National
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
స్క్రీన్ షేర్తో ఖాతాలో డబ్బులు గల్లంతు – సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి
Published On
By Ram Reddy
బ్యాంకు అధికారుల పేరుతో ఫోన్ చేసి మీ అకౌంట్ సమస్యలు ఉన్నాయని చెప్పే వ్యక్తులపై జాగ్రత్త. వారు వెంకట అప్డేట్ చేయాలని కోరుతూ OTP అడుగుతారు. ఇలా చెబితే అది బ్యాంక్ నుంచి వచ్చిందని నమ్మకండి. వారు మీరు వీడియో కాల్ చేయాలని చెబుతారు. వీడియో కాల్ లో వారు మీ ఫోన్ స్క్రీన్ షేర్... "జియో కొత్త వ్యూహం: రూ. 299 ప్లాన్తో రోజుకు 1.5జీబీ డేటా – వినియోగదారుల సంఖ్యలో భారీ వృద్ధి"
Published On
By Ram Reddy
రిలైయన్స్ జియో తన ప్రీపెయిడ్ ప్లాన్లలో మార్పులు చేస్తూ ఇటీవల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా, ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రెండు చౌక ప్లాన్లను కంపెనీ తమ జాబితా నుంచి తొలగించింది. దీంతో, ప్రస్తుతం జియోలో రోజువారీ డేటా అందించే ప్లాన్లలో అత్యంత చౌకైన ప్లాన్గా రూ. 299 ప్యాక్ నిలిచింది.... అంతర్జాతీయ స్వేచ్ఛాలో భారతదేశం స్థానం151.
Published On
By Ram Reddy
79 ఏళ్లు గడిచిన ఎందుకు నిజమైన స్వేచ్ఛ లభించడం లేదు...? రాజకీయాల్లో స్వార్థం... ప్రజాస్వామ్యానికి పెరుగుతున్న ముప్పు ఎర్రకోటపై చరిత్ర సృష్టించిన మోదీ – 103 నిమిషాల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం
Published On
By Ram Reddy
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుండి దేశానికి 103 నిమిషాల పాటు చారిత్రాత్మక ప్రసంగం చేశారు. ఇందులో సైనిక విజయాలు, పాకిస్తాన్పై కఠిన హెచ్చరికలు, పన్ను సంస్కరణలు, కొత్త ఉద్యోగ పథకాలు, రక్షణ రంగ ఆవిష్కరణలు, స్వావలంబన లక్ష్యం, అంతరిక్ష విజయాలు వంటి అంశాలను ప్రస్తావించారు. అత్యంత విచారకరమైన సంఘటన – జాగ్రత్త
Published On
By Ram Reddy
లోకల్ గైడ్:మన సమాజంలో కొన్ని ఘటనలు మనసును కుదిపేస్తాయి. అలాంటి ఒక విషాదకరమైన సంఘటన గత సంవత్సరం చోటుచేసుకుంది. వాగ్ బక్రి టీ పౌడర్ యజమాని మరియు గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన పరాగ్ దేశాయ్, సుమారు ₹2,000 కోట్ల విలువైన ఆస్తుల అధిపతి, తన వ్యాపారాన్ని 60 కంటే ఎక్కువ దేశాలలో విస్తరింపజేసిన విజయవంతమైన... 2024 ఎన్నికల్లో ఓటరు మోసాలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు – ఐదు ప్రధాన రకాల మోసాల జాబితా
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ బెంగళూరు ఆగస్టు 6, 2025:
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు మోసాలు జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. బెంగళూరు సెంట్రల్ లోకసభ పరిధిలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంపై తన బృందం నిర్వహించిన దర్యాప్తు నివేదికను ఆయన ఈ రోజు... రాజస్థాన్లో ప్రారంభానికి ముందే రోడ్డుకి చేదు గతి
Published On
By Ram Reddy
దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దాంతో నదులు ఉప్పొంగి, అనేక చోట్ల ఆకస్మిక వరదలు వస్తున్నాయి. రహదారులు, బ్రిడ్జిలు ధ్వంసమవుతున్నాయి.తాజాగా రాజస్థాన్ (Rajasthan) జైపూర్లో కూడా పరిస్థితి ఘోరంగా మారింది. ఝుంఝును (Jhunjhunu) జిల్లాలోని ఉదయపూర్వతి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు కట్లి... మహారాష్ట్రలో భాషా వివాదం మళ్లీ.....
Published On
By Ram Reddy
లోకల్ గైడ్: మహారాష్ట్రలో భాషా వివాదం మళ్లీ భగ్గుమన్నది. థానేలో చోటుచేసుకున్న ఘటనపై ఎంఎన్ఎస్ (MNS) పార్టీ ఈ రోజు నిరసన ప్రదర్శన నిర్వహించింది. షాపు ఓనర్లు ఇచ్చిన నిరసన పిలుపుకు వ్యతిరేకంగా ఎంఎన్ఎస్ నేతలు ర్యాలీకి దిగారు. అయితే ఈ ర్యాలీకి పోలీసుల నుంచి అనుమతి లేకపోవడంతో, స్థానిక నేత అవినాశ్ జాదవ్ను పోలీసులు... ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు....
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ :
ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు X వేదికగా వెల్లడించారు. నెలరోజుల పాటు ఆగస్టు 21 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి... రాయపూర్ సెంట్రల్ జైలు లో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి కవాసీ లఖ్మా ను పరమార్శించిన మంత్రి సీతక్క
Published On
By Ram Reddy
మంత్రి సీతక్క వెంట ట్రైకార్ చైర్మన్, ఆదివాసి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్, ఇతర నేతలు అమర్నాథ్ యాత్రకు భద్రతా పరిరక్షణలో ప్రారంభం
Published On
By Ram Reddy
లోకల్ గైడ్:జమ్ము-కశ్మీర్ హిమాలయాల్లోని అమర్నాథ్ గుహల్లో కైలాసనాథుడిని దర్శించేందుకు ఈ రోజు ఉదయం 5,880 మంది యాత్రికులతో మొదటి బ్యాచ్ బయలుదేరింది. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి యాత్రకు ప్రారంభం చెప్పారు. 38 రోజుల యాత్ర ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర 38 రోజుల పాటు సాగనుంది.ఉగ్రదాడి... జూలై 1 నుంచి రైల్వేలో కొత్త నియమాలు..
Published On
By Ram Reddy
టికెట్ ధరల పెరుగుదలతో పాటు కీలక మార్పులు
జూలై మొదటి రోజు నుంచి కొత్త ఆర్థిక మాసం ప్రారంభమైంది. అదే సమయంలో పలు రంగాల్లో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. వీటిలో రైల్వే కూడా ఉంది. పాన్కార్డు, బ్యాంకింగ్, గ్యాస్ సిలిండర్ ధర, క్రెడిట్ కార్డులు వంటి విభాగాలతో పాటు రైల్వేలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి.... 