ఆవోపా హనుమకొండ జిల్లా అధ్యక్షుడుగా దొంతుల ఈశ్వరయ్య ఎన్నిక

ఆవోపా హనుమకొండ జిల్లా అధ్యక్షుడుగా దొంతుల ఈశ్వరయ్య ఎన్నిక

హనుమకొండ(లోకల్ గైడ్):

ఆర్య వైశ్యుల అభివృద్దే తన లక్ష్యమని ఆర్యవైశ్య అఫిషిషల్అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (ఆవోపా) హనుమకొండ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఆదివారం ఎన్నికైన దొంతుల ఈశ్వరయ్య మీడియాకు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల వరికే పోటీ అని,అనంతరం ఆర్యవైశ్యులు ఆవోపా కుటుంబ సభ్యులని వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు.తనను గెలిపించిన ఆవోపా కుటుంబ సభ్యులకు,ఎన్నికల కమిటీ సభ్యులకు,పోలీసులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు.అనంతరం ఆవోపా కుటుంబ సభ్యులు అధ్యక్షుడుగా గెలిచిన దొంతుల ఈశ్వరయ్యను పూలమాలలు,శాలువాలతో ఘనంగా సన్మానించారు.

Tags:

About The Author

Advertisement

Latest News

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: పోలీస్ కమిషనర్ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: పోలీస్ కమిషనర్
లోకల్ గైడ్: ఖమ్మం: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణా  వ్యతిరేక దినోత్సవాన్ని...
కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ విడుదల చేసిన "హ్యాపీ జర్నీ" పోస్టర్ 
విద్యార్థుల్లో స్థిరమైన జీవన విధానాలపై ఆసక్తిని పెంచాలి,
ప్రజావాణి కార్యక్రమానికి 72  పిర్యాదులు
ఫ్యామిలీతో మాల్దీవ్స్ లో సరదా.. కాజల్ చందమామకు హిట్ కోసం ఎదురుచూపు!
లావెండర్ లేస్‌ డ్రెస్‌లో నభా నటేష్‌ డ్రీమి క్లిక్స్‌ షేర్‌ చేసి ఫ్యాన్స్‌ను.......
వర్షాల కోసం ఆశగా అన్నదాతల ఎదురుచూపు