సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
By Ram Reddy
On
నల్లగొండ( లోకల్ గైడ్)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని వై ఎస్ ఎన్ గార్డన్స్ లో ఆలేరు నియోజకవర్గంలో ఎనిమిది మండలాలకు సంబంధించిన 490-మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పంపిణీ చేశారు.బొమ్మాలరామారం మండలంలో - 59,తుర్కపల్లి మండలంలో - 45,రాజపేట మండలంలో - 39,మూట కొండూరు మండలం - 41,ఆత్మకూరు మండలంలో - 56,గుండాల మండలంలో - 40,ఆలేరు మండలం -53,యాదగిరిగుట్ట మండలం- 83,మిగతా లబ్ధిదారులకు -74 చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
Tags:
About The Author
Latest News
20 Jun 2025 17:45:01
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి; (లోకల్ గైడ్)తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదేళ్ల కాలం లో వానలు రావాలి కోతులు పోవాలి