Khammam
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
తెలంగాణ సాధనకు అలుపెరగని పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ
Published On
By Ram Reddy
ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ వద్ద ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతిను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు స్వాతంత్ర్య ఉద్యమం, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక పోరాటాల్లో బాపూజీ చేసిన త్యాగాలు, సేవలను స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
Published On
By Ram Reddy
ఖమ్మం (లోకల్ గైడ్); ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ డాక్టర్ పీ శ్రీజతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్... ఖమ్మం కొత్త బస్టాండ్ పక్కన ప్రారంభించబడిన పిస్తా హౌస్
Published On
By Ram Reddy
ఖమ్మం (లోకల్ గైడ్); మిగిలిపోయిన వ్యర్ధ పదార్థాలను ఇష్టం వచ్చినట్లు రోడ్డు పక్కన పడేయడంతో పరిసరాలు అపరిశుభ్రంగా తయారవడమే కాకుండా, నాన్ వెజ్ వ్యర్ధాలను తినడానికి వచ్చిన వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ స్థానికులను పరుగులు పెట్టిస్తున్నాయి.కిచెన్ కోసం ఏర్పాటు చేసే చిమ్నీల బ్లోయర్లు పై అంతస్తులో ఏర్పాటు చేయకుండా బిల్డింగ్ మొదటి అంతస్తులో... పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం..... రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Published On
By Ram Reddy
ఖమ్మం/కూసుమంచి (లోకల్ గైడ్); ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు ఉన్నా పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి గురువారం కూసుమంచిలో పర్యటించి 5 కోట్ల 50 లక్షల అంచనా... అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు...
Published On
By Ram Reddy
రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల అక్కా నీ బిడ్డ ఆరోగ్య బాధ్యత నాది...!
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ :కూసుమంచి : మంచం మీద అచేతన స్థితిలో ఉన్న పరశురాం కూతురు సింధు ఆరోగ్య పరిస్థితి గురించి సింధు తల్లి లలితను అడిగి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలుసుకున్నారు. కూసుమంచి మండల పర్యటనలో భాగంగా ధర్మతండాలో ఇటీవల మృతి చెందిన పరుశరామ్ కుటుంబాన్ని పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న పరశురాం కుమార్తె సింగరేణి మండల కేంద్రంలో గల షాదిఖానా అభివృధి నిధుల కొరకు ఎంపీ గారిని వినతిపత్రం అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Published On
By Ram Reddy
లోకల్ గైడ్: ఖమ్మం ఎంపీ రామాసహయం రఘురాం రెడ్డి క్యాంప్ కార్యాలయంలో షాదిఖానా అభివృధి నిధుల కోసం మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి యువనేత షేక్ మజీద్ పాషా (షేరు) వినతిపత్రం అందియ్యడం జరిగింది. ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి సానుకూలంగా స్పందించి ఈ నిధులు విడుదల అయ్యే విధంగా కృషి చేస్తా అని హామీ... ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా.
Published On
By Ram Reddy
నేను సైతం.
-మన్నెంలో 'రాహుల్ రేలా' -అడవి బిడ్డలకు కొండంత అండ.
-గిరిజన ప్రగతికి కీలక అడుగులు.
-పదునైన ప్రణాళికలతో ఫలితాలు.
-ఏడాది పాలనలోనే యువ ఐఏఎస్ మార్క్.
-రాహుల్ రాకతో ఐటీడీఏ అభివృద్ధి ఉరకలు..
భద్రాచలం లోకల్ గైడ్ న్యూస్ :భద్రాచలం ఐటీడీఏ పీవో గా బాధ్యతలు చేపట్టి జూన్ 25 తో సంవత్సరం... త్రివేణి పాఠశాల 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Published On
By Ram Reddy
కొత్తగూడెం :లక్ష్మీదేవిపల్లిలో గల త్రివేణి పాఠశాలల ప్రాంగణంలో త్రివేణి పాఠశాల 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, గౌరవ సలహాదారుడు గొల్లపూడి ప్రకాశరావు పాల్గొన్నారు. గడిచిన 31వ సంవత్సరాలలో సాధించిన విజయ పరంపర పుస్తక ఆవిష్కరణ నలుగురు డైరెక్టర్ల సమక్షంలో జరిగినది. వీరేంద్ర మాట్లాడుతూ ఈ విజయాత్రను... యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: పోలీస్ కమిషనర్
Published On
By Ram Reddy
లోకల్ గైడ్: ఖమ్మం:
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కారించుకొని నగరంలోని రిక్కబజార్ విద్యార్థులకు నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ముఖ్యతిదిగా పాల్గోని స్కూల్ అవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్... అమెరికా సామ్రాజ్యవాద కాంక్ష భాగమే పాలస్తీనాపై యుద్ధం
Published On
By Ram Reddy
ఆయుధ వ్యాపారాన్ని విస్తరించేందుకు దేశాలమధ్య చిచ్చుపెడుతున్న ట్రంప్ ఇరాన్..ఇజ్రాయిల్ యుద్ధంపై మోడీ నోరుమెదపాలిసిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేనిఇజ్రాయిల్ జరుపుతున్న దాడులను కందిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన
కొత్తగూడెం(లోకల్ గైడ్ ):ఆయుధవ్యాపారాన్ని విస్తరించుకునేందుకు దేశాల మధ్య చిచ్చుపెడుతూ యుద్ధాలకు అమెరికా ప్రేరేపిస్తోందని, ఇది ట్రాంప్ సామ్రాజ్యవాద కాంక్షకు ఇరాన్..ఇజ్రాయిల్ యుద్ధం... 