టాస్క్ ఫోర్స్ దాడిలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్... 

టాస్క్ ఫోర్స్ దాడిలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్... 

నిజామాబాద్ (లోకల్ గైడ్)
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ గ్రామ శివారులో గల కోల్డ్ స్టోరేజ్ దగ్గర దారు కుమార్ అనే వ్యక్తి గంజాయి అమ్ముతుండగా అతనిని పట్టుకొని తనిఖీ చేయగా అతని ప్యాంటు జేబులో ఐదు గంజాయి పాకెట్లు కనబడడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అనంతరం అతను నివసించే గదిలో తనిఖీ చేయగా ఒక బ్యాగులో 5.25 కిలోల  ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్య నిమిత్తం ఎండు గంజాయిని, నిందితుడిని, ఒక సెల్ ఫోను ని నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు తెలిపారు.

Tags:

About The Author

Latest News

ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు "తమ్ముడు" మూవీకి సెన్సార్ నుంచి 'ఎ' సర్టిఫికెట్ తీసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు "తమ్ముడు" మూవీకి సెన్సార్ నుంచి 'ఎ' సర్టిఫికెట్ తీసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు
లోక‌ల్ గైడ్ "సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ...
అనంతపురంలో భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
గుంటూరులో పోలీసు ఏఐ హ్యాకథాన్‌కు సీఎం చంద్రబాబు ప్రారంభం
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలసిన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ శ్యాం బాబు...
బీసీ డిగ్రీ గురుకులంలో స్పాట్ అడ్మిషన్స్ 
రీషీ క్లినిక్స్ లో ప్రపంచ స్థాయి టెక్నాలజీతో వెల్నెస్ సేవలు ప్రారంభం
హోంగార్డ్స్ విభాగానికి వులెన్ జాకెట్స్ ప్రధానం చేసిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య...