కిషన్ నగర్ వేద పాఠశాలలో యోగ చేసున్న విద్యార్థులు
By Ram Reddy
On
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ శివారులో గల కాశీ వేద పాఠశాల లో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు ఆసనాలు నేర్పుతున్న యోగ గురువు గవ్వయ్య, ఈ కార్యక్రమంలో వేద పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు అగ్గనూర్ బస్వo , వేద పాఠశాల అధ్యాపకుడు సంగయ్య స్వామి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
Tags:
About The Author
Latest News
21 Jun 2025 16:50:45
ప్రతిరోజు యోగా చేయడం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది...
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి...
నిజామాబాద్,(లోకల్ గైడ్)
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో గల