యాదగిరిగుట్టకు భారీగా భక్తులు.....
By Ram Reddy
On
యాదగిరి గుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. వారాంతం కావడంతో అనేక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజాము నుంచే ప్రారంభమైన రద్దీ రాత్రి వరకు కొనసాగింది. మొత్తం 65,000 మంది భక్తులు పంచనరసింహుల దర్శన భాగ్యం పొందారు. ఆలయానికి వివిధ వనరుల ద్వారా రూ. 80,11,461 ఆదాయం వచ్చినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
21 Jun 2025 16:50:45
ప్రతిరోజు యోగా చేయడం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది...
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి...
నిజామాబాద్,(లోకల్ గైడ్)
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో గల