యోగా దినోత్సవానికి ఆహ్వానించిన జిల్లా ఆయుష్ శాఖ...
యోగా చేయడం ద్వారా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు...
By Ram Reddy
On
పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్...
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21 తేదిన నిర్వహించే యోగ దినోత్సవంలో పాల్గొనాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కు ఆహ్వాన లేఖ ను జిల్లా ఆయుష్ యోగ నోడల్ అధికారి డాక్టర్ జె. గంగా దాస్ ఆధ్వర్యంలో అందజేశారు...MP ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ యోగా దినోత్సవాన్ని ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని . దశాబ్ది ఉత్సవాలలో భాగముగా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా యోగా అసోసియేషన్ ప్రతినిధులు యోగ ప్రభాకర్ ,సంగీత,బాల శేఖర్,డాక్టర్ తిరుపతి, డిపిఎం వందన, ఆయుష్ ఫార్మసిస్ట్ న్యావనంది పురుషోత్తం , సంగీత, రమేష్ పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
19 Jun 2025 18:12:06
ప్రతి రైతుకు రైతు భరోసా అందించే వరకు అండగా ఉంటాం..