శబ్ద కాలుష్యానికి కారణమైన ట్రాఫిక్ కానిస్టేబుల్ కు జరిమానా...

శబ్ద కాలుష్యానికి కారణమైన ట్రాఫిక్ కానిస్టేబుల్ కు జరిమానా...

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా పడింది. ట్రాఫిక్ పోలీస్ బుల్లెట్ బండి శబ్ద కాలుష్యం చేయడంతో ఫైన్ కోసం చలాన్ విధించారు. సంబంధిత ఈ చాలన్ ద్వారా 1400 జరిమానా విధించినట్టు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. గతంలో ట్రాఫిక్ ఏసిపి గా నారాయణ పనిచేసిన కాలంలో ఇతరుల బైకులకు సౌండ్ పొల్యూషన్ కారణమని సైలెన్సర్లను తొలగించిన అధికారులు ఎట్టకేలకు సౌండ్ పొల్యూషన్ పేరిట జరిమానా విధించడం గమనార్హం. గతంలో బుల్లెట్ బండ్ల సైలెన్సర్ లు  ఉంటే వాటిని తొలగించి రోడ్ రోలర్ లచే తొక్కించిన సంఘటనలు లేకపోలేదు.

Tags:

About The Author

Latest News

బీసీల అందరం కలిసికట్టుగా ఉంటే మన రాజ్యాధికారం మనమే పాలించవచ్చు బీసీల అందరం కలిసికట్టుగా ఉంటే మన రాజ్యాధికారం మనమే పాలించవచ్చు
బీసీ రాజాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్ దాస్ 
పూరిజగన్నాథున్ని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ 
మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు 
ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు "తమ్ముడు" మూవీకి సెన్సార్ నుంచి 'ఎ' సర్టిఫికెట్ తీసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు
అనంతపురంలో భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
గుంటూరులో పోలీసు ఏఐ హ్యాకథాన్‌కు సీఎం చంద్రబాబు ప్రారంభం
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలసిన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ శ్యాం బాబు...