జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలసిన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ శ్యాం బాబు...

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలసిన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ శ్యాం బాబు...

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది ఎం. శ్యామ్ బాబు శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవియన్ భరత లక్ష్మీ నీ కలసి పుష్ప గుచ్చాలు అందజేసి తన ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సందర్బంగా జిల్లా జడ్జి మంచిగా విధులను నిర్వర్తించి మంచి పేరు తీసుకు రావాలని అన్నారు. ఈ యనతో జిపి.అమిడాల సుదర్శన్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాయి రెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, సినియర్ న్యాయవాది జె.వెంకటేశ్వర్ పాల్గోన్నారు

Tags:

About The Author

Latest News

బీసీల అందరం కలిసికట్టుగా ఉంటే మన రాజ్యాధికారం మనమే పాలించవచ్చు బీసీల అందరం కలిసికట్టుగా ఉంటే మన రాజ్యాధికారం మనమే పాలించవచ్చు
బీసీ రాజాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్ దాస్ 
పూరిజగన్నాథున్ని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ 
మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు 
ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు "తమ్ముడు" మూవీకి సెన్సార్ నుంచి 'ఎ' సర్టిఫికెట్ తీసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు
అనంతపురంలో భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
గుంటూరులో పోలీసు ఏఐ హ్యాకథాన్‌కు సీఎం చంద్రబాబు ప్రారంభం
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలసిన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ శ్యాం బాబు...