జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలసిన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ శ్యాం బాబు...
By Ram Reddy
On
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది ఎం. శ్యామ్ బాబు శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవియన్ భరత లక్ష్మీ నీ కలసి పుష్ప గుచ్చాలు అందజేసి తన ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సందర్బంగా జిల్లా జడ్జి మంచిగా విధులను నిర్వర్తించి మంచి పేరు తీసుకు రావాలని అన్నారు. ఈ యనతో జిపి.అమిడాల సుదర్శన్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాయి రెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, సినియర్ న్యాయవాది జె.వెంకటేశ్వర్ పాల్గోన్నారు
Tags:
About The Author
Latest News
27 Jun 2025 18:30:26
బీసీ రాజాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్ దాస్