Khammam
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం
Published On
By Ram Reddy
ఖమ్మం,ఆగస్టు,30: లోకల్ గైడ్:ఖమ్మం : వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మాజీ మేయర్ పూనుకొల్లు నీరజ పాల్గొని మాట్లాడారు . ప్రజలలో చాలామందికి నేత్రదానంపై అపోహాలు ఉన్నాయని దీనిపై అవగాహన లేదని సోషల్ మీడియాలో మరియు మీడియా ద్వారా...
Read More...
జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్-పీజీ 2026 పరీక్ష.. అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
Published On
By Ram Reddy
ఖమ్మం, ఆగస్టు- 30: లోకల్ గైడ్:ఖమ్మం జిల్లాలో నీట్-పీజీ 2026 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా, సజావుగా ముగిసినట్లు అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాల్లో నీట్ పరీక్షా...
Read More...
భీక్య తండలో ఘనంగా తీజ్ వేడుకలు
Published On
By Ram Reddy
పాల్గొన్న మాజీ మండల ప్రధాన కార్యదర్శి, గిరిజన నాయకుడు అజ్మీరా వీరన్న
Read More...
గాంధీచౌక్ వర ప్రదాత శ్రీషిర్డీసాయి మందిరంలో సామూహక కుంకుమ పూజ
Published On
By Ram Reddy
ఖమ్మం,ఆగస్టు,28: లోకల్ గైడ్:ఖమ్మం గాంధీచౌక్ వర ప్రదాత శ్రీషిర్డీసాయి మందిరంలో శ్రావణ శుక్రవారం రోజు సామూహక కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు . అధిక సంఖ్యలో మహిళా లు పాల్గొని విజయవంతం చేశారు . ఎంతో పవిత్రమైన శ్రావణ శుక్రవారం నాడు ఈ సామూహక కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం దీనికి అధిక...
Read More...
రాజకీయాలకు అతీతంగా రాఖీ బంధం
Published On
By Ram Reddy
వైరా : లోకల్ గైడ్ న్యూస్, ఆగష్టు 28 :
రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని వైరా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వీరంశెట్టి సీతారాములు సతీమణి భవానితో పాటు మహిళా సర్పంచులు భూక్య అనిత బాలు, భూక్య సునీత రామ్లా నాయక్, వైరా మండల బీజేపీ మహిళా నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాలోత్...
Read More...
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల
Published On
By Ram Reddy
మధిర,ఆగస్టు,28: లోకల్ గైడ్మధిర మండలం సిరిపురం గ్రామానికి చెందిన కొనకంచి ఫ్రాన్సిస్–మరియమ్మల కుమారుడు ప్రశాంత్ వివాహం తుళ్లూరు మండలానికి చెందిన ఈదులమూడి నాగరాజు ఏసుపాదం కుమార్తె ప్రసన్నతో సిరిపురం గ్రామంలోని ఆర్సీఎం చర్చిలో శుక్రవారం నాడు జరుగగా ఈ వివాహ వేడుకల్లో బీఆర్ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ...
Read More...
రీ-సర్వే డేటా ఎంట్రీలో ఏమాత్రం పొరపాట్లకు తావివ్వొద్దు.... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
Published On
By Ram Reddy
రీ-సర్వే డేటా ఎంట్రీపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్
Read More...
కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా దారావత్ భద్రు నాయక్
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ , కారేపల్లి , ఆగష్టు 28 :
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా సింగరేణి మండల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పొలంపల్లి మాజీ సర్పంచ్ దారావత్ భద్రు నాయక్ నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా కొనసాగుతూ, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న భద్రు నాయక్కు జిల్లా కమిటీలో కీలక బాధ్యత...
Read More...
చెట్లే మానవాళికి జీవనాధారం… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Published On
By Ram Reddy
ఖమ్మం, ఆగస్టు- 27: లోకల్ గైడ్:
మానవాళి మనుగడకు, పర్యావరణ పరిరక్షణకు చెట్లే ప్రధాన జీవనాధారమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో నిర్వహించిన 'వనమహోత్సవం' కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి...
Read More...
గదేపాడులో ఓటర్ల జాబితాపై గ్రామసభ
Published On
By Ram Reddy
లోకల్ గైడ్, కారేపల్లి, ఆగష్టు 27 :
సింగరేణి మండలం గదేపాడు గ్రామపంచాయతీలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై గురువారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్ అధ్యక్షతన గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఓటర్ల జాబితా పరిశీలన, పేర్ల అనుసంధానం, అర్హులైన ఓటర్ల నమోదు తదితర అంశాలపై...
Read More...
విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత... రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
Published On
By Ram Reddy
అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్*
రూ.30 లక్షలతో గోపాలపురం పాఠశాలలో రెండు అదనపు తరగతి గదుల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
Read More...
ఖమ్మం జిల్లా లో మొట్ట మొదటి సారిగా పోలీస్ ఉద్యోగి నుంచి వచ్చిన అకాడమీ ఒకె ఒక అకాడమీ వి.ఐ.పి పోలీస్ అకాడమీ..
Published On
By Ram Reddy
ఖమ్మం, ఆగస్టు:26 *(లోకల్ గైడ్)
ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అండ్ పీజీ... చదువు పూర్తి చేసి పోలీస్ ఉద్యోగం అవకాశం ఎదురు చూసే వారికీ ఒక గొప్ప అవకాశం.. కల్పిస్తుంది. మన ఖమ్మం జిల్లా లో వి.ఐ.పి పోలీస్ అకాడమీ..ఈ సందర్భంగా వి.ఐ.పి పోలీస్ అకాడమీ చైర్మన్ అండ్ డైరెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ మన...
Read More...
