బీసీ డిగ్రీ గురుకులంలో స్పాట్ అడ్మిషన్స్ 

బీసీ డిగ్రీ గురుకులంలో స్పాట్ అడ్మిషన్స్ 

లోక‌ల్ గైడ్ రంగారెడ్డి, చేవెళ్ల,

మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పురుషుల మరియు మహిళా డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం డిగ్రీ కొరకు ఈ నెల  జూన్ 30 వరకు ప్రవేశం కొరకు  స్పాట్ కౌన్సిలింగ్, నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ మతి కె.గీతాంజలి ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో
బిఏ (అనిమేషన్ & వి,ఎఫ్,ఎక్స్)గ్రూపులో ఖాళీలు ఉన్నాయని ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అన్ని ఒరిజినల్, ధ్రువపత్రాలతో చేవెళ్ల, మోడల్ కాలనీ లోని ఎంజేపీ, డిగ్రీ కళాశాలలో  ఈనెల 30వ తేదీ లోపు హాజరు కాగలరు. అని విద్యార్థుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అని అన్నారు.వివరాలకు క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ కె.గీతాంజలి తెలిపారు. 9676200683,6300824461

Tags:

About The Author

Latest News

బీసీల అందరం కలిసికట్టుగా ఉంటే మన రాజ్యాధికారం మనమే పాలించవచ్చు బీసీల అందరం కలిసికట్టుగా ఉంటే మన రాజ్యాధికారం మనమే పాలించవచ్చు
బీసీ రాజాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్ దాస్ 
పూరిజగన్నాథున్ని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ 
మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు 
ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు "తమ్ముడు" మూవీకి సెన్సార్ నుంచి 'ఎ' సర్టిఫికెట్ తీసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు
అనంతపురంలో భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
గుంటూరులో పోలీసు ఏఐ హ్యాకథాన్‌కు సీఎం చంద్రబాబు ప్రారంభం
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలసిన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ శ్యాం బాబు...