కిషన్ నగర్ వేద పాఠశాలలో యోగ చేసున్న విద్యార్థులు 

కిషన్ నగర్ వేద పాఠశాలలో యోగ చేసున్న విద్యార్థులు 

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ శివారులో గల కాశీ వేద పాఠశాల లో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు ఆసనాలు నేర్పుతున్న యోగ గురువు గవ్వయ్య, ఈ కార్యక్రమంలో వేద పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు అగ్గనూర్ బస్వo , వేద పాఠశాల అధ్యాపకుడు సంగయ్య స్వామి  విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

Tags:

About The Author

Advertisement

Latest News

సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా... సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా...
  ప్రతిరోజు యోగా చేయడం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది... జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి... నిజామాబాద్,(లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో గల
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం..
పిజెఆర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవం...
రైళ్లలో సెల్ ఫోన్లు చోరీ చేసే దొంగ అరెస్ట్...
ఆరోగ్యకర జీవితానికి ప్రధాన సూత్రం యోగ 
యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం 
సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యం... ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ...