ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టు పిల్లలకు 50 శాతం రాయితీ కల్పించాలని ఉత్తర్వులు జారీ...
By Ram Reddy
On
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ కల్పించాలని డీఈవో అశోక్ ఉత్తర్వులు జారీ చేశారు. కావున జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల పిల్లలకు రాయితీ కల్పించాలని పేర్కొన్నారు. ప్రతి ప్రైవేట్ విద్య సంస్థల యాజమాన్యాలు సహకరించాలని సూచించారు...
Tags:
About The Author
Latest News
21 Jun 2025 16:50:45
ప్రతిరోజు యోగా చేయడం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది...
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి...
నిజామాబాద్,(లోకల్ గైడ్)
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో గల