National
National 

ఛత్తీస్‌గఢ్‌లో 13 మంది మావోయిస్టులు లొంగిపాటు

ఛత్తీస్‌గఢ్‌లో 13 మంది మావోయిస్టులు లొంగిపాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయినవారిలో 8 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిపై మొత్తం రూ. 23 లక్షల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది.‘ఆపరేషన్ కగార్’ ద్వారా మావోయిస్టులకు తీవ్ర దెబ్బతగులుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లలో కీలక మావోయిస్టు నేతలు మృతిచెందారు....
Read More...
National  Trending 

పూరీ రథయాత్రలో భక్తుల ఉత్సాహం… 600 మందికి పైగా అస్వస్థత

పూరీ రథయాత్రలో భక్తుల ఉత్సాహం… 600 మందికి పైగా అస్వస్థత లోక‌ల్ గైడ్ : ఒడిశా పూరీలోని జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ‘జై జగన్నాథ’ నినాదాలతో పూరీ నగర వీధులు మార్మోగాయి. ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా దర్శించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చారు. అయితే, అధిక వేడి, ఉక్కపోత, రద్దీ కారణంగా అనేకమంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం...
Read More...
Viral  National  Trending 

ప్రారంభ‌మైన పూరీ జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర .....

ప్రారంభ‌మైన పూరీ జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర ..... లోక‌ల్ గైడ్: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పూరీ జగన్నాథుని రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే ఈ రథయాత్రను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పూరీకి చేరుకుంటారు. దీంతో పూరీ క్షేత్రం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది.వేలాది మంది భక్తులు “జై జగన్నాథ్”, “హరిబోల్”...
Read More...
Viral  National  Trending 

కర్ణాటక-కేరళ సరిహద్దులో ఐదు పులుల మృతి

కర్ణాటక-కేరళ సరిహద్దులో ఐదు పులుల మృతి లోక‌ల్ గైడ్ కర్ణాటక-కేరళ సరిహద్దులోని మలై మహాదేశ్వర వైల్డ్‌లైఫ్ డివిజన్‌లో ఘోర ఘటన జరిగింది. ఒక తల్లి పులి, నాలుగు కూనలు కలిపి ఐదు పులులు మృతి చెందాయి. ఈ ప్రాంతంలో ఒక ఆవు కళేబరాన్ని కూడా అటవీ అధికారులు గుర్తించారు.విషం వల్లే పులులు మృతి చెందినట్లు అనుమానం. గుర్తు తెలియని వ్యక్తులు ఆవు...
Read More...
National  Trending 

ఉత్తరాదిలో వరద బీభత్సం:

ఉత్తరాదిలో వరద బీభత్సం:   హిమాచల్‌ ప్రదేశ్‌లో ఐదుగురు మృతి దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించాయి.కాంగ్రా, కులు జిల్లాల్లో చోటుచేసుకున్న ఈ వరదల్లో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారు. ధర్మశాలా ప్రాంతాలు కూడా...
Read More...
Viral  National  Trending 

 పది మంది యాత్రికుల ఆచూకీ గల్లంతు

 పది మంది యాత్రికుల ఆచూకీ గల్లంతు లోక‌ల్ గైడ్: డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. భక్తులతో వెళ్తున్న ఓ టెంపో ట్రావెలర్ వాహనం అలనకంద నదిలో పడిపోవడంతో ఇద్దరు యాత్రికులు మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడగా, పది మంది ఇప్పటికీ అదృశ్యమయ్యారు.ఈ ఘటన రుద్రప్రయాగ్ – గౌచార్ మార్గంలో ఉన్న బద్రీనాథ్ జాతీయ...
Read More...
National 

అహ్మదాబాద్ విమాన ప్రమాదం – బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణలో కేంద్రం

అహ్మదాబాద్ విమాన ప్రమాదం – బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణలో కేంద్రం లోక‌ల్ గైడ్ : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఇటీవల కూలిన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్‌లను అధికారులు విజయవంతంగా రికవర్ చేసి, వాటిలోని డేటాను ఢిల్లీలోని విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (AAIB) ల్యాబ్‌కు తరలించారు.ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) మరియు ...
Read More...
National 

