25వ డివిజన్లో ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతులకు బహుమతి ప్రధానం
పోటీలో పాల్గొన్న ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి సుమారుగా 500 మందికి పట్టు చీరలు అందజేశారు .
By Ram Reddy
On
ఖమ్మం:లోకల్ గైడ్:
ఖమ్మం : 25వ డివిజన్ రిక్క బజార్ సెంటర్ అమ్మ భవాని గుడి దగ్గర స్థానిక కార్పొరేటర్ గోళ్ళ చంద్రకళ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా జరిగిన ముగ్గుల పోట్లలో గెలుపొందిన విజేతులకు బహుమతి ప్రధానం చేశారు . మొదటి బహుమతి వెండి దీపపు కుండీలు , రెండవ బహుమతి గ్రైండర్ , మూడవ బహుమతి మిక్సీ మరియు ముగ్గుల పోటీలో పాల్గొన్న ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి సుమారుగా 500 మందికి పట్టు చీరలు అందజేశారు . ఈ కార్యక్రమాన్ని సహకరించి విజయవంతం చేసిన డివిజన్ ప్రజలకు , నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు .
Tags:
About The Author
Related Posts
Latest News
03 Feb 2026 13:42:52
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
