రంగారెడ్డి జిల్లా APM పల్లె కృష్ణయ్యకు గ్రాట్యూటీ చెక్కును కుటుంబానికి అందజేసిన కలెక్టర్

రంగారెడ్డి జిల్లా APM పల్లె కృష్ణయ్యకు గ్రాట్యూటీ చెక్కును కుటుంబానికి అందజేసిన కలెక్టర్

రంగారెడ్డి,లోక‌ల్ గైడ్ :
డిఆర్డిఏ, రంగారెడ్డి జిల్లా, అమనగల్ మండలంలో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ (APM) గా ' విధులు నిర్వర్తిస్తున్న శ్రీ పల్లె కృష్ణయ్య (Late)  విధులు ముగించుకుని వెళ్తుండగా ఆక్సిడెంట్ కారణంగా మరణించిన అతనికి Department ద్వారా రావాలసిన Gratuity amount రూ. 4,81,753/- లను తేది: 24.06.2025 నాడు శ్రీయుత జిల్లా కలెక్టర్, రంగారెడ్డి జిల్లా చేతుల మీదుగా శ్రీ పల్లె కృష్ణయ్య (Late) గారి భార్య అయిన శ్రీమతి పల్లె శ్రీలత,అతని కుమారుడికి Gratuity చెక్కు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, రంగారెడ్డి జిల్లా, శ్రీయుత అడిషనల్ కలెక్టర్ (LB), శ్రీయుత DRDO, DRDA రంగారెడ్డి జిల్లా,Addl. DRDO  పాల్గొనడం జరిగింది.

Tags:

About The Author

Advertisement

Latest News

ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా.  ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా. 
నేను సైతం.    -మన్నెంలో 'రాహుల్ రేలా'                                             -అడవి బిడ్డలకు కొండంత అండ.                          -గిరిజన ప్రగతికి కీలక అడుగులు.                            -పదునైన ప్రణాళికలతో ఫలితాలు.                          -ఏడాది పాలనలోనే యువ ఐఏఎస్...
మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులందరూ భాగస్వామ్యం అవ్వాలి
రంగారెడ్డి జిల్లా APM పల్లె కృష్ణయ్యకు గ్రాట్యూటీ చెక్కును కుటుంబానికి అందజేసిన కలెక్టర్
స్ట్రాబెర్రీలు.. చిన్న పండ్లు, గొప్ప లాభాలు!
మహేష్‌ బాబు డెడికేషన్‌ నాకు పాఠం లాంటిది: త్రిష
రింకూ సింగ్, ప్రియా సరోజ్‌ వివాహం వాయిదా!
ఎమ్మెల్యే నాయిని కి కృతజ్ఞతలు