సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య 

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య 

నల్లగొండ( లోకల్ గైడ్)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని వై ఎస్ ఎన్ గార్డన్స్ లో ఆలేరు నియోజకవర్గంలో ఎనిమిది మండలాలకు సంబంధించిన 490-మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పంపిణీ చేశారు.బొమ్మాలరామారం మండలంలో - 59,తుర్కపల్లి మండలంలో - 45,రాజపేట మండలంలో - 39,మూట కొండూరు మండలం - 41,ఆత్మకూరు మండలంలో - 56,గుండాల మండలంలో - 40,ఆలేరు మండలం -53,యాదగిరిగుట్ట మండలం- 83,మిగతా లబ్ధిదారులకు -74 చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.  

Tags:

About The Author

Advertisement

Latest News