వైష్ణోదేవి కొత్త ట్రెక్కింగ్ రూట్‌లో విరిగిన కొండ‌చ‌రియ‌లు

వైష్ణోదేవి కొత్త ట్రెక్కింగ్ రూట్‌లో విరిగిన కొండ‌చ‌రియ‌లు జమ్మూకశ్మీర్, జూన్ 26: ప్రసిద్ధి గాంచిన మాతా వైష్ణో దేవి ఆలయంకి వెళ్లే కొత్త ట్రెక్కింగ్ మార్గంలో ఇవాళ ఉదయం భారీ కొండచరియలు విరిగిపడటంతో భక్తుల యాత్రకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన రియాసీ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో చోటు చేసుకుంది.హిమకోటి మార్గంలో ఉన్న 'సత్యా వ్యూ పాయింట్'...
Read More...
National 

టోల్ మినహాయింపు ఇక చరిత్రేనా? – ద్విచక్ర వాహనాలకు కూడా టోల్ విధించే యోచన

టోల్ మినహాయింపు ఇక చరిత్రేనా? – ద్విచక్ర వాహనాలకు కూడా టోల్ విధించే యోచన ఇప్పటివరకు జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు (Two-wheelers) టోల్‌ ఫీజు మినహాయింపు వర్తిస్తుండేది. అయితే, ఈ సౌకర్యం త్వరలో ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. జూలై 15 నుంచి ద్విచక్ర వాహనాలపై కూడా టోల్ వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి.ఇప్పటి వరకు ఫోర్ వీలర్లు, ట్రక్కులు, ఇతర పెద్ద వాహనాలకే...
Read More...
National 

సీబిఎస్ఈ ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రెండుసార్లు.......

సీబిఎస్ఈ ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రెండుసార్లు....... లోక‌ల్ గైడ్:న్యూఢిల్లీ: సీబీఎస్ఈ (CBSE) పదో తరగతి విద్యార్థుల కోసం 2026 విద్యా సంవత్సరం నుంచి ఒక కొత్త పరీక్షా విధానాన్ని అమలు చేయనుంది. నూతన విద్యా విధానం (NEP) సిఫార్సుల మేరకు, బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించింది. సీబీఎస్ఈ పరీక్షల నియంత్రణాధికారి భరద్వాజ్ తెలిపిన ప్రకారం, మొదటి దశ పరీక్షలు ఫిబ్రవరిలో...
Read More...
National 

పంజాబ్ డ్రగ్స్ కేసులో విక్రమ్ సింగ్ మజీతియా అరెస్ట్!

పంజాబ్ డ్రగ్స్ కేసులో విక్రమ్ సింగ్ మజీతియా అరెస్ట్! పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన 2021 డ్రగ్స్ కేసులో శిరోమణి అకాలీదళ్ (SAD) సీనియర్ నేత, మాజీ మంత్రి విక్రమ్ సింగ్ మజీతియా అరెస్ట్‌ అయ్యారు. బుధవారం తెల్లవారుజామున అమృత్‌సర్‌లోని మజీతియా నివాసంపై విజిలెన్స్‌ బ్యూరో అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సోదాలు చేపట్టడంతో స్థానికంగా ఇది సంచలనం సృష్టించింది.విక్రమ్ మజీతియా,...
Read More...
National 

అవి సంకేతాలు కావు.....

అవి సంకేతాలు కావు..... శశి థరూర్ రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి కార్యాలయం సోమవారం ఎక్స్‌లో (మునుపటి ట్విట్టర్) షేర్ చేసింది. ఆ వ్యాసంలో థరూర్, మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని తప్పుబడుతున్న కాంగ్రెస్ విమర్శలకు విరుద్ధంగా, భారతం ఏకాకిగా ఉందన్న అభిప్రాయాన్ని కొట్టిపారేశారు.‘ఆపరేషన్ సిందూర్’ తరువాత దేశం తీసుకున్న దౌత్యపరమైన చొరవలు, జాతీయ సంకల్పాన్ని, ప్రభావవంతమైన ప్రతినిధిత్వాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని...
Read More...