సీసీ రోడ్డు, యుజిడీ పనులకు శంకుస్థాపన చేసిన
-ఎమ్మెల్యే గూడెం..మహిపాల్ రెడ్డి
By Ram Reddy
On
పఠాన్ చేరు, లోకల్ గైడ్
పఠాన్ చేరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం జర్నలిస్ట్ కాలనీలో 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, యూజీడి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, సీనియర్ నాయకులు బండి శంకర్, అంతి రెడ్డి, జంగారెడ్డి, రామచందర్, డిఈ సత్యనారాయణ, ఏఈ మౌనిక, జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
18 Jun 2025 19:17:40
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన టి. వినయ్ కృష్ణ రెడ్డిని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు...