రంగారెడ్డి జిల్లా APM పల్లె కృష్ణయ్యకు గ్రాట్యూటీ చెక్కును కుటుంబానికి అందజేసిన కలెక్టర్

రంగారెడ్డి జిల్లా APM పల్లె కృష్ణయ్యకు గ్రాట్యూటీ చెక్కును కుటుంబానికి అందజేసిన కలెక్టర్

రంగారెడ్డి,లోక‌ల్ గైడ్ :
డిఆర్డిఏ, రంగారెడ్డి జిల్లా, అమనగల్ మండలంలో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ (APM) గా ' విధులు నిర్వర్తిస్తున్న శ్రీ పల్లె కృష్ణయ్య (Late)  విధులు ముగించుకుని వెళ్తుండగా ఆక్సిడెంట్ కారణంగా మరణించిన అతనికి Department ద్వారా రావాలసిన Gratuity amount రూ. 4,81,753/- లను తేది: 24.06.2025 నాడు శ్రీయుత జిల్లా కలెక్టర్, రంగారెడ్డి జిల్లా చేతుల మీదుగా శ్రీ పల్లె కృష్ణయ్య (Late) గారి భార్య అయిన శ్రీమతి పల్లె శ్రీలత,అతని కుమారుడికి Gratuity చెక్కు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, రంగారెడ్డి జిల్లా, శ్రీయుత అడిషనల్ కలెక్టర్ (LB), శ్రీయుత DRDO, DRDA రంగారెడ్డి జిల్లా,Addl. DRDO  పాల్గొనడం జరిగింది.

Tags:

About The Author

Advertisement

Latest News

అఖిల్ ‘లెనిన్’ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్టేనా? అఖిల్ ‘లెనిన్’ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్టేనా?
లోక‌ల్ గైడ్ టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ‘లెనిన్’ ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో...
ఇంగ్లండ్ చేతిలో ఓటమి: టీమ్‌ఇండియా బౌలింగ్ విఫలం, డకెట్‌ అద్భుత శతకం
థైరాయిడ్ స‌మ‌స్య ఉందా..?
ఈ ఆకులు మూడింటిని న‌మిలి తింటే ఎలాంటి రోగం ఉండ‌దు..!
ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా. 
మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులందరూ భాగస్వామ్యం అవ్వాలి
రంగారెడ్డి జిల్లా APM పల్లె కృష్ణయ్యకు గ్రాట్యూటీ చెక్కును కుటుంబానికి అందజేసిన కలెక్టర్