రంగారెడ్డి జిల్లా APM పల్లె కృష్ణయ్యకు గ్రాట్యూటీ చెక్కును కుటుంబానికి అందజేసిన కలెక్టర్
By Ram Reddy
On
రంగారెడ్డి,లోకల్ గైడ్ :
డిఆర్డిఏ, రంగారెడ్డి జిల్లా, అమనగల్ మండలంలో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ (APM) గా ' విధులు నిర్వర్తిస్తున్న శ్రీ పల్లె కృష్ణయ్య (Late) విధులు ముగించుకుని వెళ్తుండగా ఆక్సిడెంట్ కారణంగా మరణించిన అతనికి Department ద్వారా రావాలసిన Gratuity amount రూ. 4,81,753/- లను తేది: 24.06.2025 నాడు శ్రీయుత జిల్లా కలెక్టర్, రంగారెడ్డి జిల్లా చేతుల మీదుగా శ్రీ పల్లె కృష్ణయ్య (Late) గారి భార్య అయిన శ్రీమతి పల్లె శ్రీలత,అతని కుమారుడికి Gratuity చెక్కు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, రంగారెడ్డి జిల్లా, శ్రీయుత అడిషనల్ కలెక్టర్ (LB), శ్రీయుత DRDO, DRDA రంగారెడ్డి జిల్లా,Addl. DRDO పాల్గొనడం జరిగింది.
Tags:
About The Author
Latest News
24 Jun 2025 18:02:03
నేను సైతం.
-మన్నెంలో 'రాహుల్ రేలా' -అడవి బిడ్డలకు కొండంత అండ.
-గిరిజన ప్రగతికి కీలక అడుగులు.
-పదునైన ప్రణాళికలతో ఫలితాలు.
-ఏడాది పాలనలోనే యువ ఐఏఎస్...