ఇంటర్నేషనల్ యోగ డే 2025 జూన్, 21 న పతంజలి ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం
-నిర్వాహకులు నూనె సురేందర్ గురూజీ, గారెల వెంకటేష్ గురూజీ
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ గుల్మోహర్ పార్క్ లో పండుగ వాతావరణంలో నిర్వహించాలని పిలుపు నిస్తున్నాం. పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి. ఉదయం 06.00 గంటల నుండి 7:30 వరకు యోగా శిక్షణ కార్యక్రమం ఉంటుంది. తప్పక హాజరై యోగా చేసి ఆరోగ్యం కాపాడుకోవాలని ఆహ్వానం పలుకుచున్నాము అందరూ ఆహ్వానితులే మీ అభిమాన కార్య నిర్వాహకులు నూనె సురేందర్ గురూజీ, గారెల వెంకటేష్ గురూజీ, బేరి రామచంద్ర యాదవ్, బిల్డర్ వెంకటేశ్వర్లు, సినీ ప్రొడ్యూసర్ రాజేందర్ ప్రసాద్,సాయినాథ్. రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, గుల్మోహర్ పార్క్ కాలనీ అధ్యక్షులు ఖాసీం, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు అందరి ఆరోగ్యం కాపాడు కోవాలని గుల్మోహర్ పార్క్ లో ప్రతిరోజు 6:00 నుండి 7:30 వరకు ఉచిత యోగా శిక్షణ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని అందరూ ఆహ్వానితులే, యోగా శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి.