Khammam
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రైతులు విత్తనాల విక్రయాలలో నిబంధనలు పాటించాలి
Published On
By Ram Reddy
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్ , మే 30 :
విత్తనాల విక్రయాలలో నిబంధనలు తప్పని సరిగా పాటించాలని వైరా ఏడీఏ కరుణ శ్రీ సూచించారు. శనివారం కారేపల్లి మండలం అప్పాయిగూడెం రైతు వేధికలో ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల డీలర్లకువ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసదస్సులో ఏడీఏ మాట్లాడుతూ నాణ్యమైన...
Read More...
మదారి లక్ష్మి దశదిన కర్మల్లో పాల్గొన్న బడే నాగజ్యోతి
Published On
By Ram Reddy
ఏటూరునాగారం : లోకల్ గైడ్ :ములుగు నియోజకవర్గం ఏటూరునాగారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, పాక్ డైరెక్టర్ మదారి రామయ్య మాతృమూర్తి మదారి లక్ష్మి ఇటీవల మృతి చెందగా, వారి దశదిన కర్మలు శనివారం స్వగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి...
Read More...
ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థకు రూ.2.00 కోట్ల గ్రంథాలయ
Published On
By Ram Reddy
ఖమ్మం :లోకల్ గైడ్ :
జిల్లా గ్రంథాలయ సంస్థకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వసూలు చేసిన గ్రంథాలయ సెస్ నిధులలో పెండింగ్లో ఉన్న మొత్తాన్ని విడుదల చేయాలని కోరుతూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ ఎం.డి. ఖాదర్ బాబా , కార్యదర్శి శ్రీమతి కె. కరుణ కుమారి, కార్యాలయ సిబ్బంది వి. అఖిల్,...
Read More...
పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం...
Published On
By Ram Reddy
లోకల్ గైడ్' ఖమ్మంరాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని రాష్ట్ర డీజిపీ శ్రీ సివి ఆనంద్ అన్నారు.
పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్ లో డీజిపీ మాట్లాడుతూ...మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణను ఛాలెంజ్ తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులలో మాదకద్రవ్యాలను వినియోగం...
Read More...
సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పర్యటన వివరాలు
Published On
By Ram Reddy
కల్లూరు:లోకల్ గైడ్ :
కల్లూరు మండలం, చెన్నూరు వద్ద కల్లూరు చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి నూతన ఏసీ కోళ్ల ఫారమ్ ను ప్రారంభించి, శుభాకాంక్షలు తెలియజేసిన .రాగమయి దయానంద్ కల్లూరు మండలం తాళ్లూరు వెంకటాపురం గ్రామం లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం లో పాల్గొన్న రాగమయి దయానంద్
కల్లూరు మండలం, తాళ్లూరు...
Read More...
జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన.
Published On
By Ram Reddy
ఖమ్మం :లోకల్ గైడ్ :ఖమ్మం : తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. మధిర నుంచి కూసుమంచి వరకు జరిగిన పలు శుభకార్యక్రమాల్లో పాల్గొని జనంతో మమేకమయ్యారు. తొలుత మధిర పట్టణం జిలుగుమాడులో బోయిన శ్రీనివాసరావు - చిలక పున్నయ్యల పిల్లల...
Read More...
సీతారామ ప్రాజెక్టు బాట పట్టిన మంత్రి తుమ్మల
Published On
By Ram Reddy
లోకల్ గైడ్: ఖమ్మం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ములకలపల్లి మండలంలోని కమలాపురం నుండి అన్నపరెడ్డిపల్లి మండలంలోని తొట్టి పంపు వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఉన్న సీతారామ ప్రాజెక్టు కాలవ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి తుమ్మల. అనంతరం సత్తుపల్లి మండల పరిధిలోని యాతాల కుంట వద్ద జరుగుతున్న టన్నెల్ పనులను...
Read More...
సింగరేణి మండలం తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన ప్రదర్శన టీ జీ ఇ జే ఏ సీ
Published On
By Ram Reddy
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఏప్రిల్ 17 :
దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల , ఉపాధ్యాయుల , పెన్షనర్ల , కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ , కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర టీ జీ ఇ జే ఏ సీ ఇచ్చిన దశలవారీ పోరాట కార్యక్రమంలో భాగంగా...
Read More...
త్రివేణి విద్యార్థులను అభినందించిన కలెక్టర్ '
Published On
By Ram Reddy
లోకల్ గైడ్' ఖమ్మం'
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, రోడ్డు భద్రత వారోత్సవాల కి సంబంధించి నిర్వహించిన వ్యాసరచన పోటీలలో త్రివేణి విద్యార్థులు వనీషా రెడ్డి, మెహక్ ముస్ఖాన్, సాకేత్ రామ్, లాస్య, చంద్ర సిద్ధార్థ్ అత్యుత్తమ ప్రతిభ కనబరచి ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు, ఈ...
Read More...
తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించండి-
Published On
By Ram Reddy
:ఖమ్మం' లోకల్ గైడ్ :
న్యూ ఢిల్లీ:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య లోక్సభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విభజన ప్రక్రియ భారత్-పాకిస్థాన్ విభజన కంటే దారుణంగా జరిగిందని ఆయన పోల్చడం పట్ల నిరసనగా.. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం...
Read More...
ఖమ్మం ఐడీఓసీలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల భారీ నిరసన* - *పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి – టీజీఈజేఏసీ డిమాండ్
Published On
By Ram Reddy
ఖమ్మం :లోకల్ గైడ్ :
ఖమ్మం జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) ఆవరణలో ఈ రోజు మధ్యాహ్న భోజన విరామ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సంయుక్త వేదిక టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో...
Read More...
