రిడ్జిలు ధ్వంసమవుతున్నాయి.తాజాగా రాజస్థాన్ (Rajasthan) జైపూర్‌లో కూడా పరిస్థితి ఘోరంగా మారింది. ఝుంఝును (Jhunjhunu) జిల్లాలోని ఉదయపూర్వతి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు కట్లి...
Read More...
National  Trending 

మహారాష్ట్రలో భాషా వివాదం మళ్లీ.....

మహారాష్ట్రలో భాషా వివాదం మళ్లీ..... లోక‌ల్ గైడ్: మహారాష్ట్రలో భాషా వివాదం మళ్లీ భగ్గుమన్నది. థానేలో చోటుచేసుకున్న ఘటనపై ఎంఎన్ఎస్ (MNS) పార్టీ ఈ రోజు నిరసన ప్రదర్శన నిర్వహించింది. షాపు ఓనర్లు ఇచ్చిన నిరసన పిలుపుకు వ్యతిరేకంగా ఎంఎన్ఎస్ నేతలు ర్యాలీకి దిగారు. అయితే ఈ ర్యాలీకి పోలీసుల నుంచి అనుమతి లేకపోవడంతో, స్థానిక నేత అవినాశ్ జాదవ్‌ను పోలీసులు...
Read More...
National  Trending 

ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు....

ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు.... లోక‌ల్ గైడ్ :  ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు X వేదికగా వెల్లడించారు. నెలరోజుల పాటు ఆగస్టు 21 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి...
Read More...
Telangana  National 

రాయ‌పూర్ సెంట్ర‌ల్ జైలు లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి కవాసీ లఖ్మా ను ప‌ర‌మార్శించిన‌ మంత్రి సీత‌క్క‌

రాయ‌పూర్ సెంట్ర‌ల్ జైలు లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి కవాసీ లఖ్మా ను ప‌ర‌మార్శించిన‌ మంత్రి సీత‌క్క‌ మంత్రి సీత‌క్క వెంట ట్రైకార్ చైర్మ‌న్, ఆదివాసి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్య‌క్షుడు బెల్ల‌య్య నాయ‌క్, ఇత‌ర నేత‌లు
Read More...
National 

అమర్‌నాథ్‌ యాత్రకు భద్రతా పరిరక్షణలో ప్రారంభం

అమర్‌నాథ్‌ యాత్రకు భద్రతా పరిరక్షణలో ప్రారంభం లోక‌ల్ గైడ్:జమ్ము-కశ్మీర్‌ హిమాలయాల్లోని అమర్‌నాథ్‌ గుహల్లో కైలాసనాథుడిని దర్శించేందుకు ఈ రోజు ఉదయం 5,880 మంది యాత్రికులతో మొదటి బ్యాచ్‌ బయలుదేరింది. జమ్ము కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా జెండా ఊపి యాత్రకు ప్రారంభం చెప్పారు.  38 రోజుల యాత్ర ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర 38 రోజుల పాటు సాగనుంది.ఉగ్రదాడి...
Read More...
National  Trending 

జూలై 1 నుంచి రైల్వేలో కొత్త నియమాలు..

జూలై 1 నుంచి రైల్వేలో కొత్త నియమాలు.. టికెట్ ధరల పెరుగుదలతో పాటు కీలక మార్పులు జూలై మొదటి రోజు నుంచి కొత్త ఆర్థిక మాసం ప్రారంభమైంది. అదే సమయంలో పలు రంగాల్లో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. వీటిలో రైల్వే కూడా ఉంది. పాన్‌కార్డు, బ్యాంకింగ్, గ్యాస్ సిలిండర్ ధర, క్రెడిట్ కార్డులు వంటి విభాగాలతో పాటు రైల్వేలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి....
Read More...
National  Trending 

నేటి నుంచి పాత వాహనాలకు ఇంధన బంద్‌.. ఎందుకు?

నేటి నుంచి పాత వాహనాలకు ఇంధన బంద్‌.. ఎందుకు? లోక‌ల్ గైడ్: జీవితకాలం ముగిసిన వాహనాలకు ఇక నుంచి ఇంధనం అందదు. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. అందులో భాగంగా 10 ఏళ్ల కంటే పాత డీజిల్ వాహనాలకు, 15 ఏళ్ల కంటే పాత పెట్రోల్ వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వకూడదని ఇప్పటికే...
Read More...
National  AP News 

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌ 

 ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌  లోక‌ల్ గైడ్ :ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌ పేరు ఖరారైనట్లు బీజేపీ అధిష్టానం సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ఏపీ బీజేపీ శాఖ కార్యాలయంలో ఆయన నామినేషన్ వేశారు. అధ్యక్ష పదవికి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో, మాధవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం మాధవ్‌ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా...
Read More...
National 

ఛత్తీస్‌గఢ్‌లో 13 మంది మావోయిస్టులు లొంగిపాటు

ఛత్తీస్‌గఢ్‌లో 13 మంది మావోయిస్టులు లొంగిపాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయినవారిలో 8 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిపై మొత్తం రూ. 23 లక్షల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది.‘ఆపరేషన్ కగార్’ ద్వారా మావోయిస్టులకు తీవ్ర దెబ్బతగులుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లలో కీలక మావోయిస్టు నేతలు మృతిచెందారు....
Read More...
National  Trending 

పూరీ రథయాత్రలో భక్తుల ఉత్సాహం… 600 మందికి పైగా అస్వస్థత

పూరీ రథయాత్రలో భక్తుల ఉత్సాహం… 600 మందికి పైగా అస్వస్థత లోక‌ల్ గైడ్ : ఒడిశా పూరీలోని జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ‘జై జగన్నాథ’ నినాదాలతో పూరీ నగర వీధులు మార్మోగాయి. ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా దర్శించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చారు. అయితే, అధిక వేడి, ఉక్కపోత, రద్దీ కారణంగా అనేకమంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం...
Read More...