ఇంటి తాళం పగలగొట్టి చోరీ...

ఇంటి తాళం పగలగొట్టి చోరీ...

నగదు ఇతర వస్తువులు అపహరణ...

నిజామాబాద్: (లోకల్ గైడ్) నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్ గ్రామానికి చెందిన సయ్యద్ జాకీర్ అనే 20 ఏళ్ళ యువకుడు కిసాన్ నగర్ లో కిరాయి తీసుకోని నివాసముంటున్నారు.. ఈ నెల 21 వ తేదీ రోజున తాళం వేసి తన సొంత ఇంటికి వెళ్ళాడు..గుర్తు తెలియని దుండగులు ఇంటికి తాళాలు వేసి ఉండడాన్ని చూసి తాళాలు పగలగొట్టి  బీరువాలో గల సుమారు లక్ష రూపాయల నగదును దొంగతనం చేసి ఎత్తుకెళ్లినారని పోలీసులకు ఫిర్యాదు చేశారు...కేసు నమోదు చేసుకొని  బాల్కొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు...

Tags:

About The Author

Advertisement

Latest News

మిస్టర్ ఇండియా 2025 టైటిల్ గెలిచిన రాకేష్ ఆర్నె మిస్టర్ ఇండియా 2025 టైటిల్ గెలిచిన రాకేష్ ఆర్నె
లోక‌ల్ గైడ్, హైదరాబాద్: తెలంగాణకు చెందిన రాకేష్ ఆర్నె, మిస్టర్ ఇండియా 2025 టైటిల్‌ను గెలుచుకుని  రాష్ట్రాన్ని గర్వపడేలా చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నవపేట మండలం ధర్పల్లి...
‘డొక్కా సీతమ్మ’ లాంటి సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాలి : మురళీ మోహన్ 
సారీ ఫోటోషూట్‌తో ఆకట్టుకున్న నిధి
ఆరోగ్యానికి యోగామృతం
అఖిల్ ‘లెనిన్’ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్టేనా?
ఇంగ్లండ్ చేతిలో ఓటమి: టీమ్‌ఇండియా బౌలింగ్ విఫలం, డకెట్‌ అద్భుత శతకం
థైరాయిడ్ స‌మ‌స్య ఉందా..